@@srilakshmicreations7415 హిందువుల మతం ఏది , ప్రతి కులానికి ఒక దేవుడు అలాంటప్పుడు ఐక్యమత్యం ఎక్కడ ఉంటుంది, అసలు హిందూ అనే మతమే ఈ ప్రపంచంలో, ఎక్కడ లేదు, అసలు హిందూ అంటేనే హిందీ భాష,
లేని దేవుళ్ళు దేవతలు గురించి వాదిస్తూ మనోభావాల పేరుతో శాస్త్రీయ దృక్పథాన్ని పెరగనీయకుండా ప్రజలను మూఢత్వం తో నింపడమే ఈ హిందూ ధర్మం లక్ష్యంగా కనిపిస్తున్నది ! హిందువులంతా ఒకటైతే కులాల మధ్య పెళ్లి ఎందుకు నిషేదించారు? కులాలవారీగా శిక్షలు ఎందుకు ఎందుకు విభజించబడ్డాయి? కొన్ని కులాలకు మాత్రమే చదువు ఎందుకు నిషేదించబడింది? వీటన్నిటికీ సమాధానం లేకుండా హిందూ ధర్మం అంటూ ప్రచారం చేయటం అర్థరహితం! ఆధునిక ప్రపంచం హేతువు ఆధారంగా నిర్మించబడ్డ శాస్త్రీయ దృక్పథం మీద మాత్రమే మనుగడ కొనసాగించగలదు ! కనుక హిందూ ధర్మం ప్రపంచాన్ని శాసించటం ఎప్పటికీ నెరవేరని కల్ల మాత్రమే
చేసే కుల వృత్తిని బట్టి, వర్గ విభజన జరిగింది. అవే కులాలు గా మారాయి. చిన్న వయస్సు నుంచే కుల వృత్తిలో ఉంటే దానిలో master's అవుతారు. ఈ కాలం లాగా పనుల కోసం పరుగెత్త వలసిన అవసరం లేదు.
బ్రాహ్మణుల్లో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు. అలాగే అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. తేడా ఎప్పుడు వస్తుంది అంటే, మేము అధికులం మేము అధిక జ్ఞానం కలిగిన వాళ్ళం, అహం తో మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఎదుటివాళ్ళని కించపరిచే తత్వం లేనివాడే నిజమైన బ్రాహ్మణుడు, ఉన్నతమైన గుణములు కలిగినవాడు, ఏ కులంలో జన్మించినా వాడే నిజమైన బ్రాహ్మణుడు.
ఈ ప్రపంచంలో రెండే రెండు ఒకటి ఆడ మగ రెండు అంతే, ఎవరు ఇష్ట ప్రకారం విద్య నేర్చుకుంటారు ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి వృత్తి వాళ్ళు చేయలేదు కులం అన్నది దూరం పెట్టండి,
అయ్యా స్మార్తులు అంటే ఇంకో తెగ కాదు స్వామి. స్మార్తము అంటే పురోహితులు అని. వాళ్ళు శ్రీ వైష్ణవులు కావచ్చు లేదా శైవులు కావచ్చు. పౌరోహిత్యం చేసే వాళ్ళని స్మార్తులు అని అంటారు.
వేశ్యా పుత్రుడు అంటే అందులో ఏమి తప్పు ఉందో నాకూ అర్థం కావటం లేదు.... ఊర్వశి దేవ వేశ్య కాదా.... ఆమె కొడుకే వశిష్ట ముని... వశిష్ట ముని మాదిగ అమ్మాయి అరుంధతి ని వివాహమాడి కన్న సంతతి... పరాసుర... వ్యాసుడు... వగైరాలు.... ఇక బ్రాహ్మనత్వo అంటారా... క్షాత్రమున్నవాడు క్షత్రియుడు.... వేదం తెలిసిన వాడు బ్రాహ్మణుడు.... బ్రాహ్మనత్వo ఒక కులం కాదు.... అదొక తత్వం.... అది అందరికీ బోధ పడదు.... ఇంకా ఆహార వ్యవహారాలు అంటారా.... ఉత్తర భారత దేశ బ్రాహ్మణులు అని చెప్పుకునే వాళ్ళు చేపలు భుజీస్తారు... అంతెందుకు ఆంధ్రదేశం లో మాంసాహారం చేస్తున్న బ్రాహ్మణులు కోల్లలు....... ఇక ఈ వీడియో గోల అంటారా... ఆయన కాపు అయిన వేదపటనము వల్ల విషయం తెలుసుకున్నాడు... అందుకే ఉన్న విషయం చెప్పాడు.... ఇక ఈ శర్మ గారికి... ఉన్న విషయం అంటే ఉలుకు అన్నట్టు కోపోద్రేకo చెందుతున్నారు.... ఇక కులాల విషయం అంటారా.... చరిత్ర చూస్తే కులాల కుమ్ములాటలకు హెచ్చు తగ్గు బేధాలకు బ్రాహ్మణులు అని చెప్పుకునే వాళ్ళే.... దూరం దూరం అంటూ.... జనాలను విడగోట్టారు.... ఏది ఏమి అయినా... ఉన్న మాట అనటం కూడా నేరమే ఈ కలి ధర్మం ఒప్పుకోదు.... నన్ను కూడా ఇతర మతం వాడు అన్నా అనవచ్చు.... నేను ఏడు కొండల వాడి భక్తపరమాణువును.... శ్రీశైల మల్లన పాద దాసున్ని.... జై హిందూ జై జై సనాతన ధర్మం 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
మీరు చెప్పింది అక్షరాలా నిజం,,అయినా సరే చాలామంది,ఈ విషయాలను ఒప్పుకోరు,మీరు చెప్పిన ఇవే మాటలను,,,యన్ టి ఆర్,,గారు, దానవీరశూరకర్ణ సినిమాలో చెప్పినప్పుడు,అందరూ చప్పట్లు కొట్టి,ఈలలు వేశారు,,కాని ఇవి,మాటలు నిజమైనా సరే,వీళ్ళు ఒప్పుకోరు,ఎందుకంటే,నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది కాబట్టి,,,,నమస్తే మాష్టారు,,
@@ramanakopparthy1031 అసలు మిమ్మల్ని పేరు పెట్టి ఎవడన్నాడు వాడు చదివిన దాంట్లోంచి తీసుకున్న దాన్ని ఊటంకరించాడు! ఇప్పుడున్న వాళ్లందరూ వేశ్యలే అనలేదు కదా!?
