నాకు తెలిసిన ఆత్మ జ్ఞానం ప్రకారం సనాతన ధర్మాలు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన జ్ఞానం ద్వారా తెల్పిన రెండు ధర్మాలు.అవే ప్రతీ జీవుడు ఆచరించవలసిన సనాతన ధర్మాలు.ఇవి సనాతన ధర్మాలు అని ఎలా చెపుతారు అంటే శ్రీకృష్ణుడే భగవద్గీతలో చెప్పారు.ఈ ధర్మాల్ని సృష్టి మొదట్లోనే సూర్యుడికి చెప్పానని, సూర్యుడు మనువుకి మనువు ద్వారా ఇక్ష్వాకుడికి తెలిసింది ఆయన ద్వారా మొత్తం ప్రపంచం అంతా తెలిసింది ఈ జ్ఞానం అని ఆ జ్ఞాన ధర్మాల్నే మళ్ళీ నీకు చెపుతున్నాను అని అర్జునుడికి చెప్పారు.సృష్టి మొదలైనదే సనాతనం అంటే.కనుక అప్పుడు చెప్పిన ధర్మాలే సనాతన ధర్మాలు.1) జ్ఞాన యోగం లేక బ్రహ్మ యోగం,రాజ యోగం లేక కర్మ యోగం.ఈ రెండు ధర్మాలుగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు.ధర్మాలకి,యోగాలకి అతీతమైనది మరొకటి కూడా చెప్పారు అదే భక్తి యోగం.ఈ మూడే సనాతన ధర్మాలు అని నాకు తెలిసిన భగవద్గీతా జ్ఞానం ద్వారా చెప్పాను
China swmy jee సనాతనధర్మం యొక్క పూర్వాపరాలు ఎప్పుడు I peethsmnunfi vinsledu.సనాతనధర్మం 1904కు ముందులేదని,వాడిదుడుకులు,లో ఉన్నప్పుడు కాశీ పండితులియల్లిన కదా అని ఒక వార్త ప్రచారంలో ఉన్నది. మీఅభిప్రయం చెప్ప ప్రార్థన.I sayam samsysmloamrutha తుల్యమైన విషయాలు సెలవిచ్చారు సంతోషం .పాదనస్కరములు.ఆసక్తిని కలగచేయటంలో ఉపయోగమైన. విషయాలు వినటానికి ఆసక్తితో...ssrao850గుంటూరు.రేఖకులవైపు కెమెరాను చూపించ ప్రార్థన.
స్వామీ నమస్కారం.అందరూ సనాతన ధర్మాలు అంటారు కానీ అవి ఏవో ఇంతవరకు ఎవరూ చెప్పడం లేదు.మీరు చెప్పిన సనాతన ధర్మాలు భగవద్గీతా జ్ఞానాన్ని అనుసరించే చెపుతున్నారా?