ekada rajkiya nayaku cheyabati enta goranga nasta potanam hindhus e deshalo 70 year nuchi edi drama kadha minarty bujgipu enak enna Allu Apandi chalu vini visugu vavachindi melanti matal vini chi
తెలంగాణ సాయుధ పోరాటం భూస్వాములకు,దొరలకు వ్యతిరేకంగా జరిగింది,కాని నిజాం కు వ్యతిరేకంగా జరుగలేదు,కమ్యూనిష్టు పార్టీని నిజాం నిషేదించలేదు.నిజాం కాంగ్రెస్ పార్టీని,ఆర్యసమాజం,ఆంధ్రమహాసభ లపై నిషేదం విధించారు.చాకలి ఐలమ్మ సొంతంగా విస్నూరు రాంచంధ్రారెడ్డి పై పోరాటం చేసింది,తర్వాత కమ్యూనిష్టులు వచ్చారు. రజాకార్లు కమ్యూనిష్టుల పై దాడి చేయలే,కమ్యూనిష్టులు రజాకార్లపై దాడి చేయలేదు.ఈ ఇద్దరు హిందువుల పై దాడులు చేసారు.రజాకార్స్ హిందూ మహిళల పై అత్యాచారాలు,హత్యలు,మానబంగాలు(బంగ్లాదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్నట్టు)బట్టలి బతుకమ్మలాడించారు.ముస్లింలపైన,ముస్లిం మహిళల పై జరగలేదు. తర్వాతి కాలంలో ఈ సాయుధ పోరాట యోధులు నక్సలైట్స్ గా-రజాకార్స్ పాకిస్తాన్ జిహాద్ టెర్రరిస్టులుగా మారారు.అందుకే మతోన్మాధ జిహాద్ ఉగ్రవాదులు ఎంత హింసా,అరాచకం సృష్టించిన నక్సలైట్స్ ఖండించరు,స్పంధించరు. నక్సలైట్స్ మతోన్మాధానికి వ్యతిరేకమంటారు:RSSమతోన్మాధంపై స్పంధిస్తరు.కాని రజాకార్ నరమేధం,మోప్లా నరమేధం,ప్రత్యేక్షచర్య నరమేధం,కశ్మీర్ నరమేధం(కాశ్మీర్ పండితుల),ఉగ్రవాదుల నరమేధం గురించి,పాక్ హిందువుల నరమేధం గురించి,బంగ్లాదేశ్ హిందువుల నరమేధం గురించి నక్సలైట్స్ ఖండించరు,స్పందించిరు.కాని గోధ్రా అల్లర్ల గురించి,అమేరిక-ఇస్రాయిల్ గురించి,హిట్లర్ గురించి,RSSహింసను నమ్మిస్తూ హింస గురించి,హిందూ మతోన్మాధ హింస గురించి స్పందిస్తరు,ఖండిస్తరు. ఇస్లామిక్ ఉగ్రవాదుల హింసపై నక్సలైట్స్ కు సానుభూతి,ప్రేమ ఉంటాయి.నక్సలైట్స్,ఉగ్రవాదులు పరస్పరం ఎప్పుడు దాడులు చేసుకోకపోవటానికి కారణం ఇదే. పాకిస్తాన్,బంగ్లాదేశ్ లలో పేదరికమున్నా వారు ఇస్లామిక్ టెర్రరిస్టులుగా మారి ఇతర దేశాలపై జిహాద్ లు చేస్తారు.కాని భారత్ లో పేదలు నక్సలైట్స్ గా మారి హిందూమతోన్మాధం పై పోరాడుతున్నామంటారు.అందుకనే ఈ ఇద్దరు ఎప్పుడు విజయం సాధించరు,ఎందకంటే వీరి మార్గం దొంగ, అబద్ధ, అధర్మ,పక్షపాత,వివక్షపూరిత,అసత్య మార్గం.కమ్యూనిష్టులకు భరత స్వాతంత్య్రపోరాట చరిత్ర లేకున్నా జెండాలెగిరేసే సన్నాసులు,మహిళల బట్టలిప్పిబతకమ్మాడిచ్చినా-అత్యాచారాలు-హత్యలు చేసిన,హిందువులపై ఏడ్చే సిగ్గుమాలిన వెధవలు.