శర్మ గుడిలో మంత్రాలు చదువుతాడు అదే నోటితో బూతులు తిడతాడు 🙏 బ్రహ్మజ్ఞానం అంటే ఇదేనా? ఓపిక లేదు సహనం లేదు bp పేషేంట్ లెక్క అరిస్తే మీ మీద పాజిటివ్నెస్ మొత్తం పోయింది పో... వాడికేదో బుద్ది చెప్పి ఉంటావ్ అని ఈ వీడియో చూస్తే నువ్వు వాడి కంటే దారుణంగా ధర్మాన్ని అవమానిస్తున్నావ్ సామీ!! అతను మూర్ఖుడే మరి అన్నీ తెలిసిన నువ్వు చేసింది ఏమిటి?? ఇలాగేనా ధర్మాన్ని వ్యాప్తి చేసేది?? 😢 very sad
సుధీర్ శర్మ పేరుకి డిబేట్ కి వచ్చాడు కాని knowledge అంతా లేదు అనిపిస్తుంది అదే ae బంగారయ్య నో ink ఎవరినయినా nishnatulni మాట్లాడితే బాగుండేది. డిబేట్ అంటే ఒకరినొకరు tittukokunda చెయ్యాలి, valid పాయింట్స్ మాట్లాడాలి.
ముసలాయన వద్దా కంటెంట్ ఉంది కానీ కింద కామెంట్ లో బ్రాహ్మణ బానిసలు ఓర్చుకోలేక పోతున్నారు, వాడు క్లియర్ గా చెప్తున్నాడు జన్మ తనే బ్రాహ్మణులు అవుతారు శూద్రులు బ్రాహ్మణులు అవుతారో అని ఎక్కడ చెప్పారో అని ఈ సుధీర్ శర్మ అనేవాడు 😊
బ్రాహ్మణులు చాలా మంది మందు తాగుతున్నారు, మాంసము తింటున్నారు, వ్యభిచారము చేస్తున్నారు. నేను కూడా బ్రాహ్మణ అమ్మాయిని. అయినా కూడా ఇలా చేసే వాళ్ళు నాకు తెలుసు. స్మార్తం చేసేవాళ్ళు అనవసరమైన పూజలు చేయించి మనుషులను మోసం చేస్తున్నారు. దాసు గారు చెప్పిందంతా నిజమే. అమ్మవారి పూజ చేసుకుంటూ, శ్రీ మహా విష్ణువు ని పూజించుకుంటే మన కష్టాలు తొలుగుతాయి తప్ప హోమాలు చేయించుకుంటే పోవు. దేముడు మనం మనస్పూర్తిగా పూజిస్తేనే కష్టాలు తొలగిస్తాడు ఇది నిజం. సుద్రులని మా బ్రాహ్మణులే హీనంగా చూసి వేదాల జోలికి రానివ్వలేదు. వాల్మీకి బ్రాహ్మణుడు కాదు మరి రామాయణం వ్రయలేదా. బ్రాహ్మణులే నీచంగా బ్రతుకుతున్నారు. మిగిలిన కులలవారే నిష్ఠగా ఉంటున్నారు.
మీ వయస్సు ఎంత? మీరు వేదం చదివారా? ఏమి తెలుసు వైదీకం గురుంచి. ఈ జబ్బు మీలాంటి చాలా మందికి పట్టింది. పైశాచిక మీడియా యొక్క సృష్టి ని నమ్మి యువత భ్రష్టు పట్టింది. తెలుసుకోవాలంటే మరింత పరిశోధన చెయ్యాలి
సుధీర్ గారు 🙏 ఒకరు ఎవరో ఏదో తెలియక మాట్లాడినంత మాత్రాన బ్రాహ్మణుల ఔన్నత్యం ఎప్పటికీ తగ్గదు.... ఇలాంటి వాళ్లతో వాదన అనవసరం...... అన్ని కులాల లో, మతాలలో కూడా మంచి వారు,చెడు వారు వుంటారు... బ్రహ్మ జ్ఞానం వేదాలు పురాణాలు ఉపనిషత్తులు చదివినంత మాత్రాన రాదు...... శివకేశవుల ను తెలుసుకుంటే అన్ని అర్థం అవుతాయి....
Dr బాబా సాహెబ్ వ్రాసిన రాజ్యాంగం అమలులోకి వచ్చాకనే కదా కొంతవరకయినా వివక్షను అరికట్టి అందరికీ సమాన అవకాశాలు వచ్చి విద్య ఉపాధి అవకాశలు మెరుగుపడి అణగారిన, వివక్షకు గురైన వర్గాలు ఇవ్వాళ్ళ సమాజంలో గౌరవంగా జీవిస్తున్నారంటే అది రాజ్యాంగం ప్రసాధించిన హక్కు మాత్రమేకాని ఏదేవుడు యే పూజారి ఇచ్చిన వరాలుకావని గమనించాలి
ఒరేయ్ అంబేద్కర్ రాకముందు అణగారిన వర్గాలు ఇప్పుడు ఇన్ని రిజర్వేషన్లు ఉన్నాయి మీకు మీలో ఏమన్నా ఇంత మార్పు వచ్చిందా ఇప్పటికీ సెటిల్మెంట్లు రౌడీయిజం తాగుతూ రోడ్ల మీద తిరగడానికి తప్ప ఎవడన్నా సరైన పొజిషన్లో ఉన్నాడు రా
@@koteswararaomedabalimi5873 అలా అనుకుంటే అంబేద్కర్ గారు law చదివేవారు కాదు,వారు రాసిన రాజ్యాంగాన్ని ప్రామాణికం చేసేవారు కాదు ఎంతో మంది అంటే 280 కి పైగా వ్యక్తులు కలిసి రాజ్యాంగాన్ని రూపొందిస్తే ఒక్క అంబేద్కర్ గారినే రూపకర్త అని చెప్పేవారు కాదు అన్నీ రకాల మనుషులు అప్పుడు, ఇప్పుడూ, ఇకముందు కూడా వుంటారు అలా లేకపోతే ఆ భగవంతుడు స్వయంగా దిగి వచ్చి దుష్ట శిక్షణ చేయడానికి రావల్సిన అవసరమే వుండదు
దాస్ గారి ప్రశ్న లకు సమాధానం చెప్పండి. అంతే కానీ హిందువులం అందరం అని అందరినీ కలుపుకోవడ్డు బ్రాహ్మణులను ప్రశ్నించాడు.అది మాత్రమే మాట్లాడండి.హిందువులం అందరం అని అందరినీ కలుపుకోవద్దు
బ్రాహ్మణుడికి కులం ముఖ్యం కాదు, మతం ముఖ్యం కాదు, వాడి బ్రతుకు దెరువుకోసం ఎంతటి అబద్దాలు ఐన చెప్పుతడు, దేవుడి సెంటిమెంట్ అమాయకుల మీద రుద్దుతడు, కని బ్రాహ్మణుడు పాటించడు......జై శ్రీరామ్
ఈయన అసలు బ్రాహ్మణుడు. కాదు ఈయన వైష్ణవబ్రాహ్మణుడి వేషంలో ఉన్న అన్య మతస్థుడు అన్య మతస్థులు మన హిందువులు మద్యలో చిచ్చు పెట్టడానికి వచ్చిన ఎడారి మతం వాడు. డివైడ్ అండ్ రూల్ పాలసీ వాళ్ళది మనం అప్రమత్తంగా వుండాలి. మీరు వాడు అసలు ఎవడు కనుక్కోండి. ఎందుకంటే వైష్ణవులు ఎవరైనా అంటే సహనంగా పడే వారే గాని ఇలా దరిద్రంగా మాట్లాడే వారు కాదు
Aunandi, naaku alaane anipistondi. Pani Hindu aina he’s a kapu by birth. I am not saying all non Brahmins are like that. In fact many non Brahmins are doing wonderful poojas, but this man is trying to divide the Brahmin community
Sudheer Sharma is Brahmin biased. He is not fighting for Hindus. He is just worried about Brahmins. 😢 Very sad see to such videos in Kiran TV. 😮 Very bad guest and host. 😢
గాలి, నీరు, భూమి, ఆకాశం,అగ్ని. ఇవి ఐదు పాంశభూతాలు . మనం ఈ ఐదు లేకుండా బ్రతకలేం. ఒకరు పీల్చి వదిలిన గాలిని మరివొకరు పీల్చి తున్నప్పుడు ఎక్కడ ఉన్నది ఎక్కువ తక్కువ. మూర్క్కత్వ్వన్ని తగ్గించు కుంటే మంచిది.
