LIVE | SI Sreeramula Srinu Passed Away | సీఐ వేధింపులతో బలవన్మరణానికి పాల్పడిన ఎస్ఐ శ్రీను మృతి
#SISreeramulaSrinu #Sriramulasrinu #aswaraopetaSI #SIPassedaway #abpdesam #telugunews
సీఐ వేధింపులను తట్టుకోలేక జూన్ 30న బలవన్మరణానికి పాల్పడిన సబ్ ఇన్ స్పెక్టర్ శ్రీరాముల శ్రీను ఈ రోజు కన్నుమూశారు. భద్రాద్రి జిల్లా అశ్వరావు పేటలో ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్న శ్రీను...సీఐ జితేందర్ రెడ్డి, మరో నలుగురు కానిస్టేబుళ్లు కలిసి వేధిస్తున్నారంటూ గత నెల 30న పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.
6 июл 2024