ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో,ఒకప్పటి చిత్తూరు,నేటి అన్నమయ్య జిల్లాలో కనిపించే "గుర్రం కొండ కోట" కు గొప్ప చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని పేరు మోసిన హిందూ రాజులు,ముస్లింనవాబులు పరిపాలించారు. బలమైన కోట గోడలు,చూడచక్కని నిర్మాణాలు, అందమైన ప్రకృతి సంపదతో మనసును ఆకట్టుకుంటోంది, ఇంతవరకూ వచ్చిన వీడియోలు కోట నిర్మాణాలు మాత్రమే చూపించారు,ఇచ్చట
చరిత్రకారుడు డాక్టర్ ఎస్ .ఎస్ .గిరిధర ప్రసాద్ రాయ్ గారు కోట మొత్తం చరిత్రను మనకు అందిస్తున్నారు.
7 фев 2023