చాలా మంచి యాంకర్. విషయాన్ని బాగా హేండిల్ చేసినది. సుస్పష్టమైన మాట, అణుకువ, విషయముపై అవగాహన గల అమ్మాయి. ప్రశ్నించే విధం పద్దతిగా వుంది. మంచి భవిష్యత్తు గల యాంకర్. ఈ పిచ్చి వానికి కటకటా లు లేదా దేహ శుద్ధి మంచి వైద్యం. మరోది ఏదీ లాభం లేదు.
ఒరిజినల్ బ్రాహ్మణులు కోపపడరు . ఈ సుధీర్ శర్మ కు సబ్జెక్టు లేదు. కుల దురహంకారం తప్ఫ సబ్జెక్టు ప్రకారం వివరించి చెప్పలేనివాడు బ్రాహ్మణుడు ఎలా అయిపోతారు చెప్పురా సుదీర్.
సుధీర్ గాడికి హిందూ అంటే ఎవరో తెలియదు, భారత దేశం హిందూ దేశమా కాదా కూడా తెలియదు, బ్రామ్మిన అంటే కూడా తెలియదు..... బ్రతుకు దెరువుకోసం నాలుగు మంత్రాలు నేర్చుకుండు.... జై శ్రీరామ్
చతుష్టష్టి కళలు, చతుష్టష్టి వత్తులు (కులాలకు తావులేదు) దేశంలోని సకల జనులకు నేర్పి, ప్రతి వ్యక్తి కుటుంబ జీవనోపాధికి కారణమైన "విశ్వకర్మ" సంతతి పంచదాయులు(విశ్వబ్రాహ్మణులు)అనీ ప్రతి మనిషి గుర్తుంచుకోవాలి జై జవాన్ కు తుపాకులు మందుగుండు యుద్ధ విద్య సామాగ్రి అందించి దేశాన్ని రక్షించే పనిని అప్పగించాడు 1 (లోహ)మణువిశ్వకర్మ జై కిసాన్ కు నాగలిని అందించి దేశ పౌరులకు ఆకలని తీర్చుతున్న 2(దారు)మయవిశ్వకర్మ ఆకుల్లో తింటూ అడవి గుహల్లో ఉంటున్న మనుషులకు వంట పాత్రలను అందించిన 3(ఇత్తడి రాగి కంచు వెండి)త్వష్టవిశ్వకర్మ ప్రతి వ్యక్తిలో దైవ గుణాన్ని నింపి ప్రతి వ్యక్తిలో పెద్దల యందు భక్తి భావాన్ని పెంచే 4(శిలా) శిల్పివిశ్వకర్మ ఎక్కడో అబ్బాయి ఎక్కడో ఉన్న అమ్మాయికి (వధూవరులను చేసి) "మంగళ సూత్రం, మెట్టెలు, నల్లపూసలు"మాంగళ్య బలాన్నిచ్చి నిండు నూరేళ్లు సుఖ జీవనంతో, పిల్లాపాపలతో, అష్ట ఐశ్వర్యాలతో, జీవించమని దీవించే వారు 5(విశ్వజ్ఞ) స్వర్ణ శిల్పివిశ్వకర్మ ముగ్గు పోసి వాసం పెట్టి ఇంటికి, బడికి, గుడికి, దేవాలయాలకు, రాజ భవనాలకు విశ్వకర్మ వాస్తు ప్రకారం నిర్మించేది విశ్వకర్మ సిగ్గు దాచడానికి గుడ్డ(మగ్గం), తల దాచుకోవడానికి గూడు (పార గునపం గొడ్డలి సామాగ్రి) (కుమ్మరి కి రత్నం "సారే") పెన్ను గన్ను బలపం పలక కాగితం యంత్రం వాహనం కొడవలి కత్తి బరిసె ఆయుధం ప్రతి వ్యక్తి వృత్తికి వస్తువులు తయారుచేసింది విశ్వకర్మ
భ్రహ్మణుడు ఏం తయారు చేచింది, ఏం కనుక్కున్నడు కల్పితకతలు చెప్పి పొట్టపోసుకోవడం తప్ప ఒక సూద్రావేదంతి వేదాంతి చెప్పే నిజాలు మీకు ఎంత భాద ఎంతో అవమానగా బావించకండి సంతోషపాడండి. జై భారత్ 🇮🇳♥️🇮🇳♥️🇮🇳😭😭😭😭 యివివద్దు plaese. All indians are hindus, not only bhramhins 👍👌🌹 jai bhramhin😄😄😄😄😄👌👍
సుధీర్ శర్మగారు వితరణగా వాదిస్తున్నారు కానీ ప్రశ్న అడిగిన దానికి జవాబు చెప్పాలి చెప్పలేక విత్తనంగా వాదిస్తూ ఏదేదో మాట్లాడుతున్నారు కొన్ని కొంతమంది బ్రాహ్మణులు మధు మాంసం సేవించి ఆచారాలను మంట కలిపి వాళ్ల స్వార్థం కోసం దేవుడు కి జరగాల్సిన జరపడం లేదు
ఈమధ్య చాలా మందికి బ్రాహ్మణుణ్ణి విమర్శించడం ఒక అలవాటుగా మారింది అసలు ఈ దరిద్రుణ్ణి చెప్పుతో కొట్టాలి తల తోక లేకుండా మాట్లాడుతున్నాడు ఏదో కొంత నేర్చుకొని ఏదో మొత్తం విడికే తెలిసిన్నట్లు మాట్లాడుతున్నాడు సరైన వ్యక్తి ఉంటే వీడి నోరుముసుకుంటాడు వాక్స్వాతంత్రం ఉందికదా అని నోటిలో పెంటపెట్టుకొని మాట్లాడుతున్నాడు దాస్ అనే పెరుపట్టుకొని మాలో మాకే గొడవ పెట్టడానికే వీడి ముఖ్య ఉద్దేశం గా ఉంది మమ్మల్ని వేశ్యలు అనడానికి నీకెంత ధైర్యం రా దరిద్రుడా పనికిమాలిన వెధవ విడు మాధ్యమాలలో ఫెమస్ అవ్వడానికి ఇలా చేస్తున్నాడు మేము కామ్ గా ఉంటామని ప్రతిఒక్కడు రెచ్చిపోతున్నాడు బ్రాహ్మణ ఆడవాళ్ళని వేశ్యలు అన్నందుకు నువ్వు తగిన విధంగా శిక్ష అనుభవిస్తావురా భగవంతుడు నీకు వేసే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండు
బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగ తయారు చెయ్యలేదు లండన్ రాజ్యాంగం కాపీ కొట్టి కొన్ని మార్పులుచేసి అదే మనరాజ్యాంగం అంటున్నారు, ఇప్పటివరకు రాజ్యాంగం ఎంతమంది చదివేరు చెప్పండి, లండన్, క్రిస్టియానిటీ ఎక్కువ అందుకే వాళ్లకునుకూలంగా import చేసుకున్నారు ఇది మనందరి కర్మ, రిజర్వేషన్స్ 75 years నుండి అనుభవిస్తున్న క్రిస్టియన్స్ ఇంకా వెనకాపడ్డవారు అంటే ఇంకెన్నాళ్లు వాడుకుంటారు 5yearski మాత్రమే అన్నారు 15times పొలిటికల్ ప్రాఫిట్ కోసం ప్రొలోంగ్ చేశారు ఓట్ల కోసం. కాబట్టి రిజర్వేషన్స్ రద్దు చెయ్యాలి.😢😢😢😢😢😢😢😢😢😮😮😮😮😮😮😮
కరెక్ట్ గా చెప్పారు సిర్..యాంకర్ కి తెలివి లేదు , పక్కన ఆయనకీ తేలేదు ..దాస్ గారు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు.. హిందూ అంటే తేలేదు హిందూ ధర్మం అంటే తేలేదు.. కానీ ఏమి చేస్తాం మన దేశం అంతా బ్రాహ్మణుల అధీనంలో నే నడుస్తుంది..పూర్వం నుంచి వాళ్ళదే అధికారం ..రాజుల కాలంలో ను వాళ్ళదే అధికారం బ్రిటిష్ కాలం లోనూ వాళ్ళ హవా తగ్గలేదు..ఇక స్వతంత్రం తరువాత ..80% హైయర్ పోస్టులలో వారే ...ఇప్పుడిప్పుడే వారు కూడా ..ఆయా ఉన్నత వర్గాల్లోనూ పేదలం వున్నాము ...మాకు రిజర్వేషన్లు కల్పించండి అంటూ మోత్తూకుంటే మోడీ గారు EWS ఇచ్చారు..
అట్లా a బాగా చెప్పావు evado edava లు వాగు అవి విని అన్ని positions లో brahmin ఉన్నారు అంటున్నా u, మరి AP and Telanagana lo ne kaaka, motham India lo ekkada brahmin too position lo ఉన్నారు చెప్పు bai jara. ఒక్క CM ni చూపించు atlane ఒక్క pm నీ చూపించు, South లో ఒక్క మినిస్టర్ ఆర్ CM నీ చూపించు,
గుణమును బట్టి వర్ణము ఏర్పడింది అని గీత కూడా చెప్పింది. త్రికరణ శుద్ధి కలిగిఉండటం, సమతా,మమతా భావం కలిగిఉండటం,జీవకారుణ్యభావన కలిగి ఉండటం, మాటలతోగాని, చేతలతోగాని ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండటం, మూఢత్వంలో ఉన్నవారిని వెలుగువైపుకి నడిపించటం, పరోపకారం గుణం కలిగిఉండటం, సమాజోద్దరణకు సమిధగా మారటం, మొత్తంగా బ్రహ్మజ్ఞానం కలిగిఉండేవారే బ్రాహ్మణులని... రాజధర్మం తెలిసి ఉండటం, కత్తి దెబ్బనుండి కాపాడే గుణం కలిగి ఉండటం ప్రజాశ్రేయస్సుకై పరితపించేగుణం కలిగి ఉండేవారిని క్షత్రియులని... ప్రజల సౌకర్యార్ధం కోసం వస్తువులను చౌక ధరలకు విక్రయించి, అవసరాలను తీర్చేవారు శ్రేష్టులని... చేతివృత్తులపై ఆధారపడి జీవనం కొనసాగించేవారు సూద్రులని వేదాల ద్వారా తెలుస్తుంది. ఉదాహరణకు రామాయణంలో రాముడుపెళ్లికూమరుడుగా ఉన్నసమయంలో పరశురాముడు రామునిదగ్గరకు వచ్చి ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నపుడు దశరధుడు ఈ విధంగా పలుకుతాడు మీరు మహాబ్రాహ్మణులు మీరు యుద్ధం చేయమని అడుగుట భావ్యమా? అన్నపుడు పరశురాముడు నేను విప్రుడినే కావచ్చు నాలో క్షత్రియగుణం కూడఉన్నది. అది చూడలేదా? అంటాడు. అంటే దాని అర్ధం ఏమిటి? కులాలు కాదు గుణాలను చూడాలంటుంది. వేదాలు గుణాలకు ప్రాధాన్యత నిచ్చాయాని, గుణలనుబట్టే వర్ణాలు ఏర్పడ్డాయని గ్రహించలేతప్ప, వాస్తవాలను వక్రీకరించకూడదు. జ్ఞానం సదా మౌనం అజ్ఞానం ఎప్పుడు అలల వైనం. వాదాలు వద్దు వేదమే (జ్ఞానంమే)ముద్దు.
