Kinjarapu Atchennaidu mass warning to Government Employees TDP leader Atchennaidu loose tongue on government employees Atchennaidu words got viral @Nagesh_Gangula @ysrcpofficial @ysjagantimes @YSJaganMohanReddyOfficial
చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా,ప్రభుత్వ ఉద్యోగుల బతుకు ఇక బానిస బతుకు లే😂😂😂.ఆంధ్ర ఉద్యోగులు,ఉపాద్యాయులు ఇక బానిస బతుకు బతకాలి😂😂😂❤❤.చానా సంతోషం 🎉🎉
జగన్ ఎవరిని అయినా అన్నా అని మర్యాదగా పిలుస్తాడు. అది ప్రభుత్వ ఉద్యోగులకు నచ్చ లేదేమో... ఇక పచ్చ కార్య కర్తలకు సలాం కొట్టండి. లేకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి.
ఇప్పుడు. ప్రభుత్వ ఉద్యోగులకు సిగ్గుబిళ్ళ కావాలంట. తెలుగుదేశం కార్యకర్తలకు ఏమో పసుపు బిళ్ళ కావాలంట. మరి గవర్నమెంట్ ఉద్యోగం తెలుగుదేశం ప్రభుత్వం వారు ముందు గుంట సిగ్గుబిళ్ళ ఇవ్వండి. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగులకు సిగ్గుబిళ్ళ అవసరం. ఇంకా ప్రజలకు ఎందుకులే ప్రజలకు ఏ బిల్లుల అవసరం లేదు. గవర్నమెంట్ ఉద్యోగులకు అవసరం సిగ్గుబిళ్ళ ముఖ్యంగా వెతికి వెతికి సిగ్గు బిల్లా . తెలుగు దేశ కార్యకర్తల ఇవ్వండి.
రాష్ట్ర వ్యాప్తంగా 2014-2019 మధ్య కాలంలో జన్మభూమి కమిటీల నియామకం ద్వారా CBN తయారు చేసిన పచ్చ ఉగ్రవాదులు తాలిబాన్లు కన్నా దారుణంగా రాష్ట్ర ప్రజల్లో భయాందోళనలు సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రావనకాష్టంగా మార్చిన సంగతి తెలిసిందే మళ్ళీ ఇప్పుడు 2024 లో రాష్ట్రంలో తెలుగు దొంగల పార్టీ అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసి దొడ్డి దారిన అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాలిబాన్ల రాజ్యం మొదటి రోజు నుండే భీకర దాడులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను వెంటాడి వేటాడి చంపేసే పరిస్థితికి అన్ని అమ్ముడుపోయిన వ్యవస్థలు కలిసి ఆజ్యం పోశాయి , ఇక మీదట రాష్ట్రంలో భూ కబ్జాలు, ఆర్థిక దోపీడీ, ఇసుక, మద్యం, ప్రైవేట్ విద్య, ప్రైవేట్ వైద్య మాఫియాలను మద్దతుగా పచ్చ ఉగ్రవాద మీడియా సంస్థలు ప్రభుత్వాన్ని తమ మాఫీయా కోరల్లో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను హింసించి, నరకం ఏంటో చూపిస్తూ రాష్ట్రాన్ని వల్లకాడు చేసి సర్వనాశనం చేస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు చర్చించుకుంటున్నారట....
@@Nagesh_Gangula వైఎస్ఆర్సీపీ పార్టీ 2019 లో అధికారంలోకి వచ్చిన రోజు నుండే ప్రైవేట్ విద్య, ప్రైవేట్ వైద్య,ఇసుక, మద్యం, పచ్చ ఉగ్రవాద మీడియా సంస్థల పై పోరాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు,పేదలకు, బడుగు బలహీనవర్గాలకు, కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అందరికీ ప్రభుత్వం తరుపున అన్ని సేవలు అందుబాటులోకి తెచ్చి ప్రైవేట్ మాఫీయాలకు దోచుకోవడానికి అవకాశం ఇవ్వకుండా కొరకరాని కొయ్యగా మారిన సంగతి రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసిందే, ఆ కారణం చేత ఈ 5 మాఫియాలు ఒక సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో అందరూ సంఘటితంగా పేద, బడుగు బలహీనవర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం పైన అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ, అన్ని వ్యవస్థలలో అమ్ముడుపోయిన వ్యక్తులను అడ్డం పెట్టుకొని అడుగడునా ప్రభుత్వాన్ని న్యాయస్థానాలలో ఉన్న న్యాయమూర్తుల సహాకారంతో పేదలకు మంచి జరగకుండా అడ్డుకొని, తీరా ఎన్నికల ముందు బీజేపీ పార్టీ పెద్దల కాళ్ళు పట్టుకొని పొత్తు కుదుర్చుకొని అమలు చేయడం సాధ్యం కాని తప్పుడు హామీలు ఇచ్చి దొడ్డి దారిన అధికారంలోకి వచ్చిన తెలుగు దొంగల ముఠా మొట్ట మొదటి రోజు నుండే రాష్ట్ర ప్రజలపై విపరీతమైన దాడులు చేయడం, గత ప్రభుత్వం లో నియమ నిబంధనలు ప్రకారమే చట్టాలను అమలు చేసిన పాపానికి ఆ అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న పచ్చ సైకోలు రౌడీ రాజ్యం మొదలెట్టేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధ్వంసకాండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ 2029 ఎన్నికల వరకు అనుభవంచే పరిస్థితి ఉంటుందని ఇక ఈ రౌడీ మూకల రాజ్యంలో ఆ దేవుడే ప్రజలను కాపాడాలి అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు విశ్వసిస్తున్నారు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ అయితే మొదలైందట....
