Pichodi party YCP, andhulo unna vaallu antha picholle, eka nayina aa pichodini vadhilesi Congress, BJP loki urgent ga vellipondi, aa pichodi party lo undi meru pichollu anipinchukokandi
ఇంతకన్నా తిక్క ఆలోచన ఇంతకన్నా అనాలసిస్ ఉందా పార్లమెంట్ లో వారికి ఏమన్నా 20 సీట్లు ఉన్నాయా వాయిస్ వినిపించటానికి అసెంబ్లీ పరిస్థితి అక్కడా అదే జరిగితే అంతకన్నా రాంగ్ స్టెప్ ఉండదు
Jagan already NDA కు మద్దతుగా ఇచ్చాడు, KUTAMI కూడా NDA లో ఉంది.So, అక్కడికి వెళ్లినా కూడా MODI కోసమైనా KUTAMI కి వ్యతిరేకంగా మాట్లాడడం జరగకపోవచ్చు కనుక JAGAN parliment కి వెళ్లడం జరగదు.
@Yakub-tz8we ఇప్పుడు, అదంతా పాతకథ. ఎలక్షన్లు ఐపోయినై, పరిస్థితి చాలా మారింది. క్రొత నేపథ్యంలో ఆలోచించాలి.కెలెయిడోస్కోపు చిత్రాల్లా అనుక్షణం దృశ్యాలు మారుతున్నై. ప్రజాస్వామ్యానికది అవసరం.
నేషనల్ పాలిటిక్స్ ఎందుకు అంటే గత ఐదు సంవత్సరాలుగా జగనన్న ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా లబ్ధి పొందారు అలానే మోదీ గారు కూడా లబ్ధి పొందారు బట్ ఆ మోదీ అనే కుక్క విశ్వాసం లేకుండా ప్రవర్తించింది కాబట్టి మోదీని ఒక ఆట ఆడటానికి అయినా జగనన్న కేంద్ర రాజకీయాల్లోకి రావడం ఖచ్చితంగా అవసరం
జగనన్న ఏం పిచ్చోడు కాదు ఎలక్షన్ల ముందు వరకు మేము విజయమ్మ గారి నీ జగనన్నకు మాతృమూర్తి అనుకున్నాము కానీ ఆమె స్వార్థంతో కూతురి కోసం వీడియో రిలీజ్ చేశారు కాబట్టి జగనన్న ఆ పని చేయకపోవచ్చు ఇన్ కేస్ పులివెందులకు రాజీనామా చేసే తరుణంలో మా అమ్మ భారతి గారిని ప్రకటిస్తారు అనుకుంటున్నా మా అన్నగారు
ఇదే జరిగితే వైయస్సార్ పార్టీ కనుమరుగవుతుంది. విజయం ఒక పనికిమాలిన మనిషి, మొన్నే తల్లి కూతురు ఇద్దరు ఏకమయ్యారు. పార్టీ సంక నాకుతుంది. ఈ పనికిమాలిన పని జగన్మోహన్ రెడ్డి చేయకపోవచ్చు, ఇది ఒక అబద్ధపు వార్త.
ఇది జగన్ గారిని నిండా ముంచే ఆలోచన అసెంబ్లీకి వెళ్ళాలి అక్కడ ప్రభుత్వ పథకంతో పోరాడాలి కేసులు వస్తే ఎదుర్కోవాలి అంతేగాని పార్లమెంట్ కి వెళితే పారిపోయినట్టే ఇది అభిప్రాయం ప్రజల్లోకి వెళుతుంది
@rajeswariraje8762 పార్లమెంట్ కి వెళితే గెలిచినట్టే. రబ్బరు బంతినిఎంతగెట్టిగా నేలపై కొడితే, అంతబలంగా పైకి లేస్తది. ఒక్కోసారిపై అంతస్తులో పడొచ్చు. జగన్ లోకసభలో ఆంగ్లంలో మాట్లాడితే, మోదీకి అర్ధంకాదుకూడా. ఎవరి అభిప్రాయం వాళ్ళది.
