నర్వ మండల BRS పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సన్నాహక సమావేశం...
మక్తల్ నియోజకవర్గంలోని నర్వ మండల కేంద్రంలో నర్వ మండల బి.ఆర్.ఎస్ పార్టీ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో BRS పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు,నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గార్లతో కలిసి పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మక్తల్ మాజీ శాసన సభ్యులు గౌరవ శ్రీ చిట్టెం రాంమోహన్ రెడ్డి గారు....
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బలపరిచిన మన్నె శ్రీనివాస్ రెడ్డి గారి కారు గుర్తు కు ఓటు వేసి ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు...
5 окт 2024