ప్రస్తుత సినీ పరిశ్రమలో ఉన్నటువంటి నటులు నాటక రంగం నుండి వచ్చినవారే ...జై పౌరాణిక నాటక రంగం ...నాటక రంగానికి ప్రముఖ సినీ ఫీల్డ్ వారు ఇంకా ప్రోత్సాహం చెయ్యాలి
చింతామణి నాటకాలు జరగక పోతే రంగస్థల కలలు కూడా అంతరించి పోతాయి ఆ నాటకాల నుంచి ఎంతో మంది కళాకారులు, కాంట్రాక్టర్లు బ్రతుకుతున్నారు. ప్లీస్ కళాకారులందరు ఉద్యమం చెప్పట్టాలి.
30-12-2020 న గుమ్మడి జైరాజు గారి జయంతి వేడుకలో అప్పారావు గారు చింతామణి నాటకం లో సుబ్బి శెట్టి పాత్ర వేయడానికి వచ్చారు, కానీ నాటకానికి పోలీసులు అభ్యంతరం చెప్పడంతో అప్పారావు గారు రత్న శ్రీ గారు ఈ స్కిట్ తొ అలరించారు