అన్నమయ్య కాలంలో..స్వామివారి ప్రసాదాలు ఎలా ఉండేవో ,అన్నమయ్యయే స్వయంగా రెండు కీర్తననల్లో వివరించారు...❤❤ "ఆరగింపవో మా యప్పా యివె పేరిన నేతులు పెరుగు లును.. ఒడికపు కూరలు ఒలుచు పప్పులును ఒడియాలపు రాజాన్నమ్ములు బడిబడి కనకపు పళ్ళెరములతో కడు వేడుక నీకు వేంకట రమణా !" "ఇందిర వడ్డించ యింపుగను చిందక యిట్టే భుజించవో నా స్వామి. అక్కాళ పాశాలు అప్పాలు వడలు పెక్కైన సయిదంపు పేణులును చక్కెర రాసులు సద్యోఘృతములును క్రిక్కిరియ ఆరగింపవో నా స్వామి "...అన్నమయ్య. ఇక తిరుమల కొండ మీదనే దైవ సన్నిధిలో క్షమించరాని తప్పులు చేసే వారిని స్వామి తప్పక ఏదో రూపంలో శిక్షిస్తారు.. ఈ విషయంలో అన్నమయ్య ఏమి చెప్పారో చూడండి... పాపాలుచేసి మరచి బ్రతుకు చున్నాడ గాని వైపుగ చిత్రగుప్తుడు వ్రాయుటెరుగ ఏపున శ్రీ వేంకటేశు నెక్కడో వెదకే గాని నాపాలి దైవమని కాచుటెరక "..అని.. ఇక ఉద్యోగ ధర్మానుసారం విధులను సక్రమంగా నిర్వర్తించే పాలక మండలి సభ్యులు ఉద్యోగులకు,వేదపండితుల కు,వ్యాపార వర్గాలకు... అన్నమయ్య దివ్య సందేశ మేమంటే ... "త్రికరణ శుద్ధిగ చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును "..అని.. ధర్మో రక్షతి రక్షితః - యత్ర ధర్మో తత్ర జయః.❤❤❤
TTD, Srivari darshan should be made easy to common public, all amenities, accommodation e t c should be made available to all need, laddu and other prasadams quality should be improved, regular check should be done.
సార్ ఇంతకు ముందు ఒక నెల ముందు ఆన్లైన్ ₹లో 300 టిక్కెట్లు ఇచ్చేవారు కానీ ఒక సం,రం నుండి 3 నెలలు చేశారు. అన్ని రోజుల ముందు ఎవ్వరు ప్లాన్ చేసుకోరు. వెల్లాలని ఎవరు అనుకోరు. కాబట్టి ఇలా చేయడం వలన చాలా ఇబ్బంది కలుగుతుంది. మళ్ళీ పాత విధానం లా ఒక నెల ముందు బుక్ చేసుకునే అవకాశం ఇవ్వండి.
సోమవారం ఉదయం 4 గంటలకు తిరుపతి కి వెళ్తాను అక్కడి నుంచి శ్రీవారి మెట్టు దగ్గరకి దివ్య దర్శనమ్ టోకెన్స్ కోసం వెళ్ళడానికి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అందుబాటులో ఉంటాయా .. ఆ టైం కి వెళ్తే టోకెన్స్ దొరుకుతాయా ... అదే రోజుకు ఇస్తారా మరుసటి రోజుకు ఇస్తారా .. దివ్య దర్శనం కు సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్లాలా ...
@@BhakthiMargamTeluguOfficial Thank you.The reason for my quote all the Nri throughout the world are interested in knowing the latest rule after CBN govt formation.Thank you.sir.