#Raitunestham #CVRMethod
రైతు శాస్త్రవేత్త చింతల వెంకట రెడ్డి సూచించిన విధంగా పై మట్టి, లోపలి మట్టి మిశ్రమంతో ద్రావణం రూపొందించి.. పంటలపై పిచికారీ చేశామని.. ఈ విధానంతో అద్భుత ఫలితాలు వచ్చాయని ఆదిలాబాద్ రైతు సునంద వివరించారు. హైదరాబాద్ లో రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా 2021 డిసెంబర్ 4న శనివారం నిర్వహించిన మట్టి ద్రావణం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమానికి సునంద హాజరయ్యారు. హైదరాబాద్ కు చెందిన సేంద్రియ రైతు, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com
13 дек 2021