Full Video • Video కుర్తాళం శంకరాచార్య జగద్గురు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి Peethadhipathi of Courtallam, HH Sri Siddheswarananda Bharati Mahaswami
ఇది నిజంగా జరిగిన సంఘటనయే అని నాకు అనిపిస్తుంది . పృథ్వీ రాజ్ అంటే భూమికి రాజు . ఆ అఘోరి శీల కొట్టింది పృథ్వీకి సంయుక్త అంటే లాజికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ . మహాత్ముల సిద్ద ప్రదర్శనలు మానవుల యుక్తికి అందాజాలవు కానీ మహారాణి సంయుక్తా దేవి ఒక రాజ్యంలోని స్త్రీలందరికీ ప్రతినిధి ఆమె అడిగింది అంటే ఆమె రాజ్యంలో ప్రజలు అందరూ ఆడిగినట్లే ఆ ధర్మ సూక్ష్మం ఆమె మరిచింది. లాజికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ తో ఒక మహా సిద్ధ పురుషుని తపస్సును అవమానించినట్లే . ఆమె ప్రశ్నించడం కాక ఆమె భావజాలాన్ని తన భర్తపైన రుద్దింది . మహా రాజా పృథ్వీ రాజ్ చౌహాన్ , మహారాణి సంయుక్తా దేవి వారిద్దరూ అఘోరిని అవమానించారు కాబట్టే ఘోరీ అనే క్రూర భావజాలం ఉన్న వాడి చేతిలో ఓడిపోయినారు
పురాతన కాలంలో భవిష్యత్ గురించి తెలియని కొన్ని రహస్యాలు తాళపత్ర గ్రంధాలలో ఉంచే వారు జరుగుతున్న విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి అని వారు నమ్మకమైన కుటుంబ సభ్యులు వారికి లేదా గురువులు శిష్యులకు చెప్పేవారు ఇప్పటికీ తాళపత్ర గ్రంథాలు లో ఉన్న రహస్యము భవిష్య వాణి శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం గురించి పూర్తిగా తెలిసిన వారు మాత్రమే చెబుతున్నారు కాబట్టి మనకు ఏదైనా తెలిసిన జరిగే వరకు నిజాలు అనుకున్నాం..... అలాగే నా భవిష్యత్ గురించి పూర్తిగా తెలుసుకోవడం నాకు అవసరం అనిపిస్తుంది తాళపత్ర గ్రంధాలలో నా గురించి ఉంది అని నాకు బాల్యం లో అనిపించింది కానీ తాళపత్ర గ్రంథాలు చదవడం సాధారణమైన విషయం కాదు చిత్రం రూపం లో కొన్ని విషయములు గుర్తులు ఉంటాయి చాలా గొప్ప తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి
ఇది నిజము.....మేము ఒకసారి ఒక వ్యక్తి ప్రాణాంతక పరిస్థితులలో ఉన్న సమయంలో అత్యవసరమై బదనికా తాంత్రిక రక్ష ని శరీర ధారణ గావించాము....పరిస్థితి చక్క పడినది.... వారు క్రీస్తు ను నమ్ముతారు...వారి ఫాస్టర్ మాట మీద దాని తొలగించడం జరిగినదని తెలిసినది.... ఆ వ్యక్తి తరువాత మరణించాడని తెలిసినది...కర్మ ను దాటడం అంత తేలిక కాదు కదా.....
ఇది నిజంగా జరిగిన సంఘటనయే అని నాకు అనిపిస్తుంది . పృథ్వీ రాజ్ అంటే భూమికి రాజు . ఆ అఘోరి శీల కొట్టింది కూడా పృథ్వీకే . సంయుక్త అంటే లాజికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ . మహాత్ముల సిద్ద ప్రదర్శనలు మానవుల యుక్తికి అందాజాలవు కానీ మహారాణి సంయుక్తా దేవి ఒక రాజ్యంలోని స్త్రీలందరికీ ప్రతినిధి ఆమె అడిగింది అంటే ఆమె రాజ్యంలో ప్రజలు అందరూ ఆడిగినట్లే ఆ ధర్మ సూక్ష్మం ఆమె మరిచింది. లాజికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ తో ఒక మహా సిద్ధ పురుషుని తపస్సును అవమానించినట్లే . ఆమె ప్రశ్నించడం కాక ఆమె భావజాలాన్ని తన భర్తపైన రుద్దింది . మహా రాజా పృథ్వీ రాజ్ చౌహాన్ , మహారాణి సంయుక్తా దేవి వారిద్దరూ అఘోరిని అవమానించారు కాబట్టే ఘోరీ అనే క్రూర భావజాలం ఉన్న వాడి చేతిలో ఓడిపోయినారు . అఘోరీ - ఘోరీ . అఘోరీ మాట యందు విశ్వాసం ప్రకటన చేసి ఉంటే ఘోరీ పాలు అయ్యి ఉండేవాడు కాదు
గురువూ గారికి వందనాలు, నేను చాలా చాల కష్టాల్లో బాధల్లో ఉన్నాను నన్ను రక్షించండి, మీ దీవెనలు ఆశీర్వాదాలు కావాలి. నన్ను మీతో కలవడానికి అవకాశం కల్పించండి, నన్ను కరునించండి, పాదాభివందనాలు