రాముడు ఇంతవరకు పరిపాలనలోకే రాలేదు అరణ్యవాసం లోనే ఉన్నాడు ఆ కాలంలోనే కిష్కిందలో వాలిని చంపాడు. వాలి ఎలా అడుగుతాడు నువ్వు అంత గొప్పవాడివి, అటువంటి పరిపాలన చేసావ్ ప్రజలందరిని సమానంగా చూశావు అని.
జంతువులకు తల్లి చెల్లి అనేటిది ఏమి ఉండవు మల్ల కోడలు కూతురు అని ధర్మం తప్పవు అన్నడం విడురం కాక పోతే గొర్రెలు క్రైస్తవులు అనుకున్న ఇన్ని రోజులు మేముకుడ గొర్రె లాగా వింటున్నమని ఇపుడు అర్థం అయంది
వాలి జన్మతః జంతువు అయినా, మానవుల వలె రాజ్యపాలన, ఉపనయనం, వివాహం వంటి మానవ ధర్మాలను పాటించాడు. అలాంటప్పుడు అతను మానవుల వలె భార్య, కోడలు, కూతురు, వంటి సంబంధాల విషయాలలోనూ మానవ ధర్మాలను పాటించాలి. కాని అలా పాటించకుండా వీటి విషయంలో మాత్రం జంతువు లా ప్రవర్తించాడు . కాబట్టి శ్రీరాముడు వాలిని జంతువు ని వేటాడినట్టు గా వధించాడు. మీరు మొత్తం వీడియో మరొక్కసారి వినండి, అర్థమవుతుంది. అయినప్పటికీ మీకు అర్థం కాలేకపోతే మీరు చెప్పినట్టు మీరు మాత్రం గొర్రె అవుతారు....
VaLI was killed by Sriram by following hunting rules. Same way VaLI was captured his kingdom and the wife of Sugreeva by following animal rules I have not understand what Guruvugaru explained, can anyone elaborate.
వాలికి మరో వరం ఉంది..ఏమంటే వాలికి ఎదురు పడి యుద్దం ఎవరు చేసిన వారిలోని సగం శక్తి వాలి లోనికి వెళ్లిపోతుంది..కాబట్టి అటువంటి అధర్మమైన వానిని చాటుగా బాణం వేసి చంపడం ధర్మమే..అంటే ఎదుట వారి శక్తిని లాక్కోవడం అధర్మమైన చర్య..
annaya thandri aynappudu, thandri baarya aynatuvanti Thara sugrivudiki thalli kada? Thalli tho raminchi vaadini em cheyali guruvu Garu??? champi pareyali kada ramudu devudu?వాలీ బార్య అయ్యనటువంటి తార సుగ్రీవుడికి తల్లి కదా? తల్లి తో రమిచ్చి నా వాడిని ఏం చేయాలి గురువు గారూ ??? చంపి పరేయాలి కదా రాముడు దేవుడా?
వానర జాతికి అది ధర్మమే. ఇప్పటికీ మీరు చూడవచ్చు. కోతులకు ఒక నాయకుడు ఉంటాడు. రెండవ శ్రేణిలో మరొక నాయకుడు ఉంటాడు. నాయకుడు చనిపోగానే, రాణి రెండవ శ్రేణి నాయకుడిని స్వీకరిస్తుంది. ఒక్కోసారి వానర నాయకుడు తిరిగి వస్తే, ఆ రాణి మళ్లీ అతనితో జత కడుతుంది. కానీ, రెండవ శ్రేణి నాయకుని భార్యను మంద నాయకుడు చరచబోతే అక్కడ ఆ మొదటి స్థానంలో ఉన్న నాయకునికి, రెండవ శ్రేణిలో ఉన్న నాయకునికి యుద్ధం జరుగుతుంది. మానవ ధర్మం వానర ధర్మం ఒక్కటి కాదు. వానరాలకు రతికి సమయం, నియమం, వరుస ఉండవు. తన స్త్రీని తాను ఉండగా మరొక వానరం ముట్టుకోకూడదు. అదే వాటికి సంబంధించిన ధర్మం. ఇక్కడ వాలి ఆ ధర్మం తప్పాడు. సుగ్రీవుడు అన్న చనిపోయాడు అనుకుని వదినను స్వీకరించి వానర రాజు ధర్మాన్ని నిర్వర్తించాడు. అందుకే మనం కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేయాలి. అవి వానరాలు, వాటివి మనిషి ధర్మం కాదని చూడాలి.
అసలు రాజ్యానికి 14 సంవత్సరాలు దూరం ఉన్నప్పుడు రాజ్యాధికార ఎలా ఉంటది ఒక రాజు నిర్వర్తించే విధి గా ఎలా వాలిని చంపిన అని ఎలా తనని తాను సమర్థించుకుంటారు రాముడు ఎన్ని చెప్పినా ఎదురు నిలవలేను అని తెలిసే చాటునుండి చంపాడు అనేది నగ్న సత్యం కదా స్వామి
Naku okaa doubt undhi mari adhey ramayanam loo sugirivudu Vali barya tho ala undochu Enka mandodhari vibishinudu tho Ela kalisinaru 😮 adhi dharmam aaa na