చాలాకాలం కిందట అప్పటికి రేడియోలలో ఉషశ్రీ గారి గొంతు భలేగా వినిపిస్తూ ఉండేదిఆయన గొంతు ఇప్పుడు ఇంటింటే చాలా ఆనందంగా ఉంది ఉషశ్రీ ఆత్మకు శాంతి కలగాలని దేవునిని ప్రార్థిస్తున్నాను
శ్రీ ఉషశ్రీ గారి ప్రవచనం చాలా బాగుంది. ఇది పోస్ట్ చేసిన వారికి నా ధన్యవాదాలు. శ్రీ ఉషశ్రీ గారి ద్వారా వినటం చాలా సంతోషంగా ఉంది. శ్రీ పారుపల్లి రంగనాథ్ గారి పద్యాలు చాలా మధురంగా వున్నాయి. వారికి ధన్యవాదాలు.
ఆయన వాయిస్ అద్భుతంగా ఉంది. కానీ పుస్తకం చదువుతున్నట్టు. ఎటువంటి వివరణ లేదు. ఆయన సమయం లో రేడియో లో వారి కి సరైన సమయం ఇచ్చి ఉండరు. అందువల్ల సూక్ష్మ ధర్మాలు, కధ వివరంగా చెప్పే అవకాశం వచ్చి ఉండదు. అయితే అదే సమయంలో కీ.శ. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అద్భుతంగా చెప్పేవారు. ఇప్పుడు గురువు గారు గరికిపాటి వారు శ్రీ క్రిష్ణుడి అండలో అర్జునుడు చెలరేగినట్లు , గరికిపాటి వారు తమ వాక్ బాణాలు తో సూక్ష్మ ధర్మాలు చెబుతూ అందరిని మహభారతంలో అందరికి జ్ఞాన బోధ చేస్తూన్నారు. ఇంకా, పద్యాలు అలవోకగా ఆలపిస్తూ సంగీత, సాహిత్య మరియు సామాజిక పరంగా కూడా అందరినీ అలరిస్తున్నారు. అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న ఆయన ప్రస్తుతం ఉన్న ప్రవచనకారులలో ఆయనే నెంబర్ వన్.క్రి శ చంద్రశేఖర గారికి, గరికిపాటి వారికి అనేక ధన్యవాదాలు నమస్కారములు.🙏🙏🙏🙏🙏