#raitunestham #naturalfarming #multicropping
ఎన్టీఆర్ జిల్లా అవనిగడ్డ మండలం గాజులవారి పాలెం గ్రామానికి చెందిన గాజుల గోపాల కృష్ణ.. పదేళ్లుగా ప్రకృతి సేద్యం చేస్తున్నారు. తనకున్న ఎకరం 70 సెంట్ల భూమిలో పంట వైవిధ్యాన్ని పాటిస్తున్నారు. మొదటి పంటగా వరి సాగు చేసి.. తర్వాతి పంటలో పప్పు ధాన్యాలు పండిస్తున్నారు. వాటి కోతలు పూర్తయ్యాక ఆకు కూరలు పెంచుతున్నారు. తద్వారా మూడు సీజన్లలోనూ వ్యవసాయం ద్వారా ఆదాయం ఆర్జిస్తున్నారు. మామిడి తోటనూ పెంచుతున్నారు. వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ అవసరాల కోసం వివిధ రకాల పండ్ల చెట్లు నాటారు. ఆవులని పెంచుతూ.. వాటి ద్వారా సమకూరే వ్యర్థాలతో కషాయాలు, మిశ్రమాలు తయారు చేసి పంట పోషణ, సస్య రక్షణకు ఉపయోగిస్తున్నారు.
గోపాల కృష్ణ గారి ప్రకృతి వ్యవసాయం గురించి మరింత సమాచారం కోసం 93978 49149 ఫోన్ నంబర్ లో సంప్రదించి ..మరిన్నివివరాలు తెలుసుకోగలరు
-------------------------------------
☛ Subscribe for latest Videos - • గార్డెన్ ఉంటే.. ఈ ప్లా...
☛ For latest updates on Agriculture -www.rythunestha....
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rytunestham
-------------------------------------
7 сен 2024