భూమి కోసం , భుక్తి కోసం , వెట్టిచాకిరి విముక్తి కోసం , నైజాం రాజకర్ సైన్యం అకృత్యాలకు భూస్వామ్య దొరల అరాచకాలకు ఆగడాలకు ఎదురొడ్డి పోరాడి దొరలని , నిజాం రాజుని తరిమికొట్టింది ముమ్మాటికీ కమ్యూనిస్టులె చరిత్ర bjp వడ్డీ వ్యాపారస్తుడి ఇనుపపెట్టలోంచి పుట్టిందా.....? లేక వర్ధమాన సునీతార చనుమెనల్లోంచి మొలిచదా.....? లేక బిజెపి రాజకీయ నాయకుల మతరంగు పూసుకొని పొదగబడిందా.....? నీ యబ్బ సొత్తరాబై తెలంగాణ సాయుధ పోరాటం వక్రీకరించడనికి కాదు కాదు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు రక్తపాతం ఉపోద్ఘాతం తెలంగాణ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టుల రక్తపు బొట్టే ఆధారం చరిత్రకు ఆకలె ప్రేరేపణ ప్రతి పల్లెలో తోరణం లా స్వాగతం పలికే ఎర్రజెండా బిడ్డల సమాదులే సాక్ష్యం కమ్యూనిస్టుల పోరాటం వల్లే నిజాం రాజ్యం ఇండియన్ యూనియన్ లో సెప్టెంబర్ 17 1948 విలీనం చేయడం జరిగింది ముమ్మాటికి కమ్యూనిస్టులు పోరాటం వల్లే విలీనం జరిగింది
ఓడి పోయిన ఒక కమ్యూనిస్టు పార్టీ తిరిగి గెలవడానికి పూర్తి అవకాశం ఉంది కానీ దిగజారిన కమ్యూనిస్ట్ పార్టీ తిరిగి లేవడం అనేది చనిపోయిన వాడిని” దింపుడు కళ్ళం దగ్గర చెవులో పిలిచినట్టు” గా ఉంటుంది అని అనిపించింది, వెంటనే రాయాలని కూడ అనిపించింది. తప్పయితే సరిచెయ్యగలరు.
ఏ పోరాటం ఒక పార్టీ కో, ఒక జెండా కో సమర్పితం కాదు... చదువు, వైద్యం, ఆహారం, వ్యవసాయం, నైపుణ్యత, రోడ్లు - వాటి సంభందిత చట్టాలు, వెసులు బాటు, నవీనీకరణ ... ఎన్ని పోరాటాలు ఇంకా బాకీ ఉన్నాయో!!
