ఒకే ఒక్క మాట. సుమారు నాలుగు దశాబ్దాలుగా అన్ని సంస్ధలుగ డే బై డే స్వచ్ఛత స్వేచ్ఛా క్షీణించి నేటికి వూడలు విస్తరించి విక్రుత రూపం తో అంద ఆంధ్రా అనక తప్పదు. క్రమేపి అధికార పక్షం విపక్షం ఒకరి తరువాత ఒకరు 5 ఏళ్ళకు భుజం మార్చుకు పాతకాపులే క్రొత్త పాలన సంపద స్రుస్ఠిస్తాం నినాదం నిర్వివాదాంశం. అది వంత పాట ఎప్పటి కప్పుడు చేసింది 1క్రమేఫి .రాస్ఠ్రాన్ని అప్పులు కుప్ప కుప్ప లు............ 2 నిర్వీర్య నిస్తేజ నిస్ఫ్రుహ నిరుద్యోగ నాటి యువత నేడు వయసు జారి చేదు బ్రతుకులో వ్రధ్ధులు.... 3 నాటి నేతలు నుండి నేటి వరకు సంపద స్రుష్టించుకున్నారు ప్లాట్ ఫారం మనుషులు పార్ల మెంటుకుఎదిగారు. 4 శాశన సభల చట్టాల విలువలు వలువలు వూడదీసి ప్రతి పక్ష విపక్షములు బూతులు పురాణానికి తెరలేపారు. 5 ప్రజాస్వామ్యం ప్రజానేతలును ఓటు పాలు పంచి పాలనా నాయకులను చేసి పాలించాలని గద్దెపై కూర్చుండ బెడితే ..ప్రజలను కన్నీళ్ళు వాకిళ్ళున.ఆకళ్ళు.....రా .రాష్ట్రం నిత్య కాస్ఠం చేసారు. ఏముంది గర్వ కారణం అందకామాంధ. కామందుల పాలి బలి పశువులు ఏనిమిషం వాస్తవం నేస్తం జగత్ సత్యం సు పరిపాలనకై వేచి చూడడం షరా మామూలే తండ్రి తల్లి తండ్రీ గురువు దైవమా చిరంజీవులు శుభంభవతు సర్వదా సర్వులు కు మీ ఆత్మీయు లు
జీవితం లో ప్రతి ఒక్కరికీ జాబ్ అవసరం బట్ 2 1/2సంవత్సరాలు చేసిన తరువాత తీసివేశారు దానికి మెము పడుతున్న బాధలు దాంట్లో మా spo లు సూసైడ్ చేసుకోవటం గత ప్రభుత్వం పట్టించుకోక మెము ఇలా రోడ్డుమీద తిరుగుతున్నాం సార్ దయచేసి మాకు ఇ ప్రభుత్వం లో మమ్మల్ని తీసుకోవాలి అని సిఎం గారిని డిప్యూటీ సిఎం గారిని అలాగే నారా లోకేష్ గారిని హోమ్ మినిస్టర్ మేడం గారిని కోరుకుంటున్నాం సార్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో మన్ power లేదు మమ్మల్ని తీసుకోవాలి అని కోరుకుంటున్నాం సార్