EVM లు పైన పడి ఏడ్చే సోది మాటలు ఎందుకు పోస్టల్ బ్యాలెట్ చుస్తే మీ బతుకు తెలియదా ? ఏడాది క్రితం జరిగిన గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో చూస్తే తెలియదా ? ఈ రెండు ఎన్నికలు బ్యాలట్ పేపర్ మీదే జరిగాయి కదా అందులో ఎం ఊడబొడిచారు? పోస్టల్ బ్యాలట్ లో 65 శాతం ఓట్లు టీడీపీ కె పడ్డాయ్. తొమ్మిది జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో మూడింటికి మూడు(ఉత్తరాంధ్ర , ఈస్ట్ రాయలసీమ, వెస్ట్ రాయలసీమ) టీడీపీ నే నెగ్గింది. ఈస్ట్ రాయలసీమ (నెల్లూరు, ప్రకాశం, చిత్తూర్) నుండి కంచర్ల శ్రీకాంత్, ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్) నుండి చిరంజీవి రావు, వెస్ట్ రాయలసీమ (కడప కర్నూల్ అనంతపూర్) నుండి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గెలిచారు. వైసీపీ పవర్ లో ఉండి కూడా MLC ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ముప్పై వేల పైచిలుకు మెజారిటీ తో నెగ్గితే వైసీపీ కళ్ళు తెలిసింది. ఏడాది ముందే మూడింటికి మూడు MLC స్థానాలని టీడీపీ కి కట్టబెట్టి విద్యావంతులు సిగ్నల్స్ ఇచ్చారు. తప్పొప్పులు బేరీజు వేసుకోకుండా సజ్జల గాడు మా ఓటర్లు వేరే అని ఓటమి కి కుంటి సాకులు చెప్పుకొని మురిసిపోయిన సన్నాసి. రాను రాను మట్టి బుర్రలు అవుతున్నారు జనాలకి వినోదం పంచుతున్నారు మీ కామెడీ తగలెయ్యా మింగలేక మంగళవారం కబుర్లు ఎన్నాళ్ళు చెప్తారు? ఇలాంటి పిచ్చి భ్రమల్లో బతకండి వచ్చే ఎన్నికలకి సింగల్ డిజిట్ సీట్లు కూడా రావు.
అందుకేనా మన అన్న అధికారం లో ఉండగానే 3 mlc లకి పేపర్ బ్యాలెట్ ద్వారా ఎలక్షన్ కి జరిగితే 3 కి 3 వైసీపీ ఓడిపోయింది, అది వైసీపీ అధికారం లో ఉండగానే మరి అప్పుడు ఈవీఎం లు లేవే a 3:40 😂 3 mlc లు అంటే దాదాపు 100 నియోజకవర్గాలు 😂 అప్పుడే ప్రజలు ఎడం కాలి చెప్పుతో కొట్టి మరీ తన్నారు అయినా మనకి ఎక్కవు అనుకో 😂 ఇదిగో ఒక వెదవ ఈవీఎం ల గురించి బాగా వివరించాడు చూడు, విని నీ లెక్కప్రకారం వాడిని అలానే అను ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-0SHmH5TQJnk.htmlsi=53g63YUbE1BMZ9na