#raitunestham #naturalfarming #papaya
చిత్తూరు జిల్లా, పలమనేరు మండలం, కూర్మాయి గ్రామానికి చెందిన చందూల్ కుమార్ రెడ్డి. ఉన్నత చదువులు చదివారు. సుదీర్ఘ కాలం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. అయినా ఆత్మ సంతృప్తి లేకపోవడంతో చిన్ననాటి నుంచే ఆసక్తి ఉన్న వ్యవసాయం వైపు అడుగులు వేశారు. సేద్యంలోనూ ప్రకృతి వ్యవసాయమే మేలని నిర్ధారించుకొని.. వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. 3 ఎకరాల్లో సహజ మామిడితో పాటు నాటు బొప్పాయి పంటను పండిస్తున్నారు. విత్తన అభివృద్ధి చేస్తూ ఈ రకం సాగు పెంచేందుకు కృషి చేస్తున్నారు. తమ సాగు విధానాలను ఇలా వివరించారు.
మరింత సమాచారం కోసం చందూల్ కుమార్ రెడ్డి గారిని 63000 27502 లో సంప్రదించగలరు .
----------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • ప్రకృతి తోతాపురి మామిడ...
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham
7 июн 2024