తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతా. తిరుమలలో గోవింద నామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తా. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదు. తిరుమలకు వస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుంది. తిరుమలపై ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం ఉండొద్దు. గత ఐదేళ్లలో తిరుమలను అధ్వాన్నంగా మార్చారు : సీఎం చంద్రబాబు
19 сен 2024