ప్రతియేటా ఆషాడ శుక్లపక్షమి పాడ్యమి తిథినాడు ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర జరుగుతుంటుంది. పూరీలో ప్రతీ ఏటా కొత్త రథాలు తయారు చేస్తారు. ఇంకా పూరీ జగన్నాథ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందామా...
#PuriJagannath #Odisha #PuriRathYatra2024
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/channel/0029Vaap...
వెబ్సైట్: www.bbc.com/telugu
7 июл 2024