If you can dream it, you can do it. If I can do it, anyone can do it.
Many people pose a question? How? How it is possible to achieve challenging things?
A simple answer is,
Question the purpose, trust yourself, and the process which you undergo, and create your own destiny.
Failures are true opportunities to make you more stronger and capable. Don't stop by facing hurdles, they are just like passing clouds but you are the sky. Living in the present and hoping for the future is better than regretting the past which is a fallen leaf. You are insulting yourself if you compare your unique value with others, know yourself, and your abilities.
Don't be so serious about life but be sincere and grab success. ALL THE BEST
Yours Bala Latha Madam
For more updates visit the website - www.csbias.com
Contact Address: CSB IAS ACADEMY Gandhi Nagar Road, New Bakaram, Usyatam Residency, Gandhi Nagar, Kavadiguda, Hyderabad, Telangana State 500080
Mmm...మారవలసింది పీఎం లు కాదూ...పార్టీ లు కాదూ....ప్రభుత్వం కాదు....ప్రజల ఆలోచనా విధానం. ... పని చేయకుండా, కష్టపడకుండా తమ అవసరాలు తీర్చి...హైఫై లైఫ్ అందించే ప్రభుత్వం కోరుకుంటున్నారు...అది సాధ్యమా
ఈ తీర్పు ఇవ్వడానికా సుప్రీం కోర్టు ఉండేది..... ఎలక్షన్ లో జరిగిన. కేసులు గురించి సుప్రీం కోర్టు కు సంబంధం ఏంటి 🤔🤔..... న్యాయం పై నమ్మకం పోయింది... ఇక పెదప్రజలు ఎలా ఎవర్ని నమ్మాలి... 🫤🫤
సరైన మౌలిక సదుపాయాలు, గ్రౌండు వర్కు చెయ్యకుండా చట్టాల పేర్లు మార్చి, ఈ రోజునుంచే అమలు చేస్తాం అంటే ప్రయోజనం సున్నా. ఉదా. ఆన్లైన్ కంప్లయింటు ఇస్తే, అది పోలీసులకు చేరే వ్వస్థ… అంటే పోలీసు స్టేషన్లకు సర్వర్లు, కంప్యూటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు… ఇలాటివి ఏవీ సమకూర్చకుండా చట్టం చేసి పడేస్తే అది ఎలా అమలౌతుంది? అందుకే కాస్త చదుకుని, పరిజ్ఞానం ఉన్నవారు మంత్రులైతే బాగుంటుంది.
వలస చట్టాలను మార్పిస్తున్నాము అని చెప్పి, అంతకన్నా ఘోరమైన చట్టాలు తీసుకు వచ్చారు. ఉదా: అప్పుడు రాజద్రోహం, ఇప్పుడు దేశద్రోహం కేసు అయ్యింది. పాత చట్టంలో ఉన్న పదాలనే మార్చకుండా కొత్త చట్టంలో పెట్టారు. మారింది పేరు మాత్రమే.
కేవలం పేర్లు మార్చి కొత్త చట్టం అని చెబితే సరిపోదు. దేశంలో అన్ని వ్యవస్థల ప్రక్షాళన జరగాలి. ఆ ప్రక్షాళన ముందు పెద్ద పదవుల్లో ఉన్న రాజకీయ నాయకుల నుంచే మొదలు కావాలి. మన దేశంలో అన్ని వ్యవస్థలతో పాటు, న్యాయ వ్యవస్థ కూడా భ్రష్టుపట్టి పోయింది. దానికి కారణం మన పాలకులే. మన రాజకీయ నాయకులు చట్టాలు చేస్తారు… వారే చట్టాలకు తూట్లు పొడుస్తారు. నీతులు చెబుతారు… నియమాలు ఉల్లంఘిస్తారు. పాలకులు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తూట్లు పొడుస్తూ, తాము అవినీతికి పాల్పడుతూ, మిగిలిన రాజ్యాంగ వ్యవస్థలను (సీబీఐ, ఐటీ, ఈడీ, ఈసీ, న్యాయ) కూడా పంజరంలో చిలుకలను చేసి, తమ చెప్పు చేతల్లో ఉంచుకుని, తమకు కావలసినట్టు ఆడించటం వల్లనే మన దేశ పాలన అస్థవ్యస్థమై పోయింది. అన్ని అధికారాలు చేతిలో పెట్టుకుని, కడుపులో చల్ల కదలకుండా గట్టుపై కూర్చున్న పాలకులు మాత్రం అడ్డమైన గడ్డీ మేస్తూ… మింగ మెతుకు లేని సామాన్యుడు మాత్రమే నీతిగా ఉండాలని ప్రవచనాలు చెబుతూ చట్టాలు చేస్తే ఎవ్వరూ పాటించరు. కాబట్టి మార్పు పైనుంచి మొదలు కావాలి. దేశాధినేతలే ముందు తాము నైతిక విలువలకు కట్టుబడి, పారదర్శక పాలన అందిస్తే… ఆ తర్వాత సమాజం ఆ దేశాధి నేతను ఆదర్శంగా తీసుకుని, తనంతట తానే నైతిక విలువలను పాటిస్తూ ముందుకు సాగుతుంది. అంతే కానీ, కడుపు కాలే సామాన్యుడికి నీతులు చెప్పి, వాడిని మాత్రమే నీతిని పాటించమంటే, ఎన్ని చట్టాలు చేసినా వాడు పాటించడు. దానికి మన రాజకీయ నాయకులే సహకారం అందిస్తారు.