ఒక భూమిని కచ్చితంగా సర్వే చేయాలి అని ఒక వ్యక్తి తనకు భూమి తక్కువ ఉంది అని ఎమ్మార్వో ఆఫీస్ కు వెళితే కచ్చితంగా అక్కడ పోలీస్ ప్రొడక్షన్ పెట్టి ఆ సర్వే ని ఆ బలహీనత ఉన్న వ్యక్తిని బలహీనుడు అడ్డుకోకుండా చూసి చదివే చేయించడం చాలా చక్కని పని పక్క పొలం వారు ఒప్పుకోలేదు అని అంటే కాదు ఈడ కచ్చితంగా చేయాలి యుద్ధాలు వ్యక్తి తన బాధ ఉంది కదా పక్కా పొలము వాడు అడ్డుకునే ప్రసక్తే రాకుండా చట్టాలు తేవాలి కఠినంగా వ్యవహరించాలి ఈ విషయంలో
Sir raja kar la jamana lo ma tatala land papers dongelincha baddai no evidence , but sambhandita village lo parunu batte munta dwara daniki sambh and enchi vevaralu tho bhumini identify cheya galara
సార్ మీరు చెప్పింది నిజమే కానీ రెవెన్యూ అధికారులు వీఆర్వోలు.విఆర్ఏ లు మోసాలు చేసినందుకే ఈ దరణి పోర్టల్ వచ్చింది కానీ అందులో కూడా మిస్ ఎంట్రీలు చేసింది ఈ రేవెన్యు అధికారులే వారి తప్పును కప్పి పుచ్చు కోవడం కోసం ఈ దరణి పోర్టల్ ను లోపంగా చూపెడుతున్నారు.ఈ రోజుకు కూడా రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకోనిది పని చేయటం లేదు సరిదిద్దుకుంటలేరు
Naa land 8 cents in adangal. 1 B also. But now occupied nearly 2 cents by others. Now some encroaching structures done. Govt syr telling in town premises we cant only crop fields we can. Rtd dt officer my self but how to get my 8 cents