హైదరాబాద్ జిందాబాద్ సంస్థ తరఫున, బిపి షుగర్ ఉన్నవాళ్ళకు ఫ్రీగా వైద్యం అందిస్తున్నారు, ప్రతి నెల మొదటి ఆదివారం రోజున ఉదయం 7:00 గంటల నుండి 9:30 వరకు శిబిరం ఏర్పాటు చేస్తున్నారు ఇందులో షుగర్ బిపి బరువు చెక్ అప్ చేస్తారు డాక్టర్లు చెక్ చేసి అవసరమైన మందులు నామమాత్ర రుసుము అంటే 100 రూపాయలకే 1500 రూపాయల విలువ చేసి మెడిసిన్స్ అందిస్తున్నారు మరియు కంటి చెకప్ చేసి అవసరమైన వారికి కంటి అద్దాలు ఫ్రీగా ఉచితంగా అందిస్తున్నారు ఈ సంస్థ యొక్క అడ్రస్ హైదరాబాద్ బాగ్లింగంపల్లి లోని సాయిబాబా గుడి దగ్గర ఉన్నది
8 июл 2024