శ్రీ గురుభ్యోనమః 🙏🙏 పితృ తర్పనాలు ఇవ్వడానికి ఇంట్లో పుత్ర సంతానం లేనపుడు మనవడు లేదా అల్లుడు కూడా లేనపుడు స్త్రీ లు ఎలా ఇవ్వాలి. స్త్రీ లు పితృ దేవతలకి ఏమీ చేసి పితృ దోషం నివారణ చేసుకువాలి 🙏 వాళ్లు తృప్తి చెందెల ఏమి చెయ్యాలో చెప్పండి 🙏🙏🙏please.
నూనె ఇవ్వొచ్చమ్మ,చెప్పేస్తారు అయ్యగారు బియ్యం,ఉప్పు, పప్పు,బియ్యం , కూరగాయలు,చింతపండు, చల్ల, చమురు(నూనె)అని.తీసుకోకపోతే వారికి సంపూర్ణమైన అవగాహన లేనట్లే
బ్రాహ్మణులకు మాత్రమే ఇవ్వనక్కర్లేదు. హిందువులు అయిఉండి, లేనివారు అయితే చాలు, ఎవ్వరికైనా ఇవ్వవచ్చు. లేదా తినపించ గలిగేవి ఆవుకు తినిపించవచ్చు. ఇది శాస్త్ర సమ్మతం. ఈ వీడియోలో మాటలు కరెక్టు కాదు. మీరు ఆ రోజు మీ పితరుల స్నేహితులకు భోజనం కల్పించినా మంచిదే.
@@vsvydicchannel6853 I, T. Siva Prasada Rao, MA(Astrology), MA(History), CTET, CSET, FCARD, several Astrological Books Writer, Chairman, Centre for Astrological Research & Development.
అంతా ఇంతా అని కాదు. శక్తీయానుసారం ఎవరికైనా ఇవ్వవచ్చు కానీ బ్రాహ్మణులకె ఇస్తే ఫలం ఉంటుంది కారణం వారు దే వుని ఆశ్రవయిన్చిన వారు, పై గా పురహితం కోరేవారు. ఎవరో కామెంట్ చేసినట్టు బంగారు గొలుసులు ఉన్న వారికి ఇమ్మని ఎవరు చెప్పారు. పేద బ్రాహ్మణ వారికి ఇస్తే సబబు.
వంకాయ, ఆలూ, మా పెద్దలు esthuntaru andi...meeru evakudadu ani cheparu ....naku ayithe edi theliyadu andi, inka migatha ani vishayalu chala baga cheparu andi 🙏
స్వామీ.... నేను బ్రాహ్మణుడిని. తాంబూలం, స్వయం పాకం రెండు ఇతోధికంగా అంతే తోచిన విధంగా. అంతే. ఎంత ఇవ్వాలి అని చెప్పకూడదు కదా. మనం బహుజన ప్రియులం కానీ భోజన ప్రీయులం కాదు కదా..... మీరు చెప్పిన కొంత information correct. కొన్ని మాత్రమే ఇవ్వాలి అన్నారు. అది కరెక్ట్. శాస్త్రం ప్రకారం అని చెప్పి అందరికీ ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యేలా చేయకపోతే మంచిది. ఇది కేవలం నా అభిప్రాయమే. ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు.
పెద్దలు చాలా చక్కటి విషయాలు తెలియచేసారు.సవరించుకుంటాను.నేను ఎందుకు అలా చెప్పాను అంటే వండిన పదార్థములు ఇంట్లో అందరికి అందాలి, ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా ఉంటే బాగుండాదేమో అన్న ఉద్దేశ్యంతో కొంత లౌక్యాన్ని జోడించాను.మంత్ర లోపం వలన బ్రాహ్మణుడికి,ద్రవ్య లోపం వలన యజమానికి దోషం.తెలిసి తెలియక వారికి తోచినంత రెండు టమాటా,రెండు వంకాయ మరీ దారుణం ఉల్లిపాయలు పెట్టేవారు కూడా ఉన్నారు.ద్రవ్యలోప దోషం రాకుండా ఉండటానికి సమృద్ధిగా పెట్టండి అని అర్థం అయ్యేలా చెప్పానండి.
అమ్మ తద్దినలతో పాటు ఇంకా పితృ దేవతలకు ప్రీతికరమైనవి సంవత్సరంలో 96దినాలు. 14మన్వాదులు, 16మహాలయాలు, 4యుగాదులు, 12సంక్రాంతులు, 12అమావాస్యలు, 13వ్యతీపాతములు, 13వైధృతులు, 12అన్వష్టకలు కలిపి 96 దినాలు.వీటి అన్నింటిలో పితృదేవతలకు ప్రీతిగా వాళ్ళని సంతృప్తి పరచవచ్చు.ఈ కాలంలో పెద్దగా ఎవ్వరు ఇవన్నీ ఆచరించడం లేదు,ఆచరించే మహానుభావులు కూడా కొందరు ఉన్నారు.
ధన్యవాదాలు అండీru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HfTyiTuD-8o.html ఈ లింక్ ఓపెన్ చెయ్యండి.మహాలయ పక్షం,పితృదేవతల గురించి ఇంకా విషయాలు తెలుస్తాయి.
.నేను ఎందుకు అలా చెప్పాను అంటే వండిన పదార్థములు ఇంట్లో అందరికి అందాలి, ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా ఉంటే బాగుండాదేమో అన్న ఉద్దేశ్యంతో కొంత లౌక్యాన్ని జోడించాను.విస్తరి చుట్టూ నీళ్లు తిప్పి అయిదు సార్లు నోట్లో వేసుకొని మింగుతారు.