కనీస మద్దతు ధర కోసం ఢిల్లీ లో రైతులు ఎప్పటి నుండో ధర్నాలు,నిరసనలు చేస్తున్నారు ఎన్నో ప్రాణాలు పోయాయి, ఏ పంటలు వేస్తే లాభాలు వస్తాయో ఆ పంటలు వెయ్యాలి.సోనా మాసురీ బియ్యం బస్తా(26 కేజీ లు) రూ.1200/- నుండి రూ.1600/- వరకూ పెరిగింది.
అవును,నేను కూడా కామెంట్ పెట్టాను,బియ్యం కేంద్రం ఇస్తోంది,రాష్ట్ర ప్రభుత్వం అర కేజీ పంచదార,ప్రజలకు మిగిలేది రూ.3/- అది కూడా మొదటి నెలలో తీసేసారు🤔🙄.ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది,గతం లో ఒక్కోసారి KG కందిపప్పు ,KG గోధుమ పిండి ఇచ్చేవారు.కంటిన్యూ గా ఇవ్వలేదు
ఉక్కు పరిశ్రమ గత వైసిపి,ప్రభుత్వం ఆపలేక పోయినా బీజేపీ ప్రభుత్వం బెదిరిస్తూనే ఉంది,ఇప్పుడు టీడీపీ తో పొత్తు కారణం గా ప్రైవేటీ కరణ ఆగింది,ఇది కుమార స్వామి ద్వారా ఈ శుభ వార్త ఉత్తరాంధ్ర వారికే కాక ఆంధ్రులకు సంతోషం💐👏ఉక్కు కర్మాగారం లాభాల పంట పండేలా కార్మికులు కష్ట పడి పనిచేయాలి.నష్టాలు వస్తె కష్టం.
మార్కెట్ వ్యాపారులకు కళ్లెం వేయాలంటే,ప్రతీ మునిసిపల్ పరిదిలోరైతు బజార్ లు ఏర్పాటు చేసి,బియ్యం ,పప్పులు విక్రయించాలి,ఒక ప్రక్క రైతులకు గిట్టుబాటు లేదు అంటున్నారు,మరో ప్రక్క వినియోగదారులు కొనలేక ఇబ్బందులు పడుతున్నారు,ఈ లాభాలు ఎవరికీ వెళుతున్నట్టు?
ఎర్రచందనం గురించి మాట్లాడిన బండి సంజయ్. వీరప్పన్ వారసులని వదిలిపెట్టం అనడం విడ్డూరంగా ఉంది. వీరప్పన్ వారసురాలు సొంత కూతురు బిజెపి పార్టీ నాయకురాలు తమిళనాడు