The Channels CVR News and CVR Health are from Image Hospitals Group, an institution of excellence in corporate healthcare with decades plus of experience.
CVR News was launched on Sep 20, 2012 with the objective of providing news and current affairs with an innovative and daring approach. CVR News will not be limited to just airing news for its own sake.
The channel intends to go in-depth into the machinations behind the misappropriation of crores of rupees of government exchequer because of undue political and bureaucratic influence.
In this regard, CVR News will not spare any personality -- political or otherwise, and will continually persist in exposing scams of all kinds and shaming people behind such frauds.
CVR News is a pure-play news channel and fully focuses on news and current affairs. There is no place for meaningless entertainment and time-pass programs on the channel.
Samantha ni vadhulukoni challa thappu chesav chay...Nuvu Nijam ga Sam ni love chesi unte Sam ni endhuku vadhilesthav ....Sam place lo aa shobitha ni Ela vuhinchukuntav asalu ... Adrusthani vadhilesi dhoram chesukunav....ipudu dhura drushtani thechukoni nethi midha pettukuntunav
Even last month we went for thirumala and we observed that electric busses are moving so fast..so my advice to Ap government pls take a necessary action on electric busses to move minimum speed.
Dear Madam, Jai Sri Ram ! Bittiri Gaadiki Baagaa Balisindi. Koosi Kaaram Pettaali. Thank you very much for your great services. Bharat Mata Ki Jai ! Jai Hind !
ఈ వైసిపి గ్రౌండ్ లీడర్స్ కి విషయం తెలియదు బిల్డప్స్ ఎక్కువ అందుకే మిమ్మల్ని ప్రజలు ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టారు ఈ 5 ఇయర్స్ మీరే A. P పాలించింది అప్పుడు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదా?
శాసనసభకు మిమ్మల్ని పంపింది. నల్గొండ జిల్లా ప్రజలు. పార్లమెంట్ గా పంపింది. యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు. రాచకొండ ఏరియాలో ఉన్న భూముల సమస్యలు పరిష్కరించమంటే. నీతో కావటం లేదు ఎందుకు వెళ్తున్నారు చట్టసభల కి. ఎన్నికల ముందు వచ్చి హామీలు ఇచ్చి పోవడం కాదు. ఎన్నికల జరిగిపోయిన తర్వాత కూడా ఆలోచన చేయాలి. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి. అధికారం వచ్చిన తర్వాత అమలు చేయాల్సిన పనులకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. రాచకొండ రైతులు అందరికీ పట్టాలు ఇవ్వాలి.
