@@rasipogulabhaskar9858 గజిట్ రద్దు చేయకుండా శ్రవణ్ లాంటి లాయర్స్ హైకోర్టు లొ పిల్ దకాలు చేయాలి జీపీస్ అమలు చేయాలి అని సెంట్రల్ కూడా జీపీఎస్ దారిలోనే వుంది
మీకు జగన్ 1కి ,2 కి వెళ్ళినా కూడా అమోఘం, అద్భుతం. అదే పని చంద్రబాబు చేస్తే అసహ్యం, అరిష్టం అంతేనా? అసలు మంచిగా ఆలోచించేరా? ప్రజలు ఆలోచన, విచక్షణ లేని వాళ్ళని మీ ఉద్దేశ్యం.ఆపండి ఇంక.
కేంద్ర ప్రభుత్వము, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులే ఫాలో అవాలను కుంటున్నారు. ఈ యన పెద్ద మేధావేమి కాదు. ఈయన మేనిపోస్టో నే cut and paste బాపతు, ఏమంటె పేరు మార్చగలడు. ఇప్పుడు పెన్షన్ స్కీమ్ పేరును GPS నుండి BPS కు మారుస్తాడేమో. బాబు లేక బొల్లి పెన్షన్ అర్థమొచ్చెలాగ.
మీరు సూపర్ సార్ 🙏👌 మీరు సాక్షి ఛానల్ KSR Live షో లో వచ్చారు చాలా చక్కగా కరెక్ట్ గా మాట్లాడిన్నారు సూపర్ అండి మీ సపోర్ట్ ఇలానే ఉండాలి జగన్ అన్న కు ధన్యవాదములు అండి 🙏👌
కేంద్ర ల్యాండ్ టైటిల్ అసెంబ్లీ లో ప్రవేశ పెట్టారు తప్పితే అది ఎపి లో అమలు చెయ్యలేదు.సర్వే మాత్రమే చేస్తున్నారు ఆ తరువాత వైసీపీ వుండి వుంటే అసెంబ్లీ లో ఆమోదించేవారు...ఆమోదమే పొందని చట్టాన్ని ఎలా రద్దు చేస్తారు...రద్దు అని ఒక సంతకం పెట్టారు. అది మండలి లోకి రద్దు బిల్ వెళ్ళాలి ఇంకా వెళ్ళ లేదు
సంపద సృష్టించడం అంటే!ప్రభుత్వం అమ్ముతున్న మందు మీద వచ్చే 20 ఏళ్లలో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టీ అప్పులు తేవడం పంచెయడం ,ఆదాయాన్ని సృష్టించడం అంటే ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టీ అప్పులు తెచ్చేయడం పంచేయడం ఎవరు ఎంత ఏమిటి ఎందుకు అని చూడకుండా ప్రజలపై వారి పిల్లలపై భారం పడుతుంది అనే ఆలోచనే లేకుండా ప్రతి ఒక్కరి దగ్గర చేయి చాచడం, రోడ్లు,లేకుండా చేయడం,ఉన్న కంపినీ లను పరసెంటేజి అడిగి భయపెట్టి వెళ్లగొట్టడం,వారిని చూసి మిగిలిన కంపెనీ లు అది చూసి భయపడి రాకుండా పోవడం ,ఉద్యోగ కల్పన చేయక పోవడం,పిల్లల భవిష్యత్తు కోసం కనీస ఆలోచన చేయక పోవడం ఇది సంపద సృష్టించడం అంటారు.
@@rstar3397 ఇచ్చిన జీతాలు చాలావని కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు వాళ్ళపోతే వీళ్ళు వీళ్ళు పోతే వాళ్ళు ఇలా పెంచుకుంటూ పోతే నిరుద్యోగులు, మధ్యతరగతి ప్రజలు ఏమవ్వాలి. చంద్రబాబు చేసినదే correct....
జగన్ మోహన్ రెడ్డి కంటే గొప్పగా ఇచ్చే అవకాశం లేదు.వైఎస్ఆర్,వైఎస్ జగన్ తెలివిగా ఉద్యోగులకు,ప్రజలకు అనుకూలంగా ఉన్న వనరుల మేరకు ఏవిధంగా మేలు చేఇస్తామని ఆలోచిస్తారు.టీడిపి కి ఎన్టీఆర్ మినహా ఏ విషయం పైనా CBN కి అవగాహన అంత బుర్రాలేదు.అని నా అభిప్రాయం.అయితే ప్రజలకు బో...బాబు ఏది చేసినా నచ్చుతుంది.
చంద్రబాబు గారిని కాపాడుతు మళ్లీ ఉధ్యోగస్తులను ఈనాడు తన రోత రాతలతొ నమ్మించె ప్రయత్నం చేస్తుందన్నమాట అంటె మేము రాసేది ఏదైనా నమ్ముతారనె నమ్మకం ఇప్పటికైనా ఉధ్యోగస్తులు గ్రహించాలి ఏ నాయకుడు మా మేలు కోరుతారనేది
జగన్ గారు తెచ్చి జిపిఎస్ విధానాన్నే కేంద్రప్రభుత్వం అమలు చేస్తుంది. ఇతర రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలుకు ముందుకు వచ్చాయి. చంద్రబాబు గవర్నమెంట్ అమలు చేయాల్సిందే.