Thanq sar acham Naidu garu employees ki meeray currect sar iron road big size dhenchandi sar prajalu happy ga feel avtharu sar marachipokandi over size done sar❤❤❤❤❤❤❤❤❤❤❤😂
అయ్యా, ఆచెంనాయుడు గారు, ఒక సగటు కుటుంబం బ్రతకడానికి యెంత ధనం అవసరమో అంత జీతం మాత్రమే ఇవ్వండి. లక్షలు లక్షలు ఈ ప్రభుత్య ఉద్యోగులకు ఎందుకు. 50 నుండి 70 వేల రూపాయలు మాత్రమే జీతం ఇవ్వండి. అప్పుడైనా మన ఆంధ్రప్రదేశ్కు వున్న అప్పులు తగ్గుతాయి.
ఉద్యోగులకు ఇలాంటోళ్ళే కరెక్ట్.... రేపటి నుండి ఉద్యోగులు ఆఫీసులో టీ చేసుకుంటూ ఉండాలి! లేదంటే అచ్చెంనాయుడు వచ్చి పైపగలగొడతాడంట! జాగ్రత్త ఉద్యోగుళ్ళారా రేపటి నుండి టీ పొడి, చెక్కర, పాలు, గ్యాస్ పొయ్యి రెడి చేసుకోండి! 😀😀😀
రేపటి నుండి ఉద్యోగులు ఆఫీసులో టీ చేసుకుంటూ ఉండాలి! లేదంటే అచ్చెంనాయుడు వచ్చి పైపగలగొడతాడంట! జాగ్రత్త ఉద్యోగుళ్ళారా రేపటి నుండి టీ పొడి, చెక్కర, పాలు, గ్యాస్ పొయ్యి రెడి చేసుకోండి! 😀😀😀
2014నుంచి 2019 వరకు అలాగే జరిగింది ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది టీడీపీ సిద్ధాంతాలు అలాంటివి టీడీపీ కార్యకర్తలకు ఒక MLA కి ఉన్నంత పవర్ ఉంటుంది టీడీపీ అనేది కార్యకర్తల పార్టీ
ఉద్యోగులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి లాంటి వారు. కొంతమంది ఉద్యోగులు అధికారంలో ఉన్న నాయకులతో అంటకాగి వారి స్వార్ధ ప్రయోజనాలకు అధికార దుర్వినియోగం చేసిన అధికారులను తాట తీయడంలో తప్పులేదు. అంతే గాని ఉద్యోగుల అందరిని ఒకటే గాట కట్టి ఇబ్బందులు పెట్టడం మంచి పద్ధతి కాదు... కొత్త ప్రభుత్వం మరియు ప్రభుత్వ ఉద్యోగులు కలిసి ప్రజలకు ఉపయోగకరమైన పరిపాలన అందిస్తారని ఆశిద్దాం...
ఏంది బాబులూ మీ లొల్లి. అధికార పక్షానికో, డబ్బు, పరపతి, అధికారం ఉన్నవాల్ల తొత్తులు కాదు పబ్లిక్ సర్వెంట్లంటే. వారి వారి విధులు, కర్తవ్యాలు వాల్లను చేసుకోనిస్తే ఈ దేశం అందులో ఉన్న కోట్లాది జనుల జీవన స్తితిగతులు మెరుగుపడతాయి. అత్తమీదికోపం దుత్తమీద చూపిస్తే ఒరిగేదేమీ ఉండదు.
Okkokka sr Employee ki more than one lakh salary, salary 15 days late aite Jagan meeda 😂😂😂😂😂😂😂 chaheru,pedavallki 3000/- iste kullukunnaru,ipudu pacha employees ki sammaga untadi.motham state budget antha vallke kavali,70 yrs datina Govt retired employees are drawing pension more than their last pay drawn, chandana brothers lo panichese employees 20 yrs service un 20,000/- radu,indandi mana Desam and rastram,Govt employees andaru ee pachleaders the nakandi,apudina buddi vastundo,good luck AP govt employees 😂😂😂😂😂😂😂😂😂, retirement time 70 yrs penchtaru,good luck