@@Naggarajuchevulla ఇప్పుడు సమాజంలో ఆయా వర్గాలవారి అవసరం పోయింది... కానీ ఆయా వర్గాల భేదాలు, చిన్న చూపు మాత్రం అలాగే కొనసాగించాలని చూస్తున్నారు. రాజు పని, బ్రాహ్మడి పని, శ్రష్టుల పని ఆనాడు, నేడు కాదుగదా! మరి సూద్రుల్ని మాత్రం అలాగే చూడాలంటే ఎలా! తొక్క తీయాలి.
బ్రాహ్మణులు అహంభావానికి ప్రతీకలే అయితే తమకంటే తక్కువ కులాలకు చెందిన దేవుళ్ళని వారెందుకు పూజిస్తారు? భోళా శంకరుణ్నే తీసుకోండి మతపరమైన ఆచారాల నిర్వహణ బాధ్యతలు చేపట్టే పౌరోహిత్యం-బ్రాహ్మణుల సాంప్రదాయకమైన వృత్తి భూస్వాములు (బ్రాహ్మణేతరులు) ఇచ్చే భిక్షతో వారు జీవితం గడిపేవారు బ్రాహ్మణుల్లోనే మరో శాఖకు చెందినవారు వేతనమేమీ లేకుండానే ఆచార్యులు (ఉపాధ్యాయులు)గా కొనసాగేవారు మరి..ఇవే సమాజంలో అత్యున్నతమైన పదవులా? వాస్తవానికి దళితులను అణగదొక్కింది భూస్వాములే తప్ప బ్రాహ్మణులు కారు కానీ నింద పడింది మాత్రం బ్రాహ్మణులపైన బ్రాహ్మణుల్లో పౌరోహిత్యం చేసేవారు 20శాతానికి మించరన్న నిజం ఎంతమందికి తెలుసు? చదువుకోవద్దని బ్రాహ్మణులు ఎవరినీ ఆదేశించలేదే? ఆ మాటకొస్తే జ్ఞాన సముపార్జనే వారి ఆశయం ఇదే వారిని శక్తిమంతుల్ని చేసింది ఇతరులు అసూయ చెందడానికీ ఇదే కారణం ఇందులో తప్పెవరది? చదువు సంధ్యలనేవి బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైనవైతే, వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎలా రాయగలిగాడు? తిరువళ్లువార్ తిరుక్కురళ్ను ఎలా లిఖించగలిగాడు? ఇతర కులాలకు చెందిన ఎందరో సాధుసంతులు భక్తిపరమైన రచనలెన్నో చేశారుకదా? మహాభారతాన్ని రాసిన వేద వ్యాసుడు ఓ మత్స్య కన్యకు జన్మించినవాడుకాదా? వశిష్టుడు,వాల్మీకి,కృష్ణుడు రాముడు,బుద్ధుడు,మహావీరుడు,తులసీదాసు,కబీర్ వివేకానంద...వీరంతా బ్రాహ్మణేతరులే వీరు చేసిన బోధనలను మనమంతా శిరోధార్యంగా భావించడం లేదా? అలాంటప్పుడు ఇతరులు విద్యార్జన చేసేందుకు బ్రాహ్మణులు అంగీకరించేవారు కారన్న వాదనకు హేతువెక్కడ? మనుస్మృతిని రచించిన మనువు బ్రాహ్మణుడు కాడే! ఆయన ఓ క్షత్రియుడు కుల వ్యవస్థను వివరించి చెప్పిన భగవద్గీతను రచించినది వ్యాసుడు ప్రాచీన గ్రంథాలన్నీ బ్రాహ్మణులకే ఉన్నత స్థానమిచ్చాయి అందుకు కారణం వారు ధర్మాన్నీ, విలువలనూ పాటించడమే అరేబియానుంచి వచ్చిన ఆక్రమణదారులు బ్రాహ్మణుల తలలు నరికారు గోవాను దురాక్రమించిన పోర్చుగీసువారు బ్రాహ్మణులను శిలువ వేశారు బ్రిటిష్ మిషనరీలు అనేక వేధింపులకు గురిచేశాయి ఇప్పుడు సోదర సమానులైన స్వదేశీయులే వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు ఇంత జరుగుతున్నా ఎవరైనా తిరగబడ్డారా? వారణాసి,గంగాఘాట్ హరిద్వార్ ప్రాంతాల్లో నివసించే 1,50,000మంది బ్రాహ్మణులను ఔరంగజేబు ఊచకోత కోశాడు పది మైళ్ళ దూరంనుంచి చూస్తే కూడా కనబడే విధంగా వారి తలలను తెగ్గొట్టి గుట్టగా పోశాడు ఇస్లాం మతం స్వీకరించనందుకు ఔరంగజేబు బ్రాహ్మణుల తలలు తెగనరిక వారి జంధ్యాలను తెంచి వాటిని ఒకచోట చేర్చి నిప్పంటించి చలి కాచుకున్నాడు కొంకణ్-గోవా ప్రాంతంలో మతం మారేందుకు నిరాకరించినందుకు పోర్చుగీసు దురాక్రమణదారులు లక్షలాది కొంకణ్ బ్రాహ్మణుల్ని ఊచకోత కోశారు ఒక్క బ్రాహ్మణుడైనా తిరగబడి పోర్చుగీసువారిని చంపిన దృష్టాంతముందా? ఎందుకంటే వారు హింసను వదిలి అహింసా జీవనాన్ని గడిపేవారు (భారత్కు పోర్చుగీసువారు వచ్చినపుడు సెయింట్ జేవియర్.. పోర్చుగీస్ రాజుకు ఓ ఉత్తరం రాశాడు దాని సారాంశమేమిటంటే... ‘ఇక్కడ బ్రాహ్మణులెవరూ లేకపోతే అందర్నీ సునాయాసంగా మన మతంలోకి మార్చేయవచ్చు’ అని) సెయింట్ జేవియర్ బ్రాహ్మణులను విపరీతంగా ద్వేషించేవాడు జేవియర్ వేధింపులు భరించలేక వేలాది కొంకణ బ్రాహ్మణులు సర్వస్వం వదలుకుని కట్టుబట్టలతో గోవాను వదలి వెళ్లిపోయారు
హిందూ అనేది జీవన విధానం. కానీ అందులో ధర్మం అనేది ఏంటో అర్ధం కాలేదు. అసలు ధర్మం అనే పదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి? అసలు "హిందూ ధర్మం" అనే పదానికి పూర్తి నిర్వచనం, విశ్లేషణ, వివరణ తెలియాలి.
