Support Us UPI id - raghu.cdp@okhdfcbank హంపీ ఆలయాలను ఎవరు ధ్వంసం చేసారు? అన్న విషయంపై ప్రసిద్ధ కన్నడ రచయిత ప్రొ. చిదానందమూర్తి వ్రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం. విజయనగర సామ్రాజ్య చరిత్ర పై మరిన్ని వీడియోలను అన్వేషి ఛానల్లో చూడండి.
ఎనిమిది సార్లు హంపీ దర్శించాను సార్.హృదయం ద్రవించింది సార్.ఆ సుందర మహానగర విధ్వంస రచన నేటికీ నాలో ఆవేధన కలగిస్తూనే ఉన్నది.డోమింగో పేయస్ వర్ణణలోని విజయనగరంను అనేక సార్లు చదివాను.ఆమహానగర నిర్మాణ ఆనవాల్లు నేటికీ మనసును కలలరూపంలో వెంటాడుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మీరు A.I ద్వారా తీసిన వీడియోలు నా ఊహలకు చాలా దగ్గర గా ఉన్నాయి.
చిదానంద మూర్తి గారి చెత్తఆనంద విశ్లేష్ణ. శైవ ఆలయాల వద్ద పంది శవాలు వెయ్యడం వల్లే వాటి జోలికి ముస్లమ్స్ వెళ్లలేదని విజ్నుల నిరూపణ ఉంది. ఇది కేవలం హిందుస్ లో చీలిక తెచ్చే ఉద్దేశం ఉన్న ఒక ఉన్మాద మేధావి ప్రయత్నం 🙏
చాలా ముఖ్యమైన విషయం ప్రజలకు అర్థమయ్యేరీతిలో వివరిఝచినందుకు అన్వేషి గారికి, పండిత చిదానందమూర్తి గారికి అభినందనలతోకూడిన ధన్యవాదాలు. నిజం నిప్పు లాంటిది అంటారు. ఆ నిప్పుకు కమ్మిన నివురును దులుపుతున్న మీకు వందనాలు. జై తెలుగుతల్లి.! జైహింద్.!! వందేమాతరం.!!! 🙏
హంపి దేవాలయాలను బహామనీలు నాశనం చేశారు......దేవాలయాలను దోచుకుని ....నాశనం చేయటం వారి విధానం.....చరిత్రలో శైవ వైష్ణవ విభేదాలు ఉండటం చూడవచ్చు కానీ దేవాలయాలను పాడు చేసుకున్నట్లు లేదు....సహజంగానే శైవ మతం అత్యంత ప్రాచీనమైనది కాబట్టి దేశంలో అన్నీ చోట్ల శివ, శక్తి, కుమార,గణపతి, నాగారాధకులు ఎక్కువ మంది ఉన్నారు.....
చరిత్ర చెప్పే నిజాలను దాచేసి శైవ-వైష్ణవ సిద్ధాంత భేదాలను పైకి తెచ్చి, వాటికి హింస అనే రంగును పులుముతున్నారు అని ప్రొ. చిదానందమూర్తి తమ వ్యాసంలో సహేతుకంగా నిరూపించారు. కానీ దీనికి ఎక్కువ ప్రచారం లేదు.
భయం, మానసిక అణచివేత కారణంగా చారిత్రిక సంఘటనలు, సత్యాలను గతతరాల హిందువులు పట్టించుకోలేదు. కనీసం ఈతరాలైన ఆనాడు జరిగిన విధ్వంసాలను తెలుసుకోవాలి. మీ ప్రయత్నం కు ధన్యవాదాలు.
Very useful and surprising information about the Rayala dynasty under different clans. It's very good information for the History readers and lovers to have lot of awareness of the Historical incidents as well as facts. Namaskaaram.
Please see this video: ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-NDE2aLTtDUY.htmlsi=Ci0X4s2sPD3Q1unr We are collaborating with Sri Krishnadevaraya of Anegondi Samsthanam & supporting him in furthering the cause of freeing temples from the government control.
Feeling proud to be descendants of veera shaivism. Lord Basaweshwara started veera shaivism in 12 th century, he went against caste disparities and told all are equal, did intercaste marriages.
Nuimismatics prove and stand as evidence that the Vijayanagara Empire of different rulers followed religious tolerance among multi religious country. The narrow-minded and fanatic ideology religious are responsible for the damage of the Historical sites and Temples. Namaskaaram.
