అక్టోబర్ 9, 2022 న బెంగళూరులో జరిగిన నాగ ప్రతిష్ట సందర్భంగా సద్గురు మాట్లాడుతూ "ఆధునిక విజ్ఞానం ప్రకారం, ఏమని నమ్ముతారంటే, పాదరసాన్ని మైనస్ 32 డిగ్రీలకి తీసుకెళ్తే గాని దాన్ని ఘనీభవించలేము అనుకుంటారు. కానీ, ఇక్కడ గది ఉష్ణోగ్రత వద్దే, పాదరసం ఘనీభవించబడింది. ఇదే మన భారతీయ రస విజ్ఞానం!" అని అన్నారు.
******************************************************************************
English Video: • Glimpses of a Rare Mys...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
pCiWyiWduf...
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
15 дек 2022