జలం జగతికి జీవాధారం. నీరు లేకపోతే మానవాళికి భవిష్యత్ లేదు. రోజురోజుకు పడిపోతున్న భూగర్భజలాలు... జీవకోటిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే వర్షపు నీటిని ఒడిసి పట్టి... భూగర్భంలోకి ఇంకిస్తే.. సాగు నీటి కొరతను అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా భూగర్భ జల మట్టాలు ఆందోళనకర స్థాయికి పడిపోతున్న నేపథ్యంలో..... వర్షపు నీటి పొదుపే పరిష్కారమంటున్నారు. బోరుబావుల పక్కన ఇంకుడు గుంతలు తవ్వించడం ద్వారా బోర్లకు ప్రాణం పోయవచ్చని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భూగర్భ జలాల పరిస్థితి... బోరు బావుల నుంచి పుష్కలంగా నీటిని తీసుకోవడానికి చేపట్టాల్సిన చర్యలపై... వాటర్ ఫర్ వాక్ వ్యవస్థాపకులు కరుణాకర్ రెడ్డితో మా ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి ఇప్పడు చూద్దాం.
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: www.etv.co.in
☛ Subscribe to Latest News - goo.gl/IdOFqr
☛ Subscribe to our RU-vid Channel - bit.ly/29G9jkE
Enjoy and stay connected with us !!
☛ Like us : / etvjaikisan
☛ Follow us : / etvjaikisan
☛ Circle us : goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------
28 июн 2019