అమ్మ తోమ్మిది మాసాలూ మోస్తరు. కానీ భూమాత మనకు ఒక్క గింజ ధాన్యాలు వేస్తే అత్యధికంగా పండించేది మానవూడు అనుకుంటే పొరపాటే. భూమాతనీ రక్షణ కోసం మన భారతీయ సంస్కృతిలో భాగంగా నిర్వహించబడుతుంది కర్మ భూమిలో నిన్ను నువ్వు తెలుసుకో.మల్లీ ఇక్కడ పుట్టిన దేశం కోసం ఏమైనా చేస్తాం ❤❤🎉
ఒక పక్క పొలాలు అన్ని రొయ్యలు చేయాలి పీతలు చెరువులుగా మార్చేస్తున్నారు. న్యాయ స్థానాలు అడక్కుండా సామాన్యునికి శిక్షలు విధించి ప్రభుత్వం అడక్కుండా పన్నులు వసూలు చేస్తాయి. కానీ ప్రజలు అడక్కుండా భూములు ప్రకృతి కపాడలేవా. ?
ధ్యానం చేసే వాళ్ళు తినే ఆహారం కెమికల్, విష రసాయనా లతో పండించిన పంటలు విజయరాం గారు చెప్పిన విధానం తో దేశవాళి గోవు మయము, గోవు తీర్ధము లతో ప్రకృతి వ్యవసాయం తో పండించిన ఆహరం తింటేనే నిజమైన ధ్యానులు అవుతారు. 🙏🙏