హిందూ ధర్మం గొప్పదే! అది ఒక జీవన విధానం. కానీ భారత రాజ్యాంగం వల్లనే అందరికీ అన్ని ఫలాలు దక్కుతున్నాయి. ఆ రాజ్యాంగమే లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం. భారతీయులందరూ రాజ్యాంగ రక్షణలో ఉన్నారు. (చాలావరకు) కొన్ని సార్లు రాజ్యాంగం అమలు కాకపోవచ్చు. చివరికి అందరు దేవుళ్ళకు రక్షణ కల్పించింది కూడా రాజ్యాంగమే!
సుధీర్ శర్మ గారు,ఆ మనషె చీటికి మాటికి అడ్డుదిడ్డ ప్రశ్నలు వేసి ఏదో గొప్ప అని చాటుకుంటున్నాడు,పైగా అదంటే ఏంటి? ఇదంటే ఏంటి?అంటూ ఎదుటి మనిషిని మాట్లాడనివ్వకుండా కవరింగ్ చేస్తున్నాడు.అలాంటివారు జ్ఞాని అవరు.కనీసం ఎదుటి వారిని గౌరవించడం కూడా తెలియని వాడు వేద శాస్త్రములు చదివినా వృధా. ధర్మో రక్షతి రక్షితః 🕉️👃
జనం మంచి విషయం వచ్చినప్పుడు లైక్ కొట్టడం మరిచిపోతారు లైక్ కొడితే వారికి డబ్బులు వస్తుంది అన్నది అప్పదం U tube లో ఈ సమాచారం గొప్ప సమాచారం అని స్టాండర్డ్ అవుతుంది అంతే లైక్ కొట్టండి ప్లీజ్
చాలా కరెక్ట్ గా మాట్లాడారు శర్మ గారు..... ఈ దాస్ ఏదో మాట్లాడుతున్నాడు.....తెలిసి తెలియని కాపుగా పుట్టిన వాడికి ఏం తెలుస్తుంది....శివకేశవులకు భేదం లేదు.... చాలా కరెక్ట్ గా మాట్లాడారు శర్మ గారు.....క్లియర్ గా రావణాసురుడు బ్రాహ్మణ పుత్రుడే.....అడ్డ గొలగా మాట్లాడుతున్నాడు ఆ దాస్ .....అర్థం పర్థం లేని మాటలు వాడు.....ఆయనకి బ్రహ్మ జ్ఞానం ఉంటే అలా మాట్లాడడు.....వాడు వాడి మాటలు....
I don't understand why madam you are arguing with him. He is absolutely right. Till date Brahmins treat other people as slaves. Very bad . Other caste people should treat them the same way, then they will know. How painful it is
దాసు గారికి సమాధానం చెప్పకుండా ఈ లొల్లి ఏంటి బ్రాహ్మణుడైన శూద్రుడైన జ్ఞానం బుద్ధి కలిగిన వాడే బ్రహ్మజ్ఞాని కానీ ఎవరి శరీరంలోనైనా ఉండేవి రక్త మాంసముల అస్థిపంజరం అది శిశువుగా జన్మించినది కానీ బ్రాహ్మణుడే గొప్ప శూద్రుడు తక్కువ అని వ్రాసిన వాన్ని చెప్పు ఎటువాన్ని చెప్పుతో తన్నాలి
బ్రాహ్మణుడు పంటలు పండించక పోవచ్చు, కానీ ఆ పంటలకు యజ్ఞ క్రతువుల, పూజ కార్యక్రమాల ద్వారా, దైవ కార్యక్రమాల ద్వారా పండిన పంటలకు మార్కెట్ కల్పిస్తున్నాడు. బ్రాహ్మణుడు నేరుగా ఈ వస్తువులను అమ్ముకోవట్లేదు, సమాజంలో ఇతర కులస్తులకు మార్కెట్ కల్పిస్తున్నాడు, *రైతుకి ఉపాధి. *కిరాణా కొట్టు వాడికి ఉపాధి. *మావిడాకులు కట్టినప్పుడు చాకలికి ఉపాధి. *మంగళ వాయిద్యాలతో మంగలి కులస్తులకు ఉపాధి. *శుభకార్యాలలో మామిడాకులు కట్టేవాడినుంచి, చావు లో పాడె కట్టే వాడికి కూడా ఉపాధి కల్పించేవాడు బ్రాహ్మణుడు. *చివరికి మూగ జీవాలైన గోవులను రక్షించాలని, చెప్పేవాడు బ్రాహ్మణుడు. మీకు చాతనైతే బ్రాహ్మణుడు చెప్పినవి పాటించండి, నచ్చకపోతే వదిలేయండి, బ్రాహ్మణులను తిట్టడం తప్పు.
హిందువులలోనే ఇలాంటి చర్చ రావడం చాలా చాలా బాధాకరం. ఏది ఏమైనా పైలా దాస్ గారు కనుక బ్రాహ్మణుల గురించి ఇంతకు ముందు ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే అది గ్యారెంటీగా ఖండించవలసిన విషయమే లేదా శృతి మించి ఉంటే శిక్ష్యార్హమే. కాకపోతీ ఈ వీడియో లో బిగినింగ్ నుంచి సుధీర్ శర్మ గారు చాలా విషయాల్లో కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నారు. అలాగే ఆ యాంకర్ గారు, పదే పదే దాస్ గారిని "ఈ విషయం మీద చర్చించడానికి మీరు హైదరాబాద్ రండి" అని పిలుస్తున్నారు. అవసరం ఏముంది మేడం గారు, ప్రాబ్లం ఇంత పీక్స్ లో ఉన్నప్పుడు మీకు కుదిరితే ఆయన ఎక్కడ ఉంటారో చెప్పారు కదా, మీరే అక్కడికి వెళ్లి ఒక చర్చ పెట్టొచ్చుకదా?😮
యాంకరమ్మ నువ్వు మను చరిత్ర చదువమ్మ...........యాంకర్ చెప్పినట్లు రావణుడు బ్రహ్మణుడు అయితే ........తరువాత రాక్షసుడు యెట్లా అయ్యడమ్మ...మీ వేదాలలో అన్ని రహస్యాలు ఉన్నాయమ్మ .