ఎడ్యుకేషన్ మాఫియా ను తగ్గించాలంటే... ముందుగా గవర్నమెంట్ స్కూల్స్ లో పరిమితి లేని అడ్మిషన్స్ ఇవ్వాలి, ఆఫ్ లైన్ లేదా హోమ్ స్కూలింగ్ అనుమతించాలి!! ఇంతకు ముందు ఎక్కడ చదివారా... ఎం చదివారా , టి సి ఉందా ఇవ్వన్నీ తీసెయ్యాలి! ఏ వయసు వారైనా దగ్గరలో వున్నా గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లి, ఫలానా తరగతి హోమ్ స్కూల్ చేయాలనుకుంటున్నాను... అని రిజిస్టర్ చేసుకొంటే.. కొంత నామినల్ ఫీజు , ప్రతి రోజు ఏమి చదవాలో, యూట్యూబు, ఇంటర్నెట్ లో ఎక్కడెక్కడ అవి పాఠం చెబుతారో, వాట్సాప్ పంపించాలి. వాళ్ళ ఇష్టం వచ్చినపుడు పరీక్ష ఫీజు కట్టి, సంవత్సరంలో ఏ రోజైనా పరీక్ష ఇచ్చేట్టు ఇంటర్నెట్ లో వీలుండాలి. ఈ పరీక్షలు సంవత్సరం దాకా ఎదురుచూడకుండా, 24/7 పాస్ సర్టిఫికెట్ ఇవ్వాలి. అకాడమిక్ సంవత్సరం బేసిక్ అండ్ అడ్వాన్సడ్ సర్టిఫికెట్లు ఇవ్వాలి.. మీ చైతన్యాలు నారాయణాలో చదివించే వాళ్ళు, స్తొమత ఉంటే చదువుకోండి... లేకపోతె హోమ్ స్కూలింగ్ ప్రత్యయామం ఉండాలి! మన దేశం లో ఏల్కేజీ , యూకేజీ ల తోనే మన ఆర్ధిక పరిస్థితులు లీక్ ఐతున్నాయ్.. గవర్నమెంట్ స్కూల్ లో చదువులు మధ్యాహ్న భోజనానికి తప్ప మరే ఉపయోగం లేదు.. 5 వ తరగతి పిల్ల వాడికి చదవడం రాయడం రాదు.. ఎక్కడన్నా ట్యూషన్ చెప్పించుకుంటాం, ఫ్రీ అడ్మిషన్, అన్లిమిటెడ్ అడ్మిషన్స్ చేర్చుకోండి!! యూట్యూబ్ లోనో, ఇంటర్నెట్ లోనో నేర్చుకుంటాం... ఈ టి సి లు, సర్టిఫికెట్ గోల వద్దు.. ఈ ప్రైవేట్ స్కూల్ యూనిఫామ్ లు ఏవి వద్దు... జస్ట్ చదువు కావాలి! ఇంటర్ కాలేజీ ల దాకా ప్రాక్టికల్ గ ఏమీ నేర్పాట్లేదు, ఇంగ్లిష్ మీడియం అంటారు కానీ వచ్చి రాని పంతుళ్లు... చదువు తక్కువ.. బలపాలు ఎక్కువ వందేళ్ల స్వతంత్రం, చదువు ఇంకా కొనుక్కోవాలా ?? సర్కారు బళ్ళ ల్ల సార్లకి, చదువులు చెప్పడానికి వళ్లు బరువు! ప్రైవేట్ బళ్లల్ల పనికి మాలిన పంతుళ్లు, మొయ్యలేని మోత బరువు!! మళ్ళీ యూట్యూబ్ ఇంటర్నెట్ పాఠాలే గతి, ఫీజులు కట్టలేక అధోగతి !! వందేళ్ల స్వాతంత్రం...ప్రైవేట్ ఫీజుల భారంనించి కావలి విముక్తి!! @CPIM HYD CENTRAL.. పోరాటాలు మార్పు దిశగా చేయగలుగుతారా...?
సరే! దొందూ దొందే !! చరిత్ర మాదంటే మాదని పీక్కోవడం మాని... గట్టి మేలు ప్రస్తుతం, ఈ వర్తమానానికి తలపెట్టాలి !! చరిత్ర తవ్వే 'మేతావు'లంతా... లేబుల్స్ కోసం పని చేస్తున్నారు... మమ్ముల్ని ఎత్తి జై కొట్టమంటారా ?
భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకి విముక్తి కోసం సాగిన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగింది కానీ దీనికి బిజెపి ప్రభుత్వం మతం రంగుతో హిందూ ముస్లిం కొట్లాటగా రజాకర్ సినిమా తీసి ప్రజలను తప్పుదోదు పట్టించే దిశగా చూస్తున్నారు కానీ అసలైన వారసులు కమ్యూనిస్టులు అన్నది ప్రజలు గుర్తించాలి సెప్టెంబర్ 17న బిజెపి ప్రభుత్వం సర్దార్ పటేల్ చేశాడని తప్పు దోవ పట్టించే అనేక కార్యక్రమాలు చేపడుతున్నది కానీ సెప్టెంబర్ 17 అంటే దొరలకు దేశముకులకు వ్యతిరేకంగా సాగిన పోరాటం వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆని ప్రజలు గుర్తించాలి✊✊✊
భూమికోసం భుక్తి కోసం విముక్తి కోసం ఆనాడు జరిగిన పోరాటం రైతాంగ సాయుధ పోరాటం. కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలోనే జరిగింది. చరిత్రలో కమ్యూనిస్టులదే గొప్ప పాత్ర. దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని భూమిలేని నిరుపేదలకు పంచారు.
భూమికోసం భుక్తి కోసం విముక్తి కోసం ఆనాడు జరిగిన పోరాటం రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలోనే జరిగింది ఈ చరిత్రలో కమ్యూనిస్టులదే గొప్ప పాత్ర.
సెప్టెంబర్ 17 విలీన దినోత్సవం ముమ్మాటికి కమ్యూనిస్టుల దే వారసులు కూడా కమ్యూనిస్టులే కమ్యూనిస్టు నాయకుల ఆధ్వర్యంలో వేలమంది రైతులు కార్మికులు సామాన్య ప్రజలు చేసిన పోరాటం చారిత్రాత్మకమైన ది వేల మంది ప్రాణత్యాగం చేశారు ఈ పోరాటంలో ఈ పోరాటంలో పాల్గొనని పార్టీలన్నీ కూడా రకరకాల పేర్లతో టి ప్రజల ముందుకు వస్తున్నాయి ప్రజలు గమనించాలి వాస్తవాలు గ్రహించాలి అని జూబ్లీహిల్స్ జోన్ సిపిఎం పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది ప్రజల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని కూడా ఈ భూత్వా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి దీనిని కూడా ఇప్పటికే ప్రజలు గమనిస్తున్నార నీ కూడా ఆ పార్టీలకు సోయ లేదు సిగ్గు పడాల్సిన అంశం అని గ్రహించలేక పోతున్నాయి
తెలంగాణ సాయుధ పోరాటంలో ఏ పాత్ర లేని RSS సంఘ పరివారం ఆనాడు సంస్థానాధీశుల కొమ్ము కాసింది. తెలంగాణ విముక్తి గురించి విలీనం గురించి మాట్లాడే హక్కే లేదు ఈ మత వాదులకు. ప్రజల మధ్య మత చిచ్చు లేపి శవాలపై బొగ్గులు ఏరుకున్నట్లు ఓట్ల ధ్యాస తప్ప మరో దృష్టి లేదు. కమ్యూనిస్టుల పోరాటం మరువలేనిది.
సెప్టెంబర్ 17 గుర్చి చాలా భగా వివరిచ్చారు సార్ ✊ సోషల్ మీడియా ఉన్నన్ని రోజులు ఇ చరిత్ర... వివరణ కమ్యూనిస్ట్ లా త్యాగం.. ప్రచారం అవుతూనే ఉంట్టది సార్ 🚩 ✊
భూమి కోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను మతోన్మాదులు వక్రీకరించే ప్రయత్నాన్ని అడ్డుకోవాలి.మంచి వివరణ ఇచ్చారు. అభినందనలు👍
తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర అమోఘమైనది. సెప్టెంబర్ 17న విలీన దినం అనే దాంట్లో సందేహం లేదు బిజెపి విమోచన దినంగా వక్రీకరించి కుట్రపూరితంగా తప్పుడు మార్గంలో ప్రచారం చేస్తుంది సాయుధ పోరాటంలో ఈ సమంత కూడా సంబంధంలేని బిజెపి ఇప్పటికైనా వక్ర బుద్ధిని మానుకోవాలి