ఈ పాట గొంతు కూడా అమ్ముడు పోయే😢😢😢😢....కానీ తప్పులేదు బడ బడ నాయకులే అమ్ముడు పోతున్నరు మనమెంత సోమన్న నీకు మంచి రాజకీయ భవిషత్తు ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.....
అక్షరాలకు పదును పెడితే ఎలా వుంటుందో నీ పాట తెలియజేస్తుంది అన్నా...ప్రశ్నించే వాడు లేకపోతే అణిచివేత అధికమవుతుంది నీలాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర అభవృద్ధికి అవసరం అన్నా...✊✊
అన్న ని లాంటి కళా కారులు ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు కానీ ప్రభుత్వలు చేస్తున్న అరాచకాలు చూసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీరు ప్రజల కోసం చేసే ప్రతి శ్రమ వెనుక మేము ఉంటాము సోమన్న
అన్న మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉంది... మీ పాటలకు తెలంగాణ ప్రజల బాధలు కళ్ళకు కట్టినట్లుగానే ఉంటాయి, మీ పాటలు వింటే తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్లు కరిపోతున్నాయి...
అమ్మ మన ఊరు అగమైందె పాట పాడిన ఏపూరిసోమన్న గారికి ధన్యవాదాలు మా ఊరు మిడ్ మానేరుప్రాజెక్టులో పోయింది. మా చీర్లవంచ గ్రామంలో కొంత మందికి ప్లాట్లు రాలేవు కొంత మందికి ఇండ్ల పైసలు రాలేదు,ప్రభుత్వ ఆఫీసుల m r o &m p d o కార్యాలయల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు.ఎన్నో ధర్నాలు,ఎన్నో రాస్తారోకోలు చేసిన లాభం లేదు. రాజకీయ నాయకులు మా ముంపుగ్రామల తరపున ర్యాలీలు,రాస్తారోకోలు,కలెక్టర్ భవన్ ముట్టడి లాభం లేదు. మిడ్ మానేరు ప్రాజెక్టులో మునిగిన ముంపుగ్రామల సమస్యల మీద బాధల మీద పాట పాడాలని మా యొక్క ప్రార్థనా.ఏపూరిసోమన్న గారికి శత కోటి నమస్కారాలు
శ్రీశైలం ప్రాజెక్టు లో మా తాతలు తండ్రులు భూములు కోల్పోయారు కూల్ పైన వారిలో కొంతమంది మాత్రమే లబ్ధి పొందారు ఇంకా కొంతమంది ఇప్పటివరకు కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు అప్పటి ముఖ్యమంత్రి నుంచి ఇప్పటివరకు ఇప్పుడు ముఖ్యమంత్రి వరకు భూ నిర్వాసితులకు ఇలాంటి న్యాయం చేయలేదు. అప్పటి ముఖ్యమంత్రి 98 మరియు 68 జీవోలను ప్రవేశపెట్టిన వాటి వల్ల ఎలాంటి న్యాయం జరగలేదు
అన్న మా విలేజ్ కూడా మునిగిపోతుంది రంగనాయక రైజర్వియర్ లో వనపర్తి జిల్లా srirangapur మండలం నగరాల విలేజ్ నాకు ఈ పాట విన్నప్పుడు మా విలేజ్ కూడా. నాకు gurthuvastadhi
అయ్యా దొర గారు. మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలకోసం తెలంగాణ రాలేదు. మా పేద ప్రజలు విద్యార్థులైన పన్నెండు వందల మంది బలిదానాలు ఎంతోమంది ఉద్యమకారుల వలన తెలంగాణ వస్తే నువ్వు , ఈ తెలంగాణా ప్రజలను మభ్యపెడుతూ కటినంగా పరిపాలన కొనసాగిస్తున్న సీఎం గారు మీరు ,
ఈ పాట విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది మల్లన్న సాగర్ లో అన్ని కోల్పోతున్నా ప్రజల వారి మనో వేదన.. మనకు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కదా మనకు ఏం తెలియదు ఇలా ప్రాజెక్టులు కడుతున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చే భరోసా కాకుండా ఆ ప్రాజెక్టు ద్వారా లాభం పొందుతున్న ప్రజలు కూడా అందరు కలిసి వారిని ఆర్థికంగా ఆదుకోవాలి
Annagaru ne patalante naku pichi rojuku okkasaraina vintanu Anna ninnu kaluvalani na korika anna.nuv ante naku pichi Anna.ne tho matladina tharuvatha em aina paruvaledu anna.nelo nachina vishayam entante a party laku kakunda janala kosam paduthav adi super annagaru
మన కళ్ళముందు మల్లన్న సాగర్ లో కలిసిపోతుంది. జరుగుతున్న అన్యాయాన్ని పాట రూపంలో రాసిన ఏ ఊరి సోమన్న కు నీకు శతకోటి వందనాలు ఈ పాట మాత్రం నాకు కన్నీరు పెట్టిస్తుంది ఊరు గుర్తు వస్తుంది చచ్చేదాకా మర్చిపోలేము😢
సూపర్ తమ్ముడు రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరుగాలి కాంగ్రెస్ ను గెలిపించాలి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా చూడాలని వుంది. పిట్టల దొరను అసలు నమ్మ వద్దు. రాష్ట్రం నాశనం చేసి కుటుంబ పాలన కోసము కష్ట పడతాడు.