Тёмный

PM Modi LIVE | PM Modi Attends Chandrababu Naidu's Oath Ceremony | Andhra Pradesh LIVE News | N18L 

CNN-News18
Подписаться 8 млн
Просмотров 117 тыс.
50% 1

PM Modi LIVE | PM Modi Attends Chandrababu Naidu's Oath Ceremony | Andhra Pradesh LIVE News | N18L
The Telugu Desam Party (TDP) national president N. Chandrababu Naidu will take oath as the Chief Minister of Andhra Pradesh on June 12 at 11.27 a.m.
Mr. Naidu, at a joint meeting of TDP, BJP and Janasena legislators, was unanimously elected as NDA leader in the Andhra Pradesh Legislative Assembly. Meanwhile, the Janasena Party on Tuesday unanimously elected its chief, Pawan Kalyan, as the leader of the Legislative Party.
Prime Minister Narendra Modi, other senior NDA leaders, and Chief Ministers of a few other States are expected to attend the ceremony. A place close to an IT park at Kesarapalle near Gannavaram airport has been zeroed in as the venue for the oath-taking ceremony.
#pmmodi #chandrababunaidu #andhrapradesh #news18live
n18oc_live
News18 Mobile App - onelink.to/desc-youtube

Опубликовано:

 

10 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
@benudharanti5195
@benudharanti5195 8 дней назад
ବହୁତ ବଢିଆ.. Love from odisha
@fortuneriches
@fortuneriches 8 дней назад
2019 లో 151 సీట్ లు YCP ki వచ్చినపుడు , ఈవీఎం మంచి వా. ఇప్పుడు ఓడిపోయినందుకు ఈవీఎం లు టాంపర్ అయ్యినయ్యా. ఆదినిజమేనా అని అడుగుతున్నారు సర్ మాటల గారడీ ఆపండి సర్ అని ప్రజలు గట్టిగా అరవాలి అని వింటున్నారు సర్ ఏంటో ఈ గోల. మల్లి జనాలని రెచ్చి గొట్టి , అబ్బదాలను , రుద్ది సరిగా ఆలోచన రాని వాళ్ళని రెచ్ఛ గొట్టి , లబ్ది పొందాలని ఏందుకు ప్రయత్నిస్తున్నారు అని అడుగున్నారు సర్ మీకు అన్ని విధాలా ప్రజలు మల్లి బుద్ది చెప్పాలి మల్లి అని అంటున్నారు . AP ప్రజలు తస్మాత్ జాగ్రత్త . ఆంధ్ర ప్రదేశ్ ప్రజలారా తెలివి గల వారు మని గట్టి గా నమ్మి మంచి గా ఆలోచన చేయండి, కుటిల మైన మాటలకు రోషం తెచ్చు కొని పిచ్చగా చేయద్దు అని ప్రజలు చెప్పాలి అని వుంది అంట సర్ ఇప్పుడు ఏదో వక పిచ్చి దొంగ డాక్యుమెంట్ పుట్టించే ఆలోచన ఉన్నట్టు వుంది, ఎందుకునే ఈ ఈవీఎం మీద మాటల గారడీ మొదలు పెట్టరు అని వినిపిస్తోంది సర్. ఇది నిజమా సర్ బూతులు తిడతము అనేది, మెదడులో వక లోపం ఉండటమే. దయచేసి మేము తలివిగల వాళ్ళమే అని గట్టి గా నమ్మి , మంచిగా మాట్లాడండి. ఇప్పుడు గెలిచిన ప్రభుత్వం తో కలసి ప్రజలం మనము కూడా, మంచి పాత్ర పోషించి, మన ఆంధ్ర ప్రదేశ్ ని బాగుచేసి కుందాం. ప్రజలం మనం వాస్తవాలని , చూసి , వాటిని విశ్లేశించి , మనం మంచి దిశగా నడవటం మనకు మన కుటుంబం కు మేలు. మంచి ని పాటిస్తూ , అభివృద్ధి వైపు నడుస్తూ ముందుకు పోతు వుంటె , మరో మనిషికి జై కొట్టాలిసిన అవసరము చాలా తక్కువ అవుతుంది. ప్రజలం మనము కూడా, మంచి పాత్ర