#freebies #jayaprakashnarayana #loksatta
అమెరికా లాంటి సంపన్న దేశం కూడా దైర్యం చేయలేని స్థాయిలో అప్పులు చేసి మరీ ఉచితాల్ని పంచుతున్న మన రాజకీయ నాయకులు.. ఆత్మగౌరవ సంస్కృతి గల మన ప్రజలను యాచకులుగా, పిరికివాళ్ళుగా మారుస్తున్నారని ప్రజాస్వామ్య పీఠం (FDR)/లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ T One News ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
పేదలకు సంక్షేమం అందిస్తూనే ఆర్థిక వృద్ధికి బాటలు వేయటం సమర్థ నాయకత్వమని, అందుకు గతంలో ఎవరికీ లేని గొప్ప అవకాశం ఇప్పటి పాలకులకు ఉందని, వచ్చే పదిహేనేళ్ళూ భారతదేశ అభివృద్ధికి కీలకమని అందరూ గుర్తించాలని JP అన్నారు.
1 июл 2022