అవును మీ జగనన్న చాలా నిజాయితీ గల మనిషి. మాట తప్పడు మడమ తిప్పడు. అన్న CPS వారం రోజుల లో రద్దు చేశాడు. బలమైన Reverse PRC ఇచ్చారు. ఏకంగా 8 DA లు Reverse లో కలిపాడు. ఎవరైనా నోరు తెరిస్తే కుళ్ళ బొడిచి బొక్క లో తోసేశారు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే .....
ఉచిత హామీలు ఇచ్చి పేదవారిని చదువు పేరుతో తల్లిని పెన్షన్ పేరుతో ఉద్యోగులను అమరావతి పేరుతో రాష్ట్రాన్ని పోలవరం పేరుతో రైతులను ప్యాకేజీ పేరుతో ప్రత్యేక హోదాను ఇలా బాబుగారి మోసాలకు అంతులేదు .మోసాలకు అవార్డులు ఇస్తే ప్రపంచ స్థాయిలో తొలి పతకం బాబు గారికే వస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు ఆశ్చర్యం లేదు ఉచితం అనగా ఉ అంటే ఉసెత్తితే చి అనగా చిత్తుగా తం అంటే తంతాం ఇది బాబుగారి సవరించిన 2024 తెలుగు నిఘంటువు
ప్రతి ఒక ప్రభుత్వ ఉద్యోగికి నారావారి పల్లె నరకాసురులది పిఠాపురం పిచోడి ధి నోటి నిండా బాగా పెట్టినారు ఉద్యోగులకి ఇప్పుడు బాగుంటుంది వెదవలకి వలది .....,..
కేంద్ర ప్రభుత్వం కూడా వచ్చే బడ్జెట్ సమావేశాలలో జగన్ గారు చూపిన గ్యారంటీ పెన్షన్ స్కీమ్ నే దేశం మొత్తం అమలు చెయ్యాలని చూస్తుంది.... దటీజ్ జగన్,.. మన ఉద్యోగులే నమ్మలేదు.
ఏరు దాటాక తెప్ప తగలెయ్యటం చంద్రబాబు కి అలవాటే కదా !! ఇదే ఉద్యోగులని అడ్డం పెట్టుకుని వచ్చి వాళ్ళకే వెన్ను పోటు పొడిచాడు. ఇంక వాళ్ళతో పనేముంది. అయినా ఉద్యోగులకు ఇలానే కావాలి. వాళ్ళకి తగిన శాస్తి జరిగింది. చివరికి జగన్ ఒక్కడే దిక్కు అనేది వాళ్ళకి తెలిసి రావాలి. అమ్మ, బాబు అంటూ అంటూ జగర్తగా చూసుకుంటే జగన్ కే వెన్నుపోటు పొడిచారు. ఉద్యోగులకు చేస్తున్నదాంట్లో నా మద్దతు చంద్రబాబు కే !!
I whole heartedly appreciate Ramnath garu, for his unbiased analysis on any issue political, or Government decisions of previous and present are praise worthy, at a time when journalists change their opinions from time to time, speaking in favor of Ruling parties. But, Ramnath doesn't come under that group. He speaks facts as they are mincing no words. He respects journalistic values, we rarely find such Journalists in AP particularly. A viewer in Telangana understands the Governments governance through journalists only. Thanks to Ramnath ji
అసలు ఈ ఏపీలో మీడియా దారిత్యం మరీ బరితెగింపుగా ఉంది జనాల్ని మరీ అంత పిచ్చోళ్ళు చేస్తారా ఎంప్లాయిస్ ఏమైనా చదువు రాని వాళ్ళ తెలుసుకోలేరా అధికారంలోకి రాకముందే అనేక కీలక అంశాల మీద మౌఖిక ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు గారు లాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అధికారి సంతకం పెట్టేస్తే మీరు అమలు చేస్తారా చేతకాలేదని చెప్పొచ్చు కదా జగన్ మీద తోయడం ఎందుకు వార్త రాసినప్పుడు జనాల్ని పిచ్చోళ్ళు చేయకండి దయచేసి
జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎన్నికల సభలో చంద్రబాబు గారి మేనిఫెస్టోను చూపించి అమలు చేయడం సాధ్యం కాదు అని బల్ల గుద్ది చెప్పాడు అయినా ప్రజలు వారికి ఓటు వేశారు అంటే జగన్ గారి పై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది దాన్ని పునః పరిశీలించుకోండి
I am happy to see how AP is progressing towards development and happy with people mandate who deceived even after YS JAGAN told that this is a war between rich class and poor... Hope this will continue for next 4 years 11 months which people have rejected his welfare and development done by YS JAGAN...🙏🙏🙏 Congrats GOVERNMENT EMPLOYEES YOU WERE LICKING CBN AND LOKESH BOOTS TO REMOVE YSRCP NOW U SEE WHAT THIS 2 WILL DO...😂😂😂