విటమిన్ ఏ, విటమిన్ డి.. ఇలా నేరుగా పంటల్లోనే విటమిన్లు పండించే ఈ రైతు సేంద్రియ సాగు విధానానికి పేటెంట్ ఇవ్వడానికి 130 దేశాలు అంగీకరించాయి. మట్టినే ఎరువుగా, పురుగు మందుగా వాడి, ఆయన చేస్తున్న వ్యవసాయాన్ని నాటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రధాని మోదీ మన్కీబాత్ వెంకటరెడ్డి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.
#VenkatReddy #OrganicFarming #Hyderabad #VitaminCrops
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
15 сен 2024