Sir, I heard about a Telugu translated book titled Tirupathi Thimmappa which is an great research work and an authoritative book on Vijayanagar Empire. I tried to possess but invain. Will you pl do an elaborative videos on this book? For which I am very thankful to you Sir🎉🎉🎉
Everybody knows what happened exactly after the battle of talikota....the muslims army won the battle against vijayanagara army through treachery and marched to humpi, it took them 6 months to destroy the humpi city completely.
చిదానంద మూర్తి గారి వాదన అంత తేలికగా కొట్టి పారేయలేము. హంపిలో పట్టణంలో ఉన్న 3 ప్రథాన ఆలయాలలో ఒకటి విరూపాక్ష ఆలయం, మిగతా రెండు విఠల మరియు కృష్ణా మందిరాలు. రెండింటి లో మూల విరాట్ లు లేరు. ఆలయాలు విపరీతంగా ధ్వంసం చేయబడ్డాయి. కానీ విరూపాక్ష ఆలయం అందుకు విరుద్ధంగా చెక్కు చెదర కుండా ఉంది. కాలక్రమేణా వచ్చే మార్పులు తప్ప. హంపి నీ సందర్శించిన అప్పటి నుండి నన్ను ఈ సందేహం వెంటాడుతూ ఉంది. మీరు చెప్పిన దాని ప్రకారం పాలకులు అన్నీ మతాలను సమానంగా చూడాలి. ఎందుకు అంటే వారికి అందరి ఆదరణ కావాలి. కానీ కర్ణాటక లోని వీర శైవుల మనస్తత్వం కొంచెం విరుద్ధంగా ఉంటుంది. సాళువ వంశము దగ్గర నుండి వైష్ణవనికి ఆదరణ బాగా పెరిగింది. కృష్ణ రాయల కాలంలో ఇంకా ఆదరణ పెరిగింది. తల్ళి కోట యుద్ధం తరువాత సుల్తానులు హంపి నగరం దోచుకుని ఉండవచ్చు. అన్నీ యుద్ధాల తరువాత ఓడిన రాజ్యం మీద గెలిచిన వారి దాడులు చాలా విరివిగా జరిగేవి. నగరాన్ని నష్ట పరచి ఉండవచ్చు. ఎందుకంటే బలంగా ఉంటే ఇంకో హిందూ రాజు కొనసాగించి వారికి మళ్ళీ తలనొప్పి గా మారతాడు అని. కాకపోతే 10 వ శతాబ్దం నుండి దక్షిణ భారతంలో శైవులు, వైష్ణవులు గొడవలు జగమెరిగిన సత్యం. అందునా పరమ శైవులు నిలయం అయిన కర్ణాటక లో ఈ దాడి జరిగి ఉండటం పెద్ద వింత ఏమీ కాదు. చరిత్రలో కచ్చితంగా ఏమీ జరిగింది అనే దానికి ప్రస్తుతం కావల్సిన ఆధారాలు లేవు కనుక చిదానంద మూర్తి గారి వాదన కొట్టి పారియలేము.
ఈ వీడియో లో చెప్పింది పూర్తిగా పచ్చి అబద్ధం.. శైవ ,వైష్ణవుల్లో సూద్దాంత పర విభేధాలు కొంత ఉన్నాయ్. కానీ ఎవరూ దేశాలయాల జోలికి పోలేదు.. విజయనగరం లో శివ,వైష్ణవ ఆలయాలని పరమ క్రూరంగా నాశనం చేసింది కేవలం తురక మతోన్మాదులు అయిన బహమని సుల్తానులు మాత్రమే.. ఎంతో ద్వేషం తో అవి పగుల గొట్టులకి విలుకకున్న ,ఫిరంగులు ఉపయోగించి మరీ నాశనం చేశారు...ఇలాంటి వక్రీకరణలు చేయువారు హిందు ద్వేషులు.