ఈ వీడియో ప్రకారం,ఓకే దేవుడు లేడు అని అనుకుందాం. మన సైన్స్ ఆవిష్కృతమయ్యేక విమానాలు టెలివిజన్లు స్మార్ట్ ఫోన్స్, ఖండాంతరాల వారితో కూడా ప్రత్యక్షంగా చూసి మాట్లాడటం ఇవన్నీ క్రమంగా మనుషులకు అందుబాటులోకి వచ్చాయి, కానీ మన శాస్త్రాలలో పురాణాలలో ఇవన్నీ ఏనాడో చెప్పబడ్డాయి అయితే దానికి నేటి సైన్స్ కి తేడా ఏమంటే శాస్త్రాలలో చెప్పబడ్డ ఆ శక్తికి మనుషులు ఆ సాధన ఉండాలి నేడు ఈ శాస్త్రీయ అభివృద్ధి కోణంలో ఎవరైనా ఆ పని చేయవచ్చు. రావణుని దగ్గర పుష్పక విమానం ఉందని మన పురాణాల్లో చెప్పారు, అదేవిధంగా మన ఋషీశ్వరులు ఆకాశగమనం చేసేవారు ఇవన్నీ మనం చూడకపోయినా మన హైందవ శాస్త్రాలలో వ్రాయబడి ఉన్నాయి,అవన్నీ నేడు ప్రత్యక్షంగా మనం అందరం అనుభవిస్తున్నాం మరి దీన్ని బట్టి అంత శక్తి వారికి ఎట్లా వచ్చింది? ఏదో ఒక సాధన ఉంది, ఆ సాధన దైవిక శక్తి. ఒక చిన్న ఉదాహరణ:-- తల్లిదండ్రులు అదేనంలో వారు చెప్పినట్లుగా పెరిగిన పిల్లవాడు సక్రమంగా పెరుగుతాడు. విచ్చలవిడితోనే ఉండదు ఎందుచేత తల్లిదండ్రుల యొక్క భయము భక్తి కారణంగా, అదేవిధంగా భగవంతుడు ఉన్నాడు మనం తప్పు చేస్తే అతను శిక్షిస్తాడు అనే భావన మనిషిలో ఉన్నప్పుడు సమాజం బాగుంటుంది భగవంతుని చూడాలి చూస్తేనే కాని నేను నమ్మను ఆనందం అనేది మూర్ఖత్వం గాలిని చూడగలమా? కానీ అనుభవించగలం సువాసన చూడగలమా? కానీ అనుభవించగలం. ఆరోగ్యకరమైన సమాజం ఉండాలి అంటే భగవంతుడైన కాన్సెప్ట్ ఉండవలసినది. మానవ దృష్టికి కనిపించనంత మాత్రాన భగవంతుడు లేడు అనడం పొరపాటు. ఆయన చూడ్డానికి తగిన శక్తి మనం సంపాదించుకోగలిగితే మనకి కనిపిస్తాడు. ఆ సాధన విశ్వేశ్వర్లు చేశారు కనుక వారు ఆ స్థాయికి రాగలిగారు భవిష్యత్తును చెప్పగలిగారు. హిందువుల దురదృష్టం ఏమిటంటే వారి గ్రంథాలని సాంస్క్రిట్ లో ఉన్నాయి తెలిసినవారు అర్థం చేసుకోగలిగిన వారు విడమంచి చెప్పగలిగే వారు ఆ సామర్థ్యం లేకుండా పోయింది. పుష్పక విమానం అబద్ధం కాదు మన శాస్త్రాల్లో ఉంది,దూర దృష్టితో మునులు చెప్పగలిగే వారు భవిష్యత్తు గురించి అది మన శాస్త్రాల్లో ఉంది,ఇప్పుడు శాస్త్రజ్ఞుల థియరీ కూడా అదే. నేటికీ హిమాలయాలలో అనేకమంది యోగులు మనకు కనిపిస్తూ ఉంటారు అక్కడ ఇందుకోసం ఉంటున్నారు?
SC, ST కులాల, జాతుల, తెగల సామూహాలకు న్యాయం చేసే విషయంలో.. ఎలాంటి అభ్యంతరంలేదని.. చేసే విధానం రాజ్యాంగబద్దంగా, రాజ్యాంగ స్పూర్తికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానానికిలోబడి.. భారత ప్రజాస్వామ్యం మరింత మెరుగు, అభివృధ్ధి, పటిష్టం, బలోపేతం అయ్యేందుకు దోహదపడే విధంగా.. చారిత్రక తీర్పుగా వుండాలని.. ఈ తీర్పు మరింత అయోమయాన్ని, అస్పష్టతను, గందరగోళాన్ని సృష్టించేదిగా వుందని . అంతేకాకుండా.. నిర్ణయాధికారం రాష్ట్రాలకు ఇవ్వడం అంటే.. రాజ్యంగంలో పొందుపరిచిన, సాధారణ హక్కులో భాగమైన ఆర్టికల్ - 341, 342 కు విలువ, గౌరవం సహా ప్రాధాన్యత, ప్రాముఖ్యత తగ్గించడమే అవుతుందని.. అలా చేయడం అంటే.. రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగ నిర్మాతలను ఘోరంగా అవమానపరచడం, అగౌరవపరచడమే అవుతుందని.. మీరు నిజంగా అందరికీ సమన్యాయం చేయాలని ఒక అభిప్రాయానికి, నిర్ధారణకు వచ్ఛివుంటే.. బలమైన పార్లమెంటు చట్టాలు, సవరణల ద్వారా ఆర్టికల్ - 368 ను ఉపయోగించి, ఆర్టికల్ - 341 ను సవరించి చేసేందుకు సూచించండి, అదేశించండి.. అంతేగానీ.. ఇలా రాజకీయ ప్రేరేపిత, ప్రభావిత, అవకాశవాద రాజకీయాలకు పాల్పడే, సంకుచిత రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం అప్పజెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.