బీజేపీ పార్టీ అధికారంలోకి ఎప్పుడు వచ్చినా మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలు బేధాలు పుట్టించడం, గొడవులు కలిగించడం, అల్లారులు పెట్టిడం, ఎవరు విరోధముగా వుంటే కేసు నమోదు చేయడం, ప్రజలు నిత్య అవసరాలు సరుకులు ధరలు పెంచడం, బీజేపీ వల్లన అన్ని నష్టాలు మాత్రమే, వారికి నచ్చినట్లుగా పరిపాలన చేస్తారు, రాజ్యాంగంలో తుంగలో తొక్కితారు, పేరుకి ధర్మం అంటారు,వీరి మాటలుకు ప్రజలు మోసపోతున్నారు . దేశంలో ప్రధాని ఇతర నాయకులు ప్రజలను సమానంగా చూసుకోవాలి ఇదే ప్రజాస్వామ్యం.కాని బిజెపి ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలియదు బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యం కాదు. బీజేపి పార్టి అధికారంలోకి ఎప్పుడు వచ్చిన మాటలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలు బేధాలు పుట్టించటం,