𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
పన్నెండేళ్ల పాటు ఓపిక పడితే మహోగని మొక్కల పెంపకం ద్వారా అధిక లాభాలు పొందచ్చవని రైతు బుర్రి శ్రీరాములు చెప్పారు. తనకున్న వ్యవసాయ భూమిలో అయిదెకరాల విస్తీర్ణంలో ఆయన మహోగని మొక్కలను నాటారు. ఫర్నీచర్ కోసం వాడే మహోగని కలప పన్నెండేళ్లకు అందుబాటులోకి వస్తుందని.. కంపెనీలు ముందే ఒప్పందం చేసుకుంటున్నాయని ఆయన ఈ వీడియోలో వివరించారు.
ఎకరాకు 500 మొక్కలు నాటుకోవాలి.
.
రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. ఆ మట్టిమనుషుల కోసం... భూమిపుత్రుల కోసం .. ఈ భూమిపుత్ర తెలుగు (bhoomiputhratelugu) యూట్యూబ్ ఛానల్ పని చేస్తుంది. సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలను వీడియోలుగా అందిస్తుంది. తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. ఔత్సాహిక యువ రైతులకు పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం. మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి... లైక్ చేయండి... మీ సలహాలు-సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
.
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #mahogany #మహోగని
.
bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.
10 дек 2022