దేవుని రాయబారులు వివరించు రాజ్యసభకి. నేను మూడు రోజులు అటెండ్ అయ్యాను. సభ ఏర్పాటు చేసినటువంటి పాస్టర్ అన్నగారిని గమనించాను. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా. మూడు రోజులపాటు వందల మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇంచుమించు లక్షల రూపాయలు ఖర్చవుతాయి. ఇంత జ్ఞానం పాస్టర్ అన్న గారికి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. ఇంకా ఇద్దరి పాస్టర్ల స్వరాలు వినాలని దేవుని ప్రజలు ఆశిస్తున్నారు.