ఏభై సంవత్సరాల క్రితం అంటే1973 ప్రాంతం...ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు సమయం 12.05 ని. కావస్తోంది. కొద్దిసేపట్లో ఉషశ్రీ ధర్మసందేహాలు కార్యక్రమం... శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు, ఆ తరువాయి శ్రీమద్భారతం ప్రవచనం... అంటూ ప్రకటన వినపడగానే తెలుగు లోగిళ్లు నై మిశతపోవనాలుగా మారిపోయాయి. ‘ఉషశ్రీ ఉపన్యాసాలు స్నిగ్ధ గవాక్షాలు’ అని పలువురు పెద్దలు ప్రశంసించారు.
👌👍👏🙌🤝ఔను, కాదు , అనే పదాలు దయచేసి, క్ష మించండి… అనే అర్ధ మొచ్చే ఆంగ్ల పదాలు ఉచ్ఛ రిస్తే చాలు, అనే ప్ర పంచము లో నే బ్రతుకుతున్నారు , ఉషశ్రీ గారి మాటలు అర్ధంచేసుకునే ఓపిక తెచ్చుకుంటే చాలు…. 👏
ఈనాటి రాజకీయనాయకులుకూడప్రజలు ఓటెయ్యరనిభయపడి.. మంది సొమ్ము లేదా సారాడబ్బలతో,, గాలాలు, ఎరలు తయారు చేయటములో .. తాము మనుషులనే మరచి పోయి రాక్షసులౌతున్నారు…🤝