ఈశ్వరుడు గురించి ఎవరైనా నింద చేస్తే వాడి నాలుక తెగ కొయ్యాలని.లేదా వాడి తల తియ్యాలని. అది కుదరక పోతే శివ నింద విన్న ప్రాణం వుండకూడదు అని చనిపోవడం. అదీ కాకపోతే శివ శివ అనుకుంటూ పక్కకి పోవడం లాన్టివి చెయ్యాలి అని చాగంటి గారు ప్రవచనం లో విన్నాను. దయ చేసి శివ నింద చేయకండి అది ఎంత ఘోరమైన ఫలితం ఇస్తుందో చెప్పలేము. సతీ దేవి శివ నింద విన్నందుకే శరీరాన్ని భస్మం చేసుకుంది. దయచేసి ఎవరూ కూడా శివ నింద చేయకండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అరుణాచల శివ🙏🙏🙏🙏🙏
దాసుగాడు బ్రాహ్మణ వేషం వేసుకున్న మూర్ఖశూద్రపు ముండా కొడుకు.ఆడి(దాసుగాడి)రంగు,రూపం చెప్పటం లేదా కారెక్టర్ పూర్ అయిన ప్రతి వాడూ' కాపు' కులం లోనే పుడతాడు అని చెప్పటానికి ఈ దాసు గాడే ప్రత్యక్ష సాక్షి.
నాలుక కొయ్యడం తలలు తియ్యడం దేవుడికి చేత కాదు కనుక మీరు తీస్తారు అంతేనా గురువుగారు? దేవుడి పేరుతొ ఎంతకు తెగించారు సామీ మీరు!! దేవుని గురించి తప్పుగా మాట్లాడితే దేవునికి ఏ నొప్పీ ఉండదు లానీ మీలాంటి అందభక్తులకు ఉంటది... ఇలాంటి నమ్మకం జిహాద్ మతానికి ఏమాత్రం తక్కువ కాదు
అసలు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రాకముందే బ్రాహ్మణ జాతి అంతానికి ఇక్కడ బీజము పడింది దేనికి కారణం వారి పొందే గౌరవం మర్యాద ఇతరులకు ద్వేషాన్ని కలిగించింది నిజానికి వాళ్లు కొన్ని నియమాలు పాటించడం శాఖాహారం తినడం లాంటివి ద్వారా కొన్ని పద్ధతుల్లో జీవన విధానం కొనసాగించడం ద్వారా వాళ్లు ఈ గౌరవాన్ని పొందారు అవన్నీ చేయలేని వాళ్లు బ్రాహ్మణులది ఆదిపత్యంగా భావించి వారిని ఎలాగైనా లేకుండా చేయాలని సహజ భావన సమాజంలో వ్యాప్తి చేశారు గుండు చేసుకుని పిలక పెట్టుకొని దేవుడు మమ్మల్ని రక్షిస్తాడనే భ్రమలో వాళ్లు గ్లోబెల్స్ ని పట్టించుకోలేదు పట్టించుకున్న వారు చేసేదేమీ లేదు ఇలా ఇది పెరిగి బ్రిటిష్ వారు రాకుతో మరింతగా సమాజాన్ని ముక్కలు చేయడానికి ఇది ఆసరాగా చేసుకున్నారు చెప్పాలంటే బ్రిటిష్ వారి కాలం కొన్ని లక్షల మంది బ్రాహ్మణులను ఊచ కోత కోసి యజ్ఞోపవీతాలను గుట్టలుగా వేసి హతము చేసినట్టుగా చరిత్రలు అనేక సాక్షాలు సజీవంగానే ఉన్నాయి రాజ్యాంగ నిర్మాతలు ఈ సమాజంలో బ్రాహ్మణులపై కలుగజేసిన ద్వేష భావాన్ని ప్రచారాన్ని అడ్డుపెట్టుకుని రిజర్వేషన్లు కల్పించారు దీనితో సమాజం మరింతగా ముక్కలు అయిపోయాయి కులాల వారిగా విడిపోయి ఎప్పటికీ కలవడానికి సాధ్యం కాకుండా తయారైంది(తయారు చేశారు) అయినా ప్రస్తుతం బ్రాహ్మణులు చాలా స్వల్ప సంఖ్యలో అతి మైనార్టీలుగా ఉన్నారు సుమారు రెండు దశాబ్దాల్లో వారు పూర్తిగా అంతరించిపోతారని కొన్ని సర్వేల ద్వారా కూడా తెలిసింది అయితే వారు ఇంకా ఎక్కువ మంది గా ఉన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ నేటికీ ఈ వివక్ష ఉందని నమ్మించడానికి ప్రయత్నం చేయడానికి కారణం వారి రిజర్వేషన్లు పోతాయనే భయం పైగా ఉన్న బ్రాహ్మణులు స్వల్ప సంఖ్యలు వారి ప్రతిఘటించలేరు అసలు వాళ్ళు ఎప్పుడు ప్రతిఘటించలేరు బ్రాహ్మణులపై దుష్ప్రచారం చేయడం చాలా సులువుగా ఉంటుంది ఎందుకంటే ప్రతిఘటన లేని చోటే ప్రచారం ఉన్నతమవుతుంది మిగిలిన వారిని కూడా మట్టు పెట్టవచ్చు దీని ద్వారా సనాతన ధర్మం సన్నగిల్లుతుంది. పిచ్చి అని ముద్ర వేసి కుక్కని చంపినట్టుగా సనాతన ధర్మానికి కేంద్ర బిందువైన బ్రాహ్మణులు లేకుండా చేయడానికి విదేశీ కుట్రలు అని చెప్పాలా భారతీయ ముసుగులో రాజ్యాంగం అడ్డుపెట్టుకుని దేశద్రోహులు పన్నే కుట్రలో భాగాలని చెప్పాలా ఉదాహరణకు మొన్న మణిపూర్ సంఘటనలు ఇన్వెస్టిగేషన్ చేసిన అనేకమంది బహిరంగంగానే తెలియజేశారు కదా అయినా ఈ ఆధునిక యుగములో ప్రజలు ఇలాంటి ప్రచారాలు నమ్మకుండా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడానికి ప్రభుత్వాలన నిలదీయాలి అవసరమైతే కొత్త సమాజానికి రాజ్యాంగాన్ని రూపొందించి సైంటిఫిక్ గా అభివృద్ధి చెందాలిి కులము మతము అనేది రెండు తీసివేయాలి భవిష్యత్తులో సైన్స్ తప్ప ప్రపంచంలో ఏది మిగలదు సైన్స్ ఒకటే మానవాళికి రక్ష దేవుడు సాంప్రదాయాలు కులాలు మతాలు అన్నీ కల్పితాలు మాత్రమే అని భవిష్యత్తులో సమాజమంతా గ్రహిస్తుంది అని ఆశిద్దాం మనము బ్రతుకుదాం అందరినీ బతకనిద్దాం ప్రపంచానికి శాంతి సందేశం ఇద్దాం జై భారత్ దేశమా
మెసేజ్ మొదట్లో ఒక వాదన చేశారు. చివరలో మరో వాదన చేశారు. అస్పష్ట వాదనా? సంక్లిష్ట వాదనా? మాది అల్ప సంఖ్య అని ఇతరులతో మీరే వేరు చేసుకుంటున్నారు. ఈ ప్రత్యేక వాదమే అసలు సమస్య. వేర్పాటు వాదమా? సమానత్వమా అనేది తేలాల్సిన విషయం. మరో విషయం రాజ్యాంగ నిర్మాత నీ లాంటి వాళ్ళ కంటే చాలా గొప్ప వాడు.
