😎👌రామోజీరావుకి భారతరత్న ఇస్తానని బూతుకిట్టు కి ఇవ్వనని చెప్పి ఉంటాడు బూడిదబాబా. అందుకే నిజం చెప్తున్నాడు.😎🙏నువ్వు ఇలానే నిజం రాయి నీ విగ్రహం నేనుపెట్టిస్తాను బూతుకిట్టు ఉచిత ఇసుక అమ్మి.😎👌🙏
Babai ki goddali potu padi natte amma ki paduthundhi ani cheppuntaadu. Anduke..andhubaatu lo lekundaa America velli poyi..Chellemma ki votu veyamani cheppindhi
చేతిలోకి డబ్బులు రావాలంటే అడ్డదారులు కుక్కకు తప్పదు 💯 దీనికి మించిన వి కొన్ని ఉన్నాయి ఒకటి మద్యం రెండవది డ్రగ్స్ మూడోది ఎర్రచందనం నాలుగవది కొండలు పిండి చేసి అమ్ముకోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారాం తరువాత హెరిటేజ్ అభివృద్ధి చేయడం అది కూడా తిరుపతి దేవస్థానంలో భాగంగా 💯 కాదంటారా చెప్పండి 🤣
ఒకే ఒక్క రోజులో 550 కోట్ల రూపాయలు హెరిటేజ్ లో జమ అయినాయని బిహార్ యంపి పార్లమెంట్ లో బల్లగుద్ది మరీ చెప్పారు . చంద్రంబాబా దందా స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ సంకనాకిపోతుంది. ప్రజలు కుక్క ని కొట్టినట్లు కొట్టకమానరు చంద్రబాబు నాయుడ్ని.
వ్రతము చేసినా ఫలితం లేదు, పావులకు ఉన్న వాల్యూ లేదు, భారత రత్న కాకున్నా కనీసం పద్మశ్రీ లేదు, మేము చికెన్ కర్రీ మటన్ కుర్మా తింటున్నాం మాకు ఉంటుంది. సిగ్గు కాదు అదే......👍
ఏరు దాటే దాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న.ఇది ఆయన నైజం. ఇసుక అమ్మే వస్తువు అనుకొంటే ఉచిత ఇసుక టైటిల్ అవుతుంది. జగన్ గారిని ఫాలో అవుతూ కలెక్టర్ల చేతిలో పెట్టి ఆయన కార్యకర్తలకు, నాయకులకు ప్రభుత్వం కలిసి ఆదాయాన్ని పంచుకొంటారు. ఎన్ డిఎ ఇసుక అమ్ముతుంది. ప్రజలు కొంటారు. అది నిజం.
Pradeep sir I so thankful to you,even our party leaders are not daring to attack this EVM government, but your satirical views on this government is really ...I feel happy sir .
No, some prof, seniors chepparu, new govt ke 4to 6 months time eche then valla negitives py attacks, argument cheyyale, other wise people voche 1 month ayyendhe antaru so wait, wait
ఆదార్కార్డ్ తీసుకుని పోతే హెరిటేజిలో పాలు ఫ్రీగా ఇస్తారంట ఐతే ప్యాకింగ్ చార్జీ లీటరుకు 80 రూపాయలు చెల్లించాలట ఇంటి దగ్గర నుంచి లోటాలు క్యాన్ లు తీసుకెల్ల కూడదు,ఇలా ఉంది ఫ్రీ ఇసుక మస్కా విదానమ్
రాధాకృష్ణ రాసిన రాయకపోయినా అల్ ఫ్రీ బాబు పెట్టింది వాళ్ళ నాయకులకోసం సార్, ప్రజల కోసం ఫ్రీ అని నమ్మే వాళ్ళకి బుద్దిలేదు సార్, అయినా ఈ ప్రజలు ఏమి మాట్లాడారు CBN అంటే భయం ఛీ ఏమి బ్రతుకులో... జై జగనన్న 🙏
ఉచిత ఇసుక అంటే... ర్యాంపుల్లో ఇసుకను తవ్వి లారీలో పట్టుకొచ్చి ఇంటిదగ్గర దింపడం కాదు కదా !? ఇసుకను తవ్వి లోడింగ్ చేసి రవాణా చేసినందుకు మాత్రమే చార్జీలు తీసుకుంటున్నారు ప్రభుత్వం వారు ! జగన్రెడ్డి ప్రభుత్వంలో ట్రాక్టర్ ఇసుక 8,000 నుండి లారీ ఇసుక 50,000 వరకూ దోచుకున్నప్పుడు లెగవని నోళ్లు... ఇప్పుడు గుండెలు బాదేసుకుంటున్నాయి !! కృష్ణా జిల్లాలో 4.5 టన్నుల ట్రాక్టర్ ఇసుక కేవలం రూ.1305 /- అంటే టన్ను ₹290 పడింది. గత జగన్ రెడ్డి ప్రభుత్వంలో ట్రాక్టర్ ఇసుక రూ.8,000 వరకు పలికేది. తిరుపతిలో 20 టన్నుల లారీ ఇసుక కేవలం రూ.11800 /- అంటే టన్ను ₹59౦ పడింది. గత జగన్ రెడ్డి ప్రభుత్వంలో లారీ ఇసుక రూ.50,000 వరకు పలికేది. చిత్తూరు జిల్లాలో 20 టన్నుల ఇసుక లారీ కేవలం రూ.4000/- అంటే టన్ను రూ.200/- మాత్రమే పడింది.. అది కూడా రవాణా మరియు లోడింగ్ ఛార్జీలకు మాత్రమే. గతంలో జగన్ రెడ్డి ప్రభుత్వంలో లారీ ఇసుక రూ.60,000/- వరకూ పలికేది.ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో తక్కువ ధరకే ఇసుక లభిస్తుంది ఈ వివరాలు కావలంటే మీరు కూడా ఆన్లైన్ లో చూడవచ్చు www.mines.ap.gov.in/sand/Sand_Stockyard_Report.aspx ఈ వెబ్సైటు.. సైకో గాళ్ళ మొఖాన కొట్టండి. మీ లాగా ఇసుకలో మాకు దోచుకునే బుద్ధి లేదని చెప్పండి.