పోషించి, మన ఆంధ్ర ప్రదేశ్ ని బాగుచేసి కుందాం. మనుషులను విడదీసి , గొడవలతో కొట్టుకోవటం , మన రాష్ట్రానికి మేలు కాదు అయ్యా జగన్ అయ్యా గారు , మనుషులను విడదీసి , గొడవలతో కొట్టుకోవటం , మన రాష్ట్రానికి మేలు కాదు అని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అంటున్నారు సర్ మీ మాట్లాడిన అన్ని youtube లో వున్నాయి సర్. మాటలకూ కూడా శిక్షలు అప్పుడు పడతాయో అప్పుడు సరిగా మాట్లాడతారు అని మా పిచ్చి మెదడులకు తేలియాడు సర్ . అవునా సర్ , YSR పాలనలో అప్పుడు వున్న వళ్ళు, గొడవలు , జనాన్ని ఏమి చేయకుండానే , ఇప్పుడు మీకు కష్టాలు కలిగిస్తున్నారు సర్. ఏది నిజం సర్ అయ్యా , YSR పాలనలో మీరు రాష్ట్రాన్ని , రాష్ట్ర లోని జనాన్ని ఉచ్చ్చ పూయించారు సర్ అని అంటున్నారు అది తప్పా , నిజమా . ప్రతి వూరు లోను జనం ప్రాణాలను అర చేతిలో పట్టు కొని బ్రతికారు సర్.జనాలను నీచం గా చూస్తూ, బెదిరిస్తూ , చంపేస్తూ , కుక్క బిస్క్యూట్లు వలె గవర్నమెంట్ డబ్బు ని ఇష్టా రాజ్యం గా 10 పైసలు ఇచ్చి ,90 పైసలు నాకేసి అరాచకం స్రిష్టించిన రోజులు ఏమయినాయి సర్ అని అంటున్నారు సర్ . ఇది నిజామా అబ్బద్దమా . అవునా సర్ , YSR పాలనలో అప్పుడు వున్న వళ్ళు, గొడవలు , జనాన్ని ఏమి చేయకుండానే , ఇప్పుడు మీకు కష్టాలు కలిగిస్తున్నారు సర్. దయచేసి మాకు కొంచెం అర్థం ఐయే దట్టు చెప్ప గలరా మీ మాట్లాడిన అన్ని youtube లో వున్నాయి సర్. మాటలకూ కూడా శిక్షలు అప్పుడు పడతాయో అప్పుడు సరిగా మాట్లాడతారు అని మా పిచ్చి మెదడులకు తేలియాడు సర్ . తరువాత జరిగేది , ఏమిటో , వూహించంచు కుంటుంటె , సినిమా కథలు ఉన్నట్టు వైస్సార్ కాంగ్రెస్ వర్గీయులను వాల్లే , సినిమా పక్కి లో మట్టు పట్టి (మట్టిలో కలిపేసి) , అవి కూటమి పార్టీ మీద తొయ్యటం . ఇది వైస్సార్ కాంగ్రెస్ వారు బాగా అలవాటు కూడా అని ప్రజలు ఊహ చేయవచ్చ. ప్రాణం విలువ , మనిషి విలువ తలియదు కాబట్టె , సంపటము వారికీ స్వీట్ తిన్నంత తేలిక అని అనుకోవచ్చా . ఆ చేష్టలే వారికీ జనాలలో , సానుభూతి కలిపిస్తాయి, మరియు ప్రజల మీద పట్టు పోకుండా ఉంటుంది అని వారికీ బాగా తేలిసిన విద్య అని అనుకోవచ్చా. పాపం ఆ ప్రకన్నా వున్న వాళ్ళ మాజీ MLA లను చుడండి ,ఇప్పుడు కూడా , పార్టీ అధిష్టానం ఎంటె ఉచ్ఛ . అయ్యో ఎందుకురా ఇంకా , ఈ పార్టీ లో వున్నాను, వెళ్ళిపో తె , అధిష్టానం నాకు చేరామ గీతం పడేస్తుంది అని భయం. పాపం YSR పార్టీ MLA లు , మనుసులో వొకటి అనిపిస్తోది , కానీ బయటకి చెప్పు కోలేరు. YSR పార్టీ MLA లు మనశ్శాంతి , లేని వళ్ళు అయిపోయారు అని ప్రజలు అనుకుంటున్నారు అట సర్ X ప్లాట్ఫారం మీద ట్వీట్స్ లు , అదొక స్ట్రాటజీ . ఎక్కడనుంచి నేర్చుకున్నారు అని ప్రజలు అడుగుతున్నారు . జనాలను పావులుగా వాడుకుని , ట్వీట్స్ చేస్తూ రెచ్ఛ గొడితేఏ , గొడవలు పడతారు అని. సమాజం లో ఆందోళన పెరిగి , గవర్నమెంట్ బర్తరఫ్ జరిగితె , మల్లి ఎలేచ్షన్స్ లు గరుగుతాయి అని ఆలోచన చేస్తున్నారు అని అనుకుంటున్నారు అట సర్ .
Далее
Обзор ЛЮКС вагона в поезде
01:00
JASMIN TRANS TOSHKENTDAGI UYIDAN INTERVYU 2024 #shokuz
45:40