ఈ తీర్పు ద్వారా సుస్పష్టం మన ఆంధ్రప్రదేశ్ లో న్యాయ వ్యవస్థ ఎంత దిగజారింది అనటానికి... నిజం నెమ్మదిగా తెలుస్తోంది అనటానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే! రాబోయే రోజుల్లో మరిన్ని నిజాలు తేటతెల్లం అవుతాయి.
అమరావతి భూ కుంభకోణం పై ఏసీబీ FIR లో...సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి #NVరమణ కూతుళ్లు.. A10 గా నూతలపాటి తనూజ, A11 గా నూతలపాటి భువన ఉన్నారు. A1 గా దమ్మాలపాటి శ్రీనివాస్ (బాబు ప్రభుత్వంలో అడ్వొకేట్ జనరల్) కూడా ఉన్నాడు
సాయి గారు మీరు చాలా తెలివి గా. hearing పెడుతున్నారు. సుప్రీం కోర్టు చివాట్లు ap హై కోర్టు కీ అని పెట్టలిగా మీరు చాలా తెలివి తేటలు చూపిస్తున్నారు. అని ప్రజల ప్రశ్న 👍
హైటెక్ సిటి దగ్గర భూములు కూడా ఆరోజుల్లో ఇప్పుడు జరిగినట్లు జరిగి వుంటాయా సాయి గారు.. అప్పుడు మీడియా ఇప్పటి లాగా యాక్టవ్ గా లేకపోవడంవలన బయటకు రాలేదని అనుకుంటున్నారు.. నిజమా సాయి గారు.
హైటెక్ సిటీ చుట్టూ, ఎవరెవరు ఎన్ని ఎకరాలు నొక్కారో, 2004 ఎలక్షన్స్ ముందు ఆంధ్రజ్యోతిలో ఒక్కోరోజు ఒక్కొరి గురించి వ్రాసారు. అప్పటి హోంమంత్రి దేవేందర్ గౌడ్ తో సహా మురళీమోహన్ మొదలైన ఎమ్మెల్యేలు గురించి రోజూ ఒక్కొక్క స్టోరీ వ్రాసారు. ఒక్కొక్కరు కనీసం 150 ఎకరాలు తక్కువ గాకుండా నొక్కారు! ఆంధ్రజ్యోతిలో రోజూ ఒక్కొక్కరి జాతకం రాస్తుంటే, రాయనీకుండా అప్పటి ప్రభుత్వం మధ్యలో అడ్డుకుంది?
This is an example for the sincerity and Honesty of our Courts. The Supreme Court has cancelled the G A G order (which was not prayed by the petetioner) issued by High Court of A. P. in connection with Dammalapati Case. Naturally, any one can go to to the higher court if the petetioner is not happy with the judgements issued in the lower courts.
✍️ వెంటనే స్టే ఎత్తేసి వైజాగ్ కాపిటల్ గా మారితే ఆంధ్ర కి మంచి రోజులు వస్తాయి..🤝🤘👍 సాయి బ్రో కొత్త కుర్చీ తీసుకున్నారు అనుకుంటా గుడ్.. జూమ్ కూడా ఇంకో 2ఎక్స్ చేయొచ్చు బాగుంటుంది విసువల్ కూడా..👌👍
How can a High Court stop investigation? At least Supreme Court is doing justice stove. Shall the state government run to Supreme Court for each and every action?
ఉన్న అమరావతిలో ఉన్న హైకోర్టులో సామాన్య ప్రజలకు న్యాయం జరగదు ప్రభుత్వాన్ని కూడా న్యాయం జరగదు కేవలం సుప్రీం కోర్టు ద్వారా అన్యాయం జరిగింది అని అర్థమైంది దీన్నిబట్టి
ఇప్పుడు చెప్పండబ్బాయిలు అమరవాత లేకా భూ కొంబకోణా భ్రమరవాత గౌరవ సుప్రీమ్ కోర్టు వారు మహా అంతే రెండు నెలలు 2021కొత్త ఏడాది అవినీతి పరుల భారతం పడతారు నిజమైన అమరావతి రైతులు ఇప్పటికి మించిపోయింది ఏమిలేదు గవర్నమెంట్ తో సoప్రదీపులు చెయ్యండి మీకు మంచే జరుగుద్ది 🙏
గుడ్డి కంటె మెల్ల మేలన్నట్టు అన్న మాట.. ఏసీబీ విచారణ పై కూడా స్టే తొలగించి ఉంటే సరైన న్యాయం జరిగేది.. ఏది ఏమైనా నిందితులకు నోటీసులిచ్చి కేసు జనవరికి వాయిదా వేయడం కూడా శుభపరిణామే...
చంద్ర బాబు ఉవాచ...జగన్ కు భయపడి సుప్రీం కూడా ఇలా చేస్తే అసలు మనం ఎక్కడికి పోతున్నాం ఈ సమాజం ఎం కావాలి..ఇంతక ఇంత అనుభవిస్తారు ఆ విధంగా ప్రజలముందు పోతం పూరాడుతం....ఇది బాబు గారి press meet ...expected
These tainted judges in courts ,are they nyaya moortulu or anyaya moortulu??. With such judgements in courts ,criminals ,corruption ,and crime is prosporing.