హలో మామ నమస్తే మీరు చేసింది చాలా కరెక్టు కాకపోతే అరిటాకు మధ్యలో టేక్ ఆకులు పెట్టారు కదా అది పెట్టడం వలన మీకు ఫిష్ అన్నది కరెక్ట్ రుచికరంగా రాలేదు ఓన్లీ అరటి ఆకులోనే పెట్టాలి ఎందుకంటే అరటి ఆకులోని యొక్క తేమే ఆ పిసుకు పట్టుకొని చాలా రుచికరంగా వస్తుంది మనం కూడా ఆ యొక్క చాపకు మసాలాలు గట్టిగా పట్టించాక ఒక్క అర్థగంట సేపు అంటే 30 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. తరువాత మనము ఆ మంటలోని ఏస్తే ఫిష్ చాలా బాగుంటుంది అది కూడా కాకుండా మీకు సిల్వర్ అనేది దొరుకుతుంది అందులో పెడితే ఇంకా ఫిష్ చాలా రుచికరంగా ఉడుకుతుంది
ఆ చేప లోపల బుగ్గ(మా భాష లో బుడగ) కి చేప ఆక్సిజన్ పీల్చుకోవడానికి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే చేప గాలిలొ ఉండే ఆక్సిజన్ నీ పీల్చుకోలేదు, దాని మోప్పల కింద ఎర్ర గా పువ్వు లాగా ఉండే వాటి నుండి నీటిలో కరిగిన ఆక్సిజన్ నీ పీల్చుకుంటాయి, మనకి ఊపిరి తిత్తుల ద్వారా వస్తె వాటికి మొప్పల ద్వారా వస్తుంది, అవి నోటితో నీళ్ళు పీల్చుకుని మొప్పాల నుండి ఆక్సిజన్ పీల్చుకుని వదిలి పెడతాయి, ఆ బుగ్గలు రెండూ చేప తొందరగా నీటి పైకి తెలటానికి , పూర్తిగా మునిగిపోకుండా ఉండటానికి ఉపయోగపడతాయి
కాకా నే కోసడు, కడుగుడు మసాలా పెట్టుడు, ఆకులు చుట్టుడు, మట్టి తెచ్చి, పిసుకుడు, చేపకు పూసుడు, కట్టెలు తెచ్చుడు. అగ్గిపెట్టె గిసుడు, ఇన్ని పనులు ఒక్కడే చేస్తే మిగతా వాళ్లు తినటానికి వచ్చారు. అందుకే అన్నా మన ఇండియా రాజకీయల మీద ఆధారపడుతున్నాం.అన్న లాగానే అందరం ఎవరి కారు పని చేసుకుంటే ఈ దేశంలో రాజకీయాల అవసరమే లేదు.రాజకీయ నాయకులు మన వెంట వచ్చు పని చేస్తాను ఉంటారు.పదిమందిలో ఒక్కడే పనిచేస్తున్నాడు. పదిమంది చేస్తే