Wellcome to livebharathstudios. We will Post on Intresting issues, Facts behind the issues, Biographies, Inspirational persons Real life, Latest Issues, society, movie updates, great personalities and life Style, Celebrities Issues. #bictorylines
For More Videos..Please Subscribe and Support @livebharathstudios
ఈప్రాజెక్టు నిర్మాణానికి నిజాం పది టన్నుల బంగారాన్ని ఇచ్చిన విషయం చాలామందికి తెలియనట్లుంది . ఇంకోవిషయం ! ముందు నిర్ణయించినట్లుగా కాకుండా కే ఎల్ రావు లాంటి " ఉద్దండులు " ఆంధ్రప్రాంతానికి ఎక్కువ లాభసాటిగా ప్రాజెక్ట్ స్థలాన్ని క్రిందికి జరిపి నిర్మించారు !ఇది చరిత్ర ! అంటే చెరిగిపోని నిజం ! ప్రాజెక్ట్ కింద ముంపు ప్రాంతం మాత్రం తెలంగాణకు చెందిందన్న సత్యం మాత్రం ఎవరి నోటా వినబడదు ! వాళ్లకు రాజాగారు మాత్రమే గుర్తుండిపోయారు !
ఈ ప్రాజెక్ట్ కట్టడానికి నిధులు లేవు అని ఒకసారి ప్రాజెక్ట్ సైట్ కి వెళ్ళడానికి రోడ్లు లేవని మరోసారి, ఖోస్లా కమిటీ లని మరోసారి ఇలా పెట్టని వంక లేదు. ముక్త్యాల రాజా వాసిరెడ్డి మహేశ్వర ప్రసాద్ గారు చొరవ తీసుకొని పులిచింతల నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లని పట్టుకొని అప్పటి కేంద్రమంత్రి MP లు అయినా కొత్త రఘురామయ్య, NG రంగా మొదలగు వారి సాయం తో ఢిల్లీ వెళ్లి గడప గడప ఎక్కి అనుమతులు సాధించారు.స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళ అవ్వడం కేంద్రం దగ్గర డబ్బు లేకపోవడం తో రాజావారు ఆ రోజుల్లో నే దాదాపు 55 లక్షలు విరాళంగా ఇచ్చి ప్రాజెక్ట్ మొదలవడానికి సహకారం అందించారు. నందికొండ ప్రాంతం లో ఉన్న గిరిజనుల సహకారం తో రోడ్లు నిర్మిచారు ప్రాజెక్ట్ సైట్ కి. అలాగే వారి బంధువులగు KCP వెలగపూడి రామకృష్ణ గారి తో మాట్లాడి ప్రాజెక్ట్ నిర్మాణానికి కావాల్సిన సిమెంట్ కొరకు మాచెర్ల ప్రాంతం లో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టేలా ఒప్పించారు. ఆలా రాజావారు చేసిన కృషి ఇవాళ కృష్ణ డెల్టా లో ఇవాళ పచ్చగా ఉంది. గోదావరి మీద కాటన్ దొర ఎలాగైతే ప్రాజెక్ట్ నిర్మాణం చేసి ప్రజలని కాపాడారో కృష్ణ మీద రాజావారు అంతకుమించి కస్టపడి భూములిచ్చి, డబ్బులిచ్చి ప్రాజెక్ట్ నిర్మాణం గావించారు
ఎవరో ఒక ఆంధ్రుడు అమితంగా చొరవ (డబ్బులుపెట్టి) తీసుకుంటేనేగాని యే ప్రాజెక్ట్ పూర్తవదని విశదమైంది. ఎప్పటికైనా సకలాంధ్రులు ఏకతాటిపై నిలబడి ఒకేకంఠంతో అడిగి, ఒక్క ప్రోజెక్ట్ సాధించగలరా?
నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని ఈరోజున మనం గర్వంగా చెప్పుకుంటన్నాము. ఈ ప్రాజెక్టు నిర్మాణం వెనుక ఎంతో కృషి వున్నదో మీవీడియో ద్వారా తెలుసుకున్నాము. ధన్యవాదాలు. 🙏 మీ వీడియోలో ఎంతోమంది మహామహులు మేధావులప పేర్లు వినపడినవి అప్పటి కేంద్ర ప్రభుత్వం అంతగా కలిసి రాకపోయినా గాని వారంతా ప్రజలకోసం ఎంతో అంకితభావంతో పనిచేసారు కనుకనే ప్రాజెక్టు పూరికాగలిగింది. వాళ్ళు ఖాళీ చేసి తమకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తులను కూడా స్వచ్ఛందంగా త్యాగం చేసిన ఆ ప్రాంత ప్రజలు ప్రశంశనీయులు. అందరికన్నా మిన్నగా రాజా వాసిరెడ్డి వారు ప్రతి స్థాయిలోనూ ప్రభుత్వాలతోను అధికారులతోను సమన్వయం చేసుకుంటూ తన వ్యక్తిగత హోదాను ప్రక్కన బెట్టి సంపదలను, ధానాన్ని త్యాగం చేశారు కాబట్టి అధికారులు ప్రాజెక్టు పూర్తి చేయగలిగారు. నేడు ఆఫలితాలను మనం అనుభవిస్తున్నాము. ఈరోజున అటువంటి త్యాగాలు, బాధ్యతలు స్వీకరించేవారు లేనందున పోలవరం ప్రాజెక్టు ముందుకు సాగడంలేదు. కాలయాపన, ప్రజాధనం వృధా తప్ప ప్రయోజనం లేకుండా పోయింది. వ్యక్తిగత రాజకీయాలతో ప్రాజెక్టును భ్రష్టు పట్టిస్తున్నారు. నాయకుల తీరుతో రోత పుట్టిస్తున్నారు.
Ramachari garu chala mandi pillalaku sangitham lo sikshana yicharu. Ramya di chakkati gatram, Anna mayya kerthanalu bagapadaru. Manchi bhavishyath untundi yi ammayiki.