క్రేన్ గ్రూపు సంస్థల వారు నిర్మించిన ఈ దేవాలయం దివ్యమైన పంచాయతన క్షేత్రం. ఇక్కడ ఉన్న వాతావరణం మీకు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం లో ఉన్న అనుభూతి కలిగిస్తుంది. ఎంతో అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం.తప్పకుండా దర్శనం చేసుకోవాలి. @LifeHasAlwaysAturningPoint
3 окт 2024