పాయె....ఉన్నది పాయె....గెలుచుకున్నది పాయె. విజయమ్మ ప్రమేయం ఏ రీతిలో ఉన్నా ఇంకా ఇంకా ఆ పార్టీ పరిస్తితి తీసికట్టుగా తయారవుతుంది. ఆమె విచిత్రంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూతురు షర్మిలకు, వై సీ పీ అధ్యక్షుడు కొడుకు జగన్మోహన్రెడ్డి కి మద్దతు ఇస్తూ డబుల్ స్టాండర్డ్స్ చూపిస్తున్నారు. ఇది కూటమి కి ఎంతో మేలు చేస్తుంది. అసలు మొన్న జగన్మోహన్ రెడ్డి పులివెందుల వెళ్ళినప్పుడే విజయమ్మను కలవకుండా ఉండాల్సింది.
జగన్ పార్లమెంట్ కు వెళ్ళడమే మంచిది, cbn కు వ్యతిరేకం గా పార్లమెంట్ లో వాయిస్ వినిపించ వచ్చు, దేశ వ్యాప్తంగా గా చర్చ పెట్ట వచ్చు, పులివెందుల నుండి వైఎస్ అవినాష్ పోటీ చేయాలి.అఖిలేష్ యాదవ్ ఇప్పుడు పార్లిమెంట్ లో వున్నాడు
@@bprabhakar4657 అలా అనే రాజమండ్రి జైలు లో చిప్పకుడు తిని అన్ని రోగాలు వున్నాయని ,అమిత్ షా కళ్ళు పట్టుకొని బెయిల్ పై వచ్చింది ముందు అన్ని తెలుసుకొని మాట్లాడు ra bevakuf
@@bprabhakar4657 ఒరే ముండ్సమోపి ఇలా మాట్లాడే 53 రోజులు రాజమండ్రి జైల్ లో చిప్ప కుడు తిని అన్ని రోగాలు వున్నాయని చెప్పి షా గాడి కాళ్ళు పట్టు కొని బెయిల్ పై వచ్చింది
జగ్లక్ జమోరె రాష్ట్రానికి పట్టిన శని దరిద్రమే బలపనూరు నుంచి పారిపోయి వచ్చిన జగ్లక్ జమోరె కుటుంబం మొత్తం, క్రైస్తవులు బలంతో విర్రవీగుతున్న జమోరె దౌర్జన్యాలు చేస్తారు జాగ్రత్త క్రైస్తవులు ఐకమత్యంతో తో తెలివిగా తెచ్చుకున్న క్రైస్తవ రాజ్యం అది
Jagan needs to concentrate on the relationship with other parties at the national level...this is needed to build visibility at national level. Jagan needs to give importance to get more publicity !
It is a good idea ,because here in AP ,the TDP alliance government is a non worthy . Jagan can give his voice in the parliament.As TDP is doing dirty caste politics ,it is better for him to focus in Lok Sabha
If we see the present political scenario, there may be a possibility of the country going for a mid-term elections. If such things happen any thing Is possible.
This will be good move..He can raise his voice in parliament regarding polavaram and special status.He will also maintain rapo and good contacts with national leaders..
ఇలాంటి వార్తలకి అర్థం పర్థం లేదు. ఏదో నొటికొచ్చినట్లు వాగీడమే.. ముందు కడప లోక్ సభ కి ఉప ఎన్నిక జరగాలి, జగన్ పోటీచేసి గెలవాలి. ఆంధ్రాలో 11 మంది YCP సభ్యులు చెయ్యలేని పని నలుగురు YCP MP లు లోక్ సభలో ఏం చేస్తారు. ఇలాంటి వార్తలు చెప్పడం లోనా సీనియర్ జర్నలిస్టు.
