మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శ్రీశైలం ఆరెకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు. మొదటి సారి పామాయిల్ పంట తీసుకున్నారు. ప్రభుత్వం సబ్సీడీ కల్సిస్తోందని, మార్కెట్ సౌకర్యం కూడా ఉందని. ఒక్క సారి తోటను నాటుకుంటే 40 ఏళ్ల వరకు క్రాప్ వస్తూనే ఉంటుందని చెబుతున్నారు శ్రీశైలం.
గమనిక : AG చానెల్ లో ప్రసారమయ్యే వీడియోల్లో రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో నిర్ధారించుకున్న తర్వాతేనే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. మీకు వచ్చే ఫలితాలకు మా బాధ్యత కాదు.
9 авг 2023