😂❤భారత్ బంద్ :- ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, చంద్ర బాబు , పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఈవీఎం మోసము ధ్వారా గెలిచారు కాబట్టి ప్రజలకు న్యాయము జరగాలి అని భారత్ బంద్ కు పిలుపు నిస్తున్నాము . రేపొలింగ్ కు డిమాండ్ చేస్తున్నాము .
మతం పిచ్చి లేపి దేశం కోసం ధర్మం కోసం అని 10 సంవత్సరాల నుంచి ఈవీఎంలను బంతి ఆట ఆడుతున్నారు. మధ్య మధ్యలో కొన్ని సార్లు వేరే పార్టీ వాళ్ళని గెలిపిస్తున్నారు ఈవీఎంల మీద డౌట్ రాకుండా
ఇంత ఘోరం జరిగిన తర్వాత YSRCP నాయకులు కార్యకర్తలు చోద్యం చూస్తున్నారా? లేకపోతే CBN తెచ్చిన చీప్ లిక్కర్ తాగి పొడుకున్నారా? YSRCP నాయకుల్లో పోరాడే నాయకులు కరువు అయ్యారు. ఇదే టీడీపీ అయితే ఈపాటికి దేశం అల్లకల్లోలం అయేది. అంటే 2019 లో EVM టాంపరింగ్ జరగలేదు. 2024 లో ఈవీఎం తో కూటమి మోసం చేశారు అనేది నిజమే అయి ఉంటుంది.President/రాష్ట్రపతి గారికి చేరే వరకు ఈ వీడియో share చేయండి. ప్రభుత్వ ఉద్యోగులు YSRCP జగన్ మోహన్ రెడ్డి గారికి ఎదురు తిరిగారు. కారణాలు అనేకం కావచ్చు. YSRCP కార్యకర్తలు YSRCP నాయకులు అస్సలు పట్టించుకోవడం లేదు. డబ్బులు రావట్లేదు అని చెబుతున్నారు. TDP గుండాలు రౌడీలు YSRCP కార్యకర్తలు పై రెచ్చిపోతున్న చావబాదురతున్న హత్య చేస్తున్న చోద్యం చూస్తున్నారు. కారణం డబ్బులు ఇవ్వడం లేదు వాలంటీర్స్ సచివాలయం మూలంగా విలువ లేదు ఏమి సంపాదించుకోలేదు అని ఒకటే ఏడుపు
ట్యూటరింగ్ జరిగింది కాబట్టే కూటమి ప్రభుత్వం సైలెంట్ గా ఉంటున్నారు అదే నిజాయితీగా ప్రజలే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ఉంటే అంద్రలో ప్రతి ఒక్కరి నోటా ఇదే మాట వినిపిస్తోంది కదా మరి అలాంటప్పుడు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చి నిరూపించు కోవాలి కదా మరి ఎందుకు సైలెంట్ గా ఉండిపోయింది. ఎంత కష్టపడి చదువుకున్న వందకీ వంద మార్కులు రావు అలాంటిది 21కీ 21 ఎలా వచ్చాయి, 49 లక్షల ఓట్లు ఎలా పెరిగాయి