నాయ నా వైీధిక బ్రాహ్మణా అసలు వర్ణ వ్యవస్థ ఎందుకు ఎప్పుడూ ఏర్పడిందో అదికాలక్రమంలో కేవలం బ్రాహ్మణ లు ఏ వర్ణవ్యవస్థ ఏర్పరిచారనే నిండా వేస్తూ నీలాంటి గొప్పవారు గతకాలంలో కూడా ఉద్భవించారు. విద్య ఎవరి సొంతము కాదు ద్రోణాచార్యుడు శిష్యుడిగా చేసుకోపోతే ఏకలవ్యుడు కర్ణుడు లాంటి వారు అస్త్ర విద్యలు నేర్వలేదా ఎందరో వేద విద్యలు చీరతో సహా నెర్వలేదా దానికి ఆద్యుడు అన్నమయ్య కాదా ప్రతి సామాజిక వర్గం లో మంచి వారు గొప్పవారు సంస్కార వంతులు వున్నట్లే చెడ్డవారు వుంటారు అలగనిఅందరిని వెకే గాటన అభివర్ణించడం తగదు. ప్రస్తుత లాలం లో మనిషి కాదు మొత్తం సమాజ మనుగడకు కావల్సింది మానవతా ధోరణి దురదృష్టవశాత్తu ప్రతి వారిలో ఆధిపత్య ధోరణ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ పెరిగి వేపరెత్తదోరణిలో ప్రవర్తిస్తే అసలే ఆర్థిక సమతుల్యత లేని మనం పతనం అంచులలో వున్నామని గుర్తుంచుకొని ప్రవర్తిస్తే అందరికీ మంచిది
ముసలి ఆయన చెపుతున్న దాన్లో అర్ధం ఉంది కానీ మాటల్లో నీచత్వం కనిపిస్తోంది. చెప్పాలంటే వేశ్యలను కించపరచడం కూడా తప్పు. నువ్వు ఒకరు తక్కువ అనే హక్కు మనకు లేదు.
ఒక మీడియా నడుపుతున్న వారికి ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ ప్రశ్నలకు ఎదురు సమాధానం కూడా చెప్పే అవగాహన ఉండాలి నాకు వీటి గురించి తెలియదు అన్నప్పుడు నోరు మూసుకుని ఉండాలి
నమస్కారం సుధీర్ శర్మ గారు🙏, మీరు దాస్ గారిని అడిగిన ప్రశ్నలు అన్ని బాగున్నాయి కానీ, వైష్ణవులని ఎందుకు తిట్టట్లేదు అని అడిగారు, అది నచ్చలేదండి! వైష్ణవులని అంటే మాత్రం మనల్ని అన్నది నిజం అవుతుందా? అలాగే మన బ్రాహ్మల్లో మనకే అడ్డ బొట్టు నిలువు బొట్టు అని బేద భావాలు, తగువులు సృష్టించాలని ప్రయత్నిస్తున్న ఇలాంటి వారికి మీరు అవకాశం ఇచ్చినట్టు అవుతుందేమో అని నా భయం! ఇలా చెప్పినందుకు అన్యదా భావించ వద్దని మనవి🙏
@@vsrikiran963 మీకెందుకు నొప్పి కలిగింది మరి, దాస్ పైలా గారు బ్రాహ్మణుడా ?బ్రాహ్మణే తరుల ?శ్రీ వైష్ణవు డా? లేదంటే స్మార్త సాంప్రదాయ కు డా ?అనేది కాదు కదా ఆయన చేసిన వ్యాఖ్యానాలు అవాస్తవాలు అనిపించినట్లయితే వాదించే ఉత్సాహం ఉంటే సరిపోదు కదండీ తర్కబద్ధంగా ఖండించండి
అతను బ్రహ్మాద్వేషి లా మాట్లాడుతున్నాడు సార్ అసూయ తో మాట్లాడే ఆఫ్ నాలెడ్జ్ గాడు సార్. బ్రాహ్మణులను ద్వేషిస్తే అతను హైలెట్ అవుతాడు అని అనుకుంటాన్నాడు సార్. అటువంటి అజ్ఞాని తో వాదన వ్యర్థం...కానీ బ్రాహ్మణులు అందరూ కలసి ఆయన పెట్టే వీడియోలు డిలీట్ చేయించాలి సార్.... బ్రాహ్మణులను దూషించినవారు భక్తులు ఎలా అవుతారు... ధన్యవాదములు
@@Jayapadala05 Aavishayam gurinche e video Oka agnani gnanam kaligina vaarini vekkirinchatam yelaa vundi ante Kodi pilla vachi tallini yekkirinchinatlu vundi...
@@ulakshmiveerraju1078 ధానికేమి వుంది brother యిప్పుడు కావాలి అంటే వేదం అందరికీ నేర్పుతారు మీరు నేర్చుకొని అప్పుడు మాట్లాడితే వినేవారికి చాలా బాగుంటది. మోసం ఎవడు ఎవడిని చేయడు కష్టపడి నేర్చుకున్నవాడు పేరు డబ్బు సంపాదిస్తాడు చేతకాని వాడు వాడి మీద పడి ఏడుస్తుంటాడు లేక అమాయకులను మోసాగిస్తుంటాడు అంతే లోకం తీరు.... మారవాల్సింది చేత కాక మాట్లాదేవాడే... తన కుల వృత్తి జ్ఞానాన్ని కోల్పోయిన వాడే....