తిరుమలలో గత 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం ఎన్నో మెరుగైన కార్యక్రమాలు చేసింది.. అవన్నీ పక్కన పెట్టి దుష్ప్రచారం చేయడం కోసం, మామీద నింద మోపడం కోసం, రాజకీయ లబ్ధి కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేస్తున్నారు
చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడారో, కావాలని మాట్లాడారో గాని చాలా ఘోరంగా మాట్లాడారు.. నారా చంద్రబాబు నాయుడు గాని, ఇంకా వేరే ఎవరైతే దీని మీద మాట్లాడారో వాళ్ళు స్పందించాలి, ఆధారాలు ఏమైనా ఉంటే నిరూపించాలి లేదంటే తప్పకుండా పరువునష్టం దావా వేస్తాం.
-వైవీ సుబ్బారెడ్డి , ఎంపీ, మాజీ టీటీడీ ఛైర్మన్
#SaveTTDFromTDPFakeNews
#TDPFakeNewsFactory
10 окт 2024