విత్తనం అభివృద్ధి కోసం కేవలం అర ఎకరం భూమిలో 27 రకాల దేశీ వరి వంగడాలను ప్రకృతి సేద్యం విధానంలో సాగు చేసిన రైతు సాయి రెడ్డి గారు ఈ ఇంటర్వ్యూలో తన అనుభవం వివరించారు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం ఈర్లపల్లి గ్రామంలో ఈ రైతు పంట సాగు చేశారు. ఆ 27 రకాల వరి వంగడాల పేర్లు, పంట కాలం వంటి వివరాలతోపాటు ఎరువులు, పురుగు మందులు వాడకుండా సాగు చేయడం కోసం తాను తీసుకున్న అన్ని చర్యలను వీడియోలో వివరించారు. పూర్తి వీడియో చూస్తే మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : అరెకరం భూమిలో ఈ 27 రకాల వడ్లు సాగు చేశాను | ప్రకృతి సేద్యం | Natural Farming | రైతు బడి
#RythuBadi #రైతుబడి #NaturalFarming
16 дек 2021