#raitunestham #farming #health #water
రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాబార్డ్ సహకారంతో 2023 సెప్టెంబర్ 9న కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లి గ్రామంలోని మల్లికార్జున రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ వ్యవసాయ శిక్షణ కార్యక్రమం జరిగింది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, సాగు నిపుణులు పాల్గొని రైతులకి విలువైన సూచనలు ఇచ్చారు. సేంద్రియ సేద్యం ప్రాముఖ్యత, తాగునీటి వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మల్లికార్జున రెడ్డి వివరించారు.
------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • పూర్వీకులు బలంగా 100 ఏ...
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / raitunestham
☛ Follow us on - / rytunestham
26 сен 2023