ఇదే నిజమైతే కడప పార్లమెంటుకు శ్రీమతి సునీతా రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేయించి టీడీపీ, కాంగ్రెస్,j Janasena, ఉభయ కమ్యూనిస్టులు పోటీచేయకుండా సునీతమ్మను బల పరిచితే కథ పూర్తిగా అడ్డం తిరుగుద్ది.షర్మిల ఈ పనే చేసి ఉండుంటే అవినాష్ ఓడిపోయి ఉండే వాడు.జగన్ కు వేరే మార్గం లేదు ఎంఎల్ఏ గా ఉండాల్సిందే.కేసులు ఏమవుతాయో తెలియదు.
Assembly lo matlade chance lekapothe daily press meet pettu... During assembly sessions.... Give a presentation with the facts and talk to press on topics on next day whatever they discussed in assembly on that day....
@palagirinityakumar9609 జనరల్ యెలక్షన్ల వేడి పూర్తిగా చల్లారింది. పరిస్థితులు చాలామారాయి (తారుమారయాయి అనను). కొన్ని వర్గాల్లో, జగన్ పట్ల వైఖరి మారి, regret ఔతున్నారు. తెలుగుదేశం లోకసభలోఇంతవరకు ఏమీ పొడిచిందిలేదు, పొడిచేదిలేదు. అది కనబడుతుంది. పోలవరం మొత్తంకొట్టుకుపోయింది (కాళేశ్వరం లా) అనే ప్రచారం తప్పని, దానికేం కాలేదని, డయాఫ్రంగోడ మళ్ళి క్రొత్తది కట్టుకొనొ చ్చు అని నిపుణులన్నారు (నిజానికి, అందుకు రెండు కాఫర్ డాంలు - కట్టడానికి - రక్షణ కల్పిస్తై). ఇత్యాదులు, ప్రస్తుత సంతులతని మార్చాయి.
జగన్ గారు చేసే ఆలోచన మంచిదే గాని ఎందుకంటే జగన్ గారు పార్లమెంట్ కి వెళ్ళటం మంచిది ఇప్పుడు ఉండే పరిస్థితులలో అతను ఢిల్లీలో ఉంటేనే మంచిది కానీ విజయమ్మను షర్మిలను ఎటువంటి పరిస్థితుల్లో నమ్మకూడదు విజయమ్మ గారు పుత్ర ద్రోహి ఎక్కడ కూడా తల్లి బిడ్డ మంచి కోరుకుంటుంది కానీ విజయమ్మ గారు ఓటమి కోరుకున్నారు అలాంటి విజయమని అసెంబ్లీకి పంపించడం తప్పు
Ede jarigite pulivendula assembly govinda 11 kasta 10 avtai seats already kadapa lo KUTAMI enter aeindi main elections lo obviously power lo unna party ke edge untadi by-election lo....
Jagan garu parliament walladam chala correct kani vijayamma gari ni kakunda sharmila garu pulivendula lo unta success ga 2029 lo party malli government wastundi
ఎంటి జాతీయ స్థాయిలో పార్టీల మద్దతు సాధిస్తాడా. సొంత పార్టీ లో మంత్రులని. MLA lani కార్యకర్తల అభిప్రాయాలు సేకరించలేనోడు కేంద్రంలో వేరే పార్టీల మద్దతు..నీకు చెప్పడానికన్న సిగ్గుండాలయ్య
Dayacheysi jagananna ee phani matram chala thapu vijayamma Garu mee votamiki main karanam mee amma ney kabatti dayacheysi yetti paristithilo vijayamma Garu Rajakeeyam lo vadhu me meedavunna nammakam prajalalo pothundi jagananna vadhu please 🙏🙏🙏🙏🙏🙏
జగన్ పార్లమెంట్ కు వెళ్ళడమే మంచిది, cbn కు వ్యతిరేకం గా పార్లమెంట్ లో వాయిస్ వినిపించ వచ్చు, దేశ వ్యాప్తంగా గా చర్చ పెట్ట వచ్చు, పులివెందుల నుండి వైఎస్ అవినాష్ పోటీ చేయాలి.
It this stage Jagan should not leave A inasj. This gives indication that Avinash is criminal and Jagan knowingly supported him. Jagan should continue as MLA and fight back. Let TDP do whatever they want. Jagan should continue as MLA of he wants win next election.