ఈ muslims చేసిన అకృత్యాలు అంతా ఇంతా కాదు. ఇప్పటికీ వారు డామినేషన్ అనేది, వారు ముస్లిం మహిళలను మాటలు, భావాలలో కనపడుతూ ఉంటుంది. శారీరకంగా వారు హిందువులు మాదిరిగా ఉండరు. దృఢంగా, వల్లు చేసి ఉంటారు. మేము రాజమండ్రీ నుండి కాజీపేట ట్రైన్ లో జనరల్ కంపార్ట్మెంట్ వెళుతున్నప్పుడు రద్దీగా ఉండటం వల్ల మాకు సీట్ దొరకలేదు. ఖమ్మం లో ముగ్గురు ముస్లిం మహిళలు, ఇద్దరు ముస్లిం మగవారు ట్రైన్ ఎక్కారు. వారు రాగానే కూర్చున్న వారిని దబాహించి " తోడ సరుకో" తోడ సరుకో" అని కూర్చున్న వారిని వీళ్ళు ఆక్రమించి ఆ ముస్లిమ్ మహిళలు సీట్ లో కూర్చున్నారు. మేము అంత దూరం నుంచి నిలుచుని ఉన్న మేము అలేగే నిలబడి ఉన్నాము. ఆ seats సంపాదించటం కోసం పెద్ద మాటల యుద్ధం చేశారు. దీనినిబట్టి, మీకు అర్థం ఏమై ఉంటుంది? ముస్లిం మగవారు వెనక, ముస్లిం మహిళలకు ఎదుట వారి ఇబ్బందులు గురించి పట్టించుకోకుండా వారి సుఖంకోసం వారి హిందూ దేశాన్ని ఎలాగూ వాడుకున్నారో అర్థమవుతుంది. 13:56
హిందూ మతం అని మనం నేడు భావిస్తున్నా ఈ మతం ఎప్పటి నుండి హిందూ మతంగా కొనసాగుతుంది& అంతకు ముందు వేరే పేరుతో ఈ మతం పిలవ బడిందా లేదా, పిలుస్తే ఆనాటి పేరేంటి? హిందూ మతం అనే పదం వాడుకలో తెచ్చింది మన హిందువులేనా లేక ఇతర మతస్తులా? హిందూ మతం లోని నేడు ఉన్న వివిధ అంతర్గత పంతాలు & వర్గాలు వివిధ వేరు దేవ దేవతలకు సంబందించినవి కావా? హిందూ మత వివిధ పంతాలు నిత్యం ఆధిపత్య గొడవలు పడలేద? అల్వారు & నయనారుల మధ్య ఎప్పుడు గొడవలు ఎందుకు జరిగాయి? వెంకటేశ్వర స్వామి శైవుడా లేక వైష్ణవుడా ఆ పదానికి అర్థం ఏమిటీ? హిందూ మతం ఏ మూల స్తంభ వర్గాలపై నిర్మితమైంది అన్నది తెల్సినప్పుడు నీకు అన్నింటికీ జవాబులస్తవి.
కొన్నాలైతే బమియాన్ బుద్ధవిగ్రహాలను కూడా హిందువులే కూల్చారు, తాలిభాన్ లు కాదని రామ్ పునియాని లాంటివాళ్ళు కథనాలు రాస్తారు. తాలిబాన్ లు మతోన్మాదులని, కఠర్ వాది షరియా వాదులుగా,ఇస్లామిక్ సమాజానికి తిరోగమణౕ అతివాదులని ఆధునిక ప్రజాస్వామ్య దేశాలు వారిని దూరంపెట్టి అంటరాని వారుగా చూస్తున్నారు. వీల్లంతా ఒకప్పటి తుగ్లక్,ఘోరి, ఖిల్జీ,లోడి, తైమూర్, మొఘల్స్ వారసులే కదా?ఈనాటి తాలిబాన్ కంటే వారు మరింత క్రూరమైన వారనే విషయం మర్చిపోరాదు.
ఈరోజు అందరూ హిందువులమే. కానీ ఆ రోజు ఆ విధంగా కాదు శైవులు, వైష్ణవులు రెండు మతాలుగా ఉండేవారు అని నా ఉద్దేశం. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రోజుకి కూడా జీయర్ స్వామి గారు అడ్డంగా మూడు నామాలు పెట్టుకొని శివాలయానికి వెళతారా? వెళ్లారు కదా?
Appudu rajulalo konta mandi Shivinisim nu mari konta mandi Vaishnavisam nu promote chesaaru.. Kaavuna Hindu raajula madhya wars jarigi temples destroy ayyayee.. Edi nijam.. Muslim raajulu temples nu destroy cheyya ledani kaadu waalu north India lo ekkuvaga destroy chesaaru south lo ekkuvaga Shiva -Vishnava wars valana temples destroy ayyayee.