#Rythunestham #NaturalFarming #OrganicFarming
రైతు నష్టపోకుండా సేద్యం చేయాలంటే ముందు పెట్టుబడి తగ్గించుకోవాలి. తక్కువ ఖర్చుతో చేసే ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అవలంబించాలి. ఈ బాటలోనే సాగుతున్నారు ఒంగోలుకి చెందిన శ్రీనివాస మూర్తి. ఉన్నత చదువులు చదివినా సాగుపై మక్కువతో ఆయన సేద్యంలోకి అడుగుపెట్టారు. ఫార్మా రంగం నుంచి ప్రకృతి పంటల సాగులోకి వచ్చారు. సహజ సేద్యంలో కూరగాయలు, బొప్పాయి సాగు చేస్తున్నారు. బొప్పాయిలో అంతర పంటగా అరటి సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